శంకరాచార్యుడు ప్రచ్ఛన్న బౌద్ధుడు.అనేది అందరూ అంగీకరించే విషయం. రామానుజాచార్యుల వారు స్పష్టం చేశారు.అందుకే శంకరాచార్యులు జగద్గురువులు కాదు.శంకరుడు.అసలు వైదిక ధర్మానికి చెందినవాడు కాదు అని మరో వైష్ణవుడు మధ్వాచార్యులు స్పష్టం చేశారు.
ఇప్పుడు బొల్లోజు బాబాగారు.శంకరాచార్యులు జగద్గురువులు అని నిరూపించాలి.అని.భావిస్తున్నారు.అందుకే శంకరాచార్యులు బౌద్ధులు కాదు.అంటున్నారు.
ఒకసారి బొల్లోజు బాబాగారు రామానుజాచార్యులు సమతా మూర్తి అని చాటుతూ వ్యాసం కూడా రాశారు. చిన జీయర్ స్వామి వారు భాగ్య నగరం లో రామానుజ విగ్రహ ప్రతిష్ట చేసినపుడు ఆవ్యాసం రాశారు.కానీ ఇప్పుడు రామానుజులవారు స్వయంగా చెప్పిన విషయాన్ని బ్రాహ్మణ కుట్ర అంటున్నారు. ఏ బ్రాహ్మణ కుట్ర? ఇది రామానుజుల. ఆలోచనలను ఆయన సిద్ధాంతాన్ని అవమానించడమే.
రామానుజుల వారికి ముందు శంకరాచార్యుల కు కొంత తర్వాతి కాలంలోనే ఆయన. ప్రచ్ఛన్న బౌద్ధుడు అనే వాదం మొదలైంది
శంకరాచార్యుడు ప్రచ్ఛన్న బౌద్ధుడు: ఒక సంక్షిప్త విశ్లేషణ
శంకరాచార్యుడు (8వ శతాబ్దం), అద్వైత వేదాంత సిద్ధాంత స్థాపకుడు, తన మాయావాదం , నిర్గుణ బ్రహ్మ భావనల కారణంగా “ప్రచ్ఛన్న బౌద్ధుడు” (Crypto-Buddhist) అని విమర్శించబడ్డాడు. ఈ విమర్శలు భాస్కరాచార్యులు, రామానుజాచార్యులు, మరియు మధ్వాచార్యులు చేశారు. వీరు శంకరుల సిద్ధాంతం బౌద్ధ దర్శనంలోని శూన్యవాదంతో సామ్యత కలిగి ఉందని వాదించారు.
1. భాస్కరాచార్యుల విమర్శ
భాస్కరాచార్యులు (9వ శతాబ్దం), భేదాభేద వాద సిద్ధాంతి, శంకరుల మాయావాదాన్ని బౌద్ధ శూన్యవాదంతో పోల్చారు. వారి రచనలో:
“యది సర్వం మాయామాత్రం, తర్హి వేదవాక్యానాం నిష్ఫలత్వం స్యాత్। ఏతద్ బౌద్ధమతస్య సామ్యం దర్శతి।”
(అనువాదం: “ఒకవేళ అన్నీ మాయ మాత్రమే అయితే, వేద వాక్యాలు నిష్ఫలమవుతాయి. ఇది బౌద్ధ మతంతో సామ్యతను చూపిస్తుంది.”)
భాస్కరాచార్యుల “బ్రహ్మసూత్ర భాష్యం,” అధ్యాయం 1, పాదం 4.
2. రామానుజాచార్యుల విమర్శ
రామానుజాచార్యులు (11వ శతాబ్దం), విశిష్టాద్వైత సిద్ధాంతి, శంకరుల మాయావాదాన్ని బౌద్ధ శూన్యవాదంతో సమానంగా విమర్శించారు:
మధ్వాచార్యులు (13వ శతాబ్దం), ద్వైత వేదాంత సిద్ధాంతి, శంకరుల అద్వైతాన్ని బౌద్ధ శూన్యవాదంతో సమానంగా చిత్రీకరించారు:
“మాయావాదం వేదవిరుద్ధం, యతః సర్వం మిథ్యాత్వేన ప్రతిపాదతి, ఇదం బౌద్ధానాం శూన్యవాదస్య సమానః।”
(అనువాదం: “మాయావాదం వేద విరుద్ధమైనది, ఎందుకంటే అది అన్నింటినీ మిథ్యగా ప్రతిపాదిస్తుంది, ఇది బౌద్ధ శూన్యవాదంతో సమానమైనది.”)
సోర్స్: మధ్వాచార్యుల “బ్రహ్మసూత్ర భాష్యం,” అధ్యాయం 2, పాదం 2.
మరో రచనలో:
“మాయావాదినః వేదవాక్యాని వక్రీకరోతి, తతః తస్య సిద్ధాంతః బౌద్ధసిద్ధాంతస్య సమానః।”
(అనువాదం: “మాయావాది వేద వాక్యాలను వక్రీకరిస్తాడు, కాబట్టి అతని సిద్ధాంతం బౌద్ధ సిద్ధాంతంతో సమానమైనది.”)
సోర్స్: మధ్వాచార్యుల “అనువ్యాఖ్యానం.”
4. ఆధునిక విశ్లేషణ
ఆధునిక పండితులు ఈ విమర్శలను సంగ్రహించారు:
“The critics of Advaita, such as Bhaskara and Ramanuja, pointed out that Shankara’s doctrine of Maya and the unreality of the world bore a striking resemblance to the Buddhist doctrine of Sunyavada, thus accusing him of being a disguised Buddhist.”
సోర్స్: Surendranath Dasgupta, “A History of Indian Philosophy,” Volume 1, Chapter on Advaita Vedanta.
మధ్వాచార్యుల విమర్శలను వివరిస్తూ:
“Madhva saw Advaita as a veiled form of Buddhism, particularly in its denial of the reality of the world and its reliance on Maya.”
సోర్స్: B.N.K. Sharma, “Philosophy of Sri Madhvacharya,” Chapter on Critique of Advaita.
5. సిద్ధాంత పక్షం.
శంకరాచార్యుడు “ప్రచ్ఛన్న బౌద్ధుడు” అనే విమర్శ భాస్కరాచార్యులు, రామానుజాచార్యులు, మరియు మధ్వాచార్యుల నుండి ఉద్భవించింది, వీరు అద్వైత మాయావాదాన్ని బౌద్ధ శూన్యవాదంతో సమానంగా చూశారు. ఈ ఆరోపణ ఆధునిక పండితులచే సంగ్రహించబడింది, అయితే “ప్రచ్ఛన్న బౌద్ధుడు” అనే పదం ప్రాచీన గ్రంథాలలో పరోక్షంగా సూచించబడింది.
రాణి శర్మగారు కార్య కారణ సిద్దాంతాన్ని తప్పు పట్టారు.
ఆంగ్లంలో లా కాక తెలుగులో ఆ పదాల వరుసే సరిగా లేదన్నారు. చెట్టు ముందా విత్తు ముందా? గుడ్డు ముందా పిల్ల ముందా? అన్న తర్కానికి పరిణామ వాదం జవాబు చెబుతుంది. ఇలాంటి తాత్విక చింతన కలవారు అన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలి. పరిణామ వాదం లో జీవశాస్త్రాన్ని తీసుకొంటే ప్రాణి ఏక కణ జీవిగా ఉద్భవించింది. ఈ ఏక కణ జీవులు బహుకణ జీవులు గా ఆ తరువాత వివిధ రకాలుగా రూపాంతరం చెంది ఉన్నాయి. ఆదిమదశలో లైంగిక ఏర్పాటు లేదు. తరువాత పరిణామ క్రమంలో స్త్రీ పురుష లైంగికత ఏర్పడింది. అందువల్ల విత్తు ముందా ? చెట్టు ముందా? గుడ్డు ముందా? పిల్ల ముందా అనే తర్కం రాదు. పునరుత్పత్తి కొరకే స్త్రీ పురుష భేదం విత్తు ముందా గుడ్డు ముందా? అన్న మీమాంస కు దారితీసాయి. ఈ మీ మాంస పరిణామ వాదం తెలియని వారికి ఉంటుంది. ఎవరూ ఏమి చదవకుండానే విమర్శలు రాస్తున్నారని అంటారు. ఆయన కూడా ఈ విషయాలు చదవాలి కదా? నమ్మడం నమ్మక పోవడం పక్కన పెట్టండి కనీసం తెలుసుకోవాలి కదా ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని! మళ్ళీ క్వాంటం తీయరినితీసుకొస్తాడు!
బహుశ తెలుగులో అండమాన్ ప్రాంతంలోని జాలరుల జీవితాల్ని కథగా మలివిచిన తొలి కథ ఇదేనేమో!
వేటయన్ జీవితంతో ఆ ప్రాంతాన్ని ఆ బెస్తవాళ్ళ జీవిక ద్వారా సముద్రాన్ని పరిచయం చేసిన కథ కూడా ఇదేనేమో.
కథని చదవడానికి కొంత సమయాన్ని వెచ్చించాలి. అలాగే కథలోని పాత్రల సంభాషణలని అర్ధం చేసుకోవడానికి మేధో సహాయం కూడా కావాలి. అవి రెండు కుదిరితే కధని పరిపూర్ణంగా అస్వాదించడానికి కుదురుతుంది.
చాలా రోజుల తరువాత చక్కని తెలుగులో ఒక కథని చదవడం బాగుంది.
ఈ రచయిత్రి కొంచెం వెసులుబాటు చేసుకుని కథలు మరింత ఉధృతంగా రాయాలి.
శంకరాచార్యుల గురించి ఈ వ్యాస రచయిత రాణి శివ శంకర శర్మ అభిప్రాయాలు తెలుసుకోవడానికి వ్యాసకర్త స్వయంగా చేసిన యీ ఉపన్యాసం ఉపయోగిస్తుంది అని భావిస్తున్నాను. https://youtu.be/v5-nSNyLJkE
అలలు మోసిన వాడు గురించి దాసరి అమరేంద్ర అభిప్రాయం:
05/03/2025 9:13 pm
బావుంది మోహిత గారూ
మీ అండమాన్ జీవితం సార్ధకమయింది
షాంగ్రి-లా – 1 గురించి దాసరి అమరేంద్ర అభిప్రాయం:
05/03/2025 9:09 pm
ధన్యవాదాలు రామానాయుడు గారూ..
నాది అక్షరాల యాత్ర..పడక్కుర్చీ ప్రయాణం.
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి రామానుజ దాస అభిప్రాయం:
05/03/2025 12:24 pm
భగవతే రామానుజాయ నమః
శంకరాచార్యుడు పై బొల్లోజు బాబా గారి మూర్ఖ భక్తి.
బొల్లోజు బాబా ప్రచ్ఛన్న శంకరులు.
శంకరాచార్యుడు ప్రచ్ఛన్న బౌద్ధుడు.అనేది అందరూ అంగీకరించే విషయం. రామానుజాచార్యుల వారు స్పష్టం చేశారు.అందుకే శంకరాచార్యులు జగద్గురువులు కాదు.శంకరుడు.అసలు వైదిక ధర్మానికి చెందినవాడు కాదు అని మరో వైష్ణవుడు మధ్వాచార్యులు స్పష్టం చేశారు.
ఇప్పుడు బొల్లోజు బాబాగారు.శంకరాచార్యులు జగద్గురువులు అని నిరూపించాలి.అని.భావిస్తున్నారు.అందుకే శంకరాచార్యులు బౌద్ధులు కాదు.అంటున్నారు.
ఒకసారి బొల్లోజు బాబాగారు రామానుజాచార్యులు సమతా మూర్తి అని చాటుతూ వ్యాసం కూడా రాశారు. చిన జీయర్ స్వామి వారు భాగ్య నగరం లో రామానుజ విగ్రహ ప్రతిష్ట చేసినపుడు ఆవ్యాసం రాశారు.కానీ ఇప్పుడు రామానుజులవారు స్వయంగా చెప్పిన విషయాన్ని బ్రాహ్మణ కుట్ర అంటున్నారు. ఏ బ్రాహ్మణ కుట్ర? ఇది రామానుజుల. ఆలోచనలను ఆయన సిద్ధాంతాన్ని అవమానించడమే.
రామానుజుల వారికి ముందు శంకరాచార్యుల కు కొంత తర్వాతి కాలంలోనే ఆయన. ప్రచ్ఛన్న బౌద్ధుడు అనే వాదం మొదలైంది
శంకరాచార్యుడు ప్రచ్ఛన్న బౌద్ధుడు: ఒక సంక్షిప్త విశ్లేషణ
శంకరాచార్యుడు (8వ శతాబ్దం), అద్వైత వేదాంత సిద్ధాంత స్థాపకుడు, తన మాయావాదం , నిర్గుణ బ్రహ్మ భావనల కారణంగా “ప్రచ్ఛన్న బౌద్ధుడు” (Crypto-Buddhist) అని విమర్శించబడ్డాడు. ఈ విమర్శలు భాస్కరాచార్యులు, రామానుజాచార్యులు, మరియు మధ్వాచార్యులు చేశారు. వీరు శంకరుల సిద్ధాంతం బౌద్ధ దర్శనంలోని శూన్యవాదంతో సామ్యత కలిగి ఉందని వాదించారు.
1. భాస్కరాచార్యుల విమర్శ
భాస్కరాచార్యులు (9వ శతాబ్దం), భేదాభేద వాద సిద్ధాంతి, శంకరుల మాయావాదాన్ని బౌద్ధ శూన్యవాదంతో పోల్చారు. వారి రచనలో:
“యది సర్వం మాయామాత్రం, తర్హి వేదవాక్యానాం నిష్ఫలత్వం స్యాత్। ఏతద్ బౌద్ధమతస్య సామ్యం దర్శతి।”
(అనువాదం: “ఒకవేళ అన్నీ మాయ మాత్రమే అయితే, వేద వాక్యాలు నిష్ఫలమవుతాయి. ఇది బౌద్ధ మతంతో సామ్యతను చూపిస్తుంది.”)
భాస్కరాచార్యుల “బ్రహ్మసూత్ర భాష్యం,” అధ్యాయం 1, పాదం 4.
2. రామానుజాచార్యుల విమర్శ
రామానుజాచార్యులు (11వ శతాబ్దం), విశిష్టాద్వైత సిద్ధాంతి, శంకరుల మాయావాదాన్ని బౌద్ధ శూన్యవాదంతో సమానంగా విమర్శించారు:
“మాయావాదినః సర్వం మిథ్యాత్వేన సంనాదతి, యత్ బౌద్ధానాం శూన్యవాదస్య సమీపం।”
(అనువాదం: “మాయావాది అన్నింటినీ మిథ్యగా ప్రకటిస్తాడు, ఇది బౌద్ధుల శూన్యవాదానికి సమీపంగా ఉంది.”)
రామానుజాచార్యుల “శ్రీ భాష్యం,” బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం, అధ్యాయం 2, పాదం 2.
3. మధ్వాచార్యుల విమర్శ
మధ్వాచార్యులు (13వ శతాబ్దం), ద్వైత వేదాంత సిద్ధాంతి, శంకరుల అద్వైతాన్ని బౌద్ధ శూన్యవాదంతో సమానంగా చిత్రీకరించారు:
“మాయావాదం వేదవిరుద్ధం, యతః సర్వం మిథ్యాత్వేన ప్రతిపాదతి, ఇదం బౌద్ధానాం శూన్యవాదస్య సమానః।”
(అనువాదం: “మాయావాదం వేద విరుద్ధమైనది, ఎందుకంటే అది అన్నింటినీ మిథ్యగా ప్రతిపాదిస్తుంది, ఇది బౌద్ధ శూన్యవాదంతో సమానమైనది.”)
సోర్స్: మధ్వాచార్యుల “బ్రహ్మసూత్ర భాష్యం,” అధ్యాయం 2, పాదం 2.
మరో రచనలో:
“మాయావాదినః వేదవాక్యాని వక్రీకరోతి, తతః తస్య సిద్ధాంతః బౌద్ధసిద్ధాంతస్య సమానః।”
(అనువాదం: “మాయావాది వేద వాక్యాలను వక్రీకరిస్తాడు, కాబట్టి అతని సిద్ధాంతం బౌద్ధ సిద్ధాంతంతో సమానమైనది.”)
సోర్స్: మధ్వాచార్యుల “అనువ్యాఖ్యానం.”
4. ఆధునిక విశ్లేషణ
ఆధునిక పండితులు ఈ విమర్శలను సంగ్రహించారు:
“The critics of Advaita, such as Bhaskara and Ramanuja, pointed out that Shankara’s doctrine of Maya and the unreality of the world bore a striking resemblance to the Buddhist doctrine of Sunyavada, thus accusing him of being a disguised Buddhist.”
సోర్స్: Surendranath Dasgupta, “A History of Indian Philosophy,” Volume 1, Chapter on Advaita Vedanta.
మధ్వాచార్యుల విమర్శలను వివరిస్తూ:
“Madhva saw Advaita as a veiled form of Buddhism, particularly in its denial of the reality of the world and its reliance on Maya.”
సోర్స్: B.N.K. Sharma, “Philosophy of Sri Madhvacharya,” Chapter on Critique of Advaita.
5. సిద్ధాంత పక్షం.
శంకరాచార్యుడు “ప్రచ్ఛన్న బౌద్ధుడు” అనే విమర్శ భాస్కరాచార్యులు, రామానుజాచార్యులు, మరియు మధ్వాచార్యుల నుండి ఉద్భవించింది, వీరు అద్వైత మాయావాదాన్ని బౌద్ధ శూన్యవాదంతో సమానంగా చూశారు. ఈ ఆరోపణ ఆధునిక పండితులచే సంగ్రహించబడింది, అయితే “ప్రచ్ఛన్న బౌద్ధుడు” అనే పదం ప్రాచీన గ్రంథాలలో పరోక్షంగా సూచించబడింది.
గ్రంథ పట్టిక
భాస్కరాచార్యులు, “బ్రహ్మసూత్ర భాష్యం,” అధ్యాయం 1, పాదం 4.
రామానుజాచార్యులు, “శ్రీ భాష్యం,” బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం, అధ్యాయం 2, పాదం 2.
మధ్వాచార్యులు, “బ్రహ్మసూత్ర భాష్యం,” అధ్యాయం 2, పాదం 2.
మధ్వాచార్యులు, “అనువ్యాఖ్యానం.”
Surendranath Dasgupta, “A History of Indian Philosophy,” Volume 1.
B.N.K. Sharma, “Philosophy of Sri Madhvacharya,” Chapter on Critique of Advaita.
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి P.తిరుపాలు అభిప్రాయం:
05/03/2025 10:21 am
రాణి శర్మగారు కార్య కారణ సిద్దాంతాన్ని తప్పు పట్టారు.
ఆంగ్లంలో లా కాక తెలుగులో ఆ పదాల వరుసే సరిగా లేదన్నారు. చెట్టు ముందా విత్తు ముందా? గుడ్డు ముందా పిల్ల ముందా? అన్న తర్కానికి పరిణామ వాదం జవాబు చెబుతుంది. ఇలాంటి తాత్విక చింతన కలవారు అన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలి. పరిణామ వాదం లో జీవశాస్త్రాన్ని తీసుకొంటే ప్రాణి ఏక కణ జీవిగా ఉద్భవించింది. ఈ ఏక కణ జీవులు బహుకణ జీవులు గా ఆ తరువాత వివిధ రకాలుగా రూపాంతరం చెంది ఉన్నాయి. ఆదిమదశలో లైంగిక ఏర్పాటు లేదు. తరువాత పరిణామ క్రమంలో స్త్రీ పురుష లైంగికత ఏర్పడింది. అందువల్ల విత్తు ముందా ? చెట్టు ముందా? గుడ్డు ముందా? పిల్ల ముందా అనే తర్కం రాదు. పునరుత్పత్తి కొరకే స్త్రీ పురుష భేదం విత్తు ముందా గుడ్డు ముందా? అన్న మీమాంస కు దారితీసాయి. ఈ మీ మాంస పరిణామ వాదం తెలియని వారికి ఉంటుంది. ఎవరూ ఏమి చదవకుండానే విమర్శలు రాస్తున్నారని అంటారు. ఆయన కూడా ఈ విషయాలు చదవాలి కదా? నమ్మడం నమ్మక పోవడం పక్కన పెట్టండి కనీసం తెలుసుకోవాలి కదా ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని! మళ్ళీ క్వాంటం తీయరినితీసుకొస్తాడు!
షాంగ్రి-లా – 1 గురించి B. Rama Naidu అభిప్రాయం:
05/03/2025 6:17 am
ఆనువాదంలాగా లేదు, మీరే యత్రికుడయ్యారు.
చివరి కచేరి గురించి v.srinivasa rao అభిప్రాయం:
05/03/2025 3:57 am
చాలా బావుంది .
అల్ బిదా హోటల్ వర్క్! గురించి అట్లూరి Anil అభిప్రాయం:
05/03/2025 3:42 am
తెనాలి!
ఎక్కడంటే? గురించి Atluri అనిల్ అభిప్రాయం:
05/03/2025 3:39 am
బాగుంది.
అలలు మోసిన వాడు గురించి అట్లూరి Anil అభిప్రాయం:
05/03/2025 3:29 am
రొంబ భయంకరంగా రాసి పూడ్చిందీ రైటరీమణి!
బహుశ తెలుగులో అండమాన్ ప్రాంతంలోని జాలరుల జీవితాల్ని కథగా మలివిచిన తొలి కథ ఇదేనేమో!
వేటయన్ జీవితంతో ఆ ప్రాంతాన్ని ఆ బెస్తవాళ్ళ జీవిక ద్వారా సముద్రాన్ని పరిచయం చేసిన కథ కూడా ఇదేనేమో.
కథని చదవడానికి కొంత సమయాన్ని వెచ్చించాలి. అలాగే కథలోని పాత్రల సంభాషణలని అర్ధం చేసుకోవడానికి మేధో సహాయం కూడా కావాలి. అవి రెండు కుదిరితే కధని పరిపూర్ణంగా అస్వాదించడానికి కుదురుతుంది.
చాలా రోజుల తరువాత చక్కని తెలుగులో ఒక కథని చదవడం బాగుంది.
ఈ రచయిత్రి కొంచెం వెసులుబాటు చేసుకుని కథలు మరింత ఉధృతంగా రాయాలి.
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి Lakshmi అభిప్రాయం:
05/02/2025 11:11 pm
శంకరాచార్యుల గురించి ఈ వ్యాస రచయిత రాణి శివ శంకర శర్మ అభిప్రాయాలు తెలుసుకోవడానికి వ్యాసకర్త స్వయంగా చేసిన యీ ఉపన్యాసం ఉపయోగిస్తుంది అని భావిస్తున్నాను.
https://youtu.be/v5-nSNyLJkE