‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నన్నది నా అభిప్రాయం కాదండీ. మీరన్నట్లు ఆంధ్రజ్యోతిలో వచ్చినంత మాత్రాన అది చిత్తూరు వారి రచన అనే అభిప్రాయం ప్రామాణికం అవదు కాని ఆంధ్రజ్యోతిలోని ఆ వ్యాసంలో ఆ మాట చెప్పినది సాక్షాత్తూ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గారి కుమార్తె రేవతీ రత్నస్వామి గారు. నిజానికి జ్యోతిలో వచ్చినది ఒక వ్యాసమో ఆవిడతో ముఖాముఖీయో నాకు ఇప్పుడు గుర్తులేదు. వచ్చి ఇరవైయేళ్ళదాకా అయ్యుండవచ్చును. ఆంధ్రజ్యోతివారి నుండి ఆ వ్యాసం సేకరించగలిగితే స్పష్టత వస్తుంది.
ప్రహ్లాద భక్తి విజయము లోని పద్యంలో ఛందస్సు పరంగా సవరణలు చూపించినందుకు ధన్యవాదాలు.
‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నండీ — అన్నది మీ అభిప్రాయం.
ఆంధ్రజ్యోతిలో వచ్చినంత మాత్రాన అది ప్రామాణికం అవదు.
ఇది మీ అభిప్రాయం. నేను ఖండించి, మీకు నిర్ధారణ చేయలేను. త్యాగరాజు గురించి రాసిందీ, కీర్తనలు సేకరించింది ఆయన అనుంగు శిష్యుడు –వేంకట రమణ భాగవతార్, వారి కొడుకు కృష్ణ భాగవతార్. త్యాగరాజు 1848 వరకూ జీవించే ఉన్నారు. ఆనంద భైరవి రాగం గురించి త్యాగరాజు పరంగా వచ్చిన సంఘటన నేను తంజావూరు గ్రంధాలయంలో ఉన్న ప్రతిల్లో కూడా చూసాను. అక్కడ ఫోటోలు తీయనివ్వరు. కాబట్టి, చెప్పడం మినహాయించి, ఎవర్నీ నమ్మించలేను.
‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారు కాదా? 1930-40 ల్లో అయుండచ్చు.
మనకి సరైన సాహిత్య చరిత్ర లేదు. అటువంటిదే సంగీత చరిత్ర కూడా.
కల్పిత కథలూ, సంఘటనలూ ప్రముఖులతో ముడివేసి చెప్పడం, అవి జరిగినప్పుడు తాము పక్కనే ఉండి పర్యవేక్షించినట్లు ఢంకా భజాయిస్తూ చెప్పడం ఒక రివాజుగా మారింది.
అనేక సంగీత కృతులూ, కీర్తనలకి ప్రక్షిప్తాలు వున్నాయి.
నేను కూడా ఒక త్యాగరాజు కృతి తీసుకొని ఒక చరణం రాసి, నేను పలానా పుస్తకంలో చదివానని బుకాయించచ్చు.
వికీపీడియాలో ఉన్నదంతా ప్రామాణికమూ, వాస్తవమూ అని నమ్మడం కష్టం. ఎందుకంటే, వికీలో ఎవరైనా రాయచ్చు, సవరించే అవకాశం కూడా వుంది. మీరు మెంబరు కావాలంతే.
నేను త్యాగరాజు వ్యాస పరంపర రాసిన క్రమంలో చాలా పుస్తకాలు సేకరించాను. తంజావూరు సరస్వతీ మహలు లైబ్రరీలో కూడా చాలా పుస్తకాలూ, తాళపత్రాలూ చూసాను. చూడ్డమే కాదు, అక్కడ చదివాను కూడా.
త్యాగరాజస్వామి వారు బాల్యంలోనే కృతి రచనకు శ్రీకారం చుట్టారు. బహు కాలమే జీవించిన స్వామి వారు వేల కృతులనే రచించి ఉండవచ్చును. ఆయన వాటిని స్వయంగా గ్రంథస్థం చేయకపోవటం కారణంగా కావచ్చు చాలావరకూ ఆయన కృతులు అలభ్యంగా ఉన్నాయి. మనకు లభ్యంగా లేని కృతులలో ఆనందభైరవి లో కూడా ఎన్నో ఉండవచ్చును. ఆనందభైరవి రాగాన్ని త్యాగరాజస్వామి వారు కూచిపూడి భాగవతులకు దానం ఇవ్వటం కాకమ్మ కధలా ఉంది. ఇది నాగయ్య గారి త్యాగయ్య సినీమాలో మధురానగరిలో పాటతో సహా ఉండి అపోహలను మరింత పెంచి పోషించినట్లు తోస్తూ ఉంది.
‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నండీ. కొన్నేళ్ళ క్రిందట ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం వచ్చింది వీరిగురించి. అందులో మరొక విశేషం కూడా తెలిసింది. ఈ మధురానగరిలో పాటను కచేరీలలో విద్వాంసులు రకరకాల రాగాల్లో పాడుతుంటే చిత్తూరు వారి ఇది ఆనందభైరవిలోనే పాడవలసింది అని నిక్కచ్చిగా చెప్పారని. అవ్యాసంలోని విశేషాలను వారి కుమార్తె గారు అందించారని వ్రాసారు దానిలో.
వికీపీడియాలో వీరి గురించిన పేజీ ఉంది. దానిలో “ఆకాలంలో రికార్డింగు విధానం ప్రారంభ దశలో ఉండుటవలన, వీరు రచించిన మధురా నగరిలో చల్లలమ్మ బోను, కులములోన గొల్లదాన, మావల్లగాదమ్మ వంటి కొన్ని మాత్రము కొలంబియా సంస్థ ద్వారా రికార్డు చేయబడ్డాయి” అని రిఫరెన్సు ఇచ్చారు.
ప్రహ్లాద భక్తి విజయము లోని కందపద్యం ఈవ్యాసంలో కొన్ని తప్పులతో వచ్చింది.
కం: శ్రీ జానకీ మనోహర
రాజీవ భవాది సంధ్య రఘుకుల తిలకా
రాజీవ నయన మునిజన
పూజిత పద రామచంద్ర పుణ్యము చరితా
ఈపద్యం ఆంధ్రభారతి వారి సైటులో కూడా కొంత తప్పుగానే ఉంది. aarchive.org వారి సైటులో ఈపుస్తకం (ప్రచురణకు సంబంధించిన వివరాలు లేకుండా) లభిస్తోంది. అందులో ఉన్నపాఠమే ఆంధ్రభారతిలోనూ ఉంది.
అని. ఈపాఠంలో చివరి మాటను పుణ్యచరిత్రా అని సవరించితే ఛందస్సుకు సరిగా ఉంటుంది. ఈమాట వారి వ్యాసంలో వంద్యకు బదులు సంధ్య అని అదనపు తప్పు దొర్లింది. అంతే కాక పుణ్యచరిత్రా బదులు పుణ్యము చరితా అని ఉండటం జరిగింది. ఈ రెండు తప్పుల వలనా ఛందోభంగం జరుగకపోవటం విశేషమే కాని సరిజేసు కొనక తప్పదు.
మరొక్క మాట. సంస్కృతసమాసాలను మధ్యలో స్పేసెస్ ఇచ్చి వ్రాయటం సంప్రదాయం కాదు. సమాసం అంటే సాంకేతికంగా అది ఒకే పదం కాబట్టి దానిలోని పదాలను విడివిడిగా వ్రాయకూడదు. కాని ఈమధ్య అలా వ్రాయటం తరచుగానే చూస్తున్నాం.
[ ఛందోదోషమును, సమాసపదచ్ఛేదదోషమును చూపినందుకు ధన్యవాదాలు. సరిచేసినాము. — సం. ]
It seems you’re highlighting the selective memory and potential hypocrisy of some progressive voices, particularly concerning the authoritarian actions of the Indira Gandhi government and the sidelining of other critical perspectives.
“In the past, numerous ideologies clashed and interacted, a vibrant diversity that has largely died out, leaving behind a binary opposition of Hindu nationalists versus secularists. The discourse is now centered around this, which is the real tragedy.
Sarma wrote about Indira Gandhi’s criticisms of Hindu nationalists during that time, and simultaneously, the CPI’s dismissive attitude towards democracy. Does this ‘Baba’ (referring to the author of the progressive articles) know about the tragic and neglected death of socialist Snehalata Reddy, wife of Telugu poet Pattabhi, in jail? Is he aware of the torture faced by George Fernandes’ brother, a labor activist? Why did so many senior members of Viplava Rachayitala Sangham (VIRASAM – Revolutionary Writers’ Association) go to jail?
This progressive ‘cow’ of an essayist, Bolloloju Baba, doesn’t seem to care about the situation in Andhra Pradesh during the Emergency. Doesn’t he see Sanjay Gandhi forcibly demolishing the homes of the poor and carrying out forced sterilizations? For them, it seems enough to just talk about being progressive, no matter how dictatorial someone is.
That’s why Kancha Ilaiah praises Modi as a ‘Backward Caste Abraham Lincoln, ‘ and these people applaud.
communists, Maoists, and socialists once opposed the Emergency. Many labor leaders died neglected deaths. There were no newspapers. Ignoring all that, those who supported the dictatorship are the origin of today’s Hindu nationalist fascists. Sarma’s statement powerfully underscores the importance of historical memory, the dangers of selective outrage, and the need for consistent democratic principles across the political spectrum. suggesting that a critical examination of past authoritarian tendencies, even within seemingly progressive movements, is essential to understanding the present political landscape.
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
04/24/2025 11:58 pm
‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నన్నది నా అభిప్రాయం కాదండీ. మీరన్నట్లు ఆంధ్రజ్యోతిలో వచ్చినంత మాత్రాన అది చిత్తూరు వారి రచన అనే అభిప్రాయం ప్రామాణికం అవదు కాని ఆంధ్రజ్యోతిలోని ఆ వ్యాసంలో ఆ మాట చెప్పినది సాక్షాత్తూ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గారి కుమార్తె రేవతీ రత్నస్వామి గారు. నిజానికి జ్యోతిలో వచ్చినది ఒక వ్యాసమో ఆవిడతో ముఖాముఖీయో నాకు ఇప్పుడు గుర్తులేదు. వచ్చి ఇరవైయేళ్ళదాకా అయ్యుండవచ్చును. ఆంధ్రజ్యోతివారి నుండి ఆ వ్యాసం సేకరించగలిగితే స్పష్టత వస్తుంది.
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
04/24/2025 3:39 pm
తాడిగడప శ్యామలరావు గారూ,
ప్రహ్లాద భక్తి విజయము లోని పద్యంలో ఛందస్సు పరంగా సవరణలు చూపించినందుకు ధన్యవాదాలు.
‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నండీ — అన్నది మీ అభిప్రాయం.
ఆంధ్రజ్యోతిలో వచ్చినంత మాత్రాన అది ప్రామాణికం అవదు.
ఇది మీ అభిప్రాయం. నేను ఖండించి, మీకు నిర్ధారణ చేయలేను. త్యాగరాజు గురించి రాసిందీ, కీర్తనలు సేకరించింది ఆయన అనుంగు శిష్యుడు –వేంకట రమణ భాగవతార్, వారి కొడుకు కృష్ణ భాగవతార్. త్యాగరాజు 1848 వరకూ జీవించే ఉన్నారు. ఆనంద భైరవి రాగం గురించి త్యాగరాజు పరంగా వచ్చిన సంఘటన నేను తంజావూరు గ్రంధాలయంలో ఉన్న ప్రతిల్లో కూడా చూసాను. అక్కడ ఫోటోలు తీయనివ్వరు. కాబట్టి, చెప్పడం మినహాయించి, ఎవర్నీ నమ్మించలేను.
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Sai Brahmanandam గారి అభిప్రాయం:
04/24/2025 3:21 pm
రామకృష్ణ గారూ,
మనకి సరైన సాహిత్య చరిత్ర లేదు. అటువంటిదే సంగీత చరిత్ర కూడా.
కల్పిత కథలూ, సంఘటనలూ ప్రముఖులతో ముడివేసి చెప్పడం, అవి జరిగినప్పుడు తాము పక్కనే ఉండి పర్యవేక్షించినట్లు ఢంకా భజాయిస్తూ చెప్పడం ఒక రివాజుగా మారింది.
అనేక సంగీత కృతులూ, కీర్తనలకి ప్రక్షిప్తాలు వున్నాయి.
నేను కూడా ఒక త్యాగరాజు కృతి తీసుకొని ఒక చరణం రాసి, నేను పలానా పుస్తకంలో చదివానని బుకాయించచ్చు.
వికీపీడియాలో ఉన్నదంతా ప్రామాణికమూ, వాస్తవమూ అని నమ్మడం కష్టం. ఎందుకంటే, వికీలో ఎవరైనా రాయచ్చు, సవరించే అవకాశం కూడా వుంది. మీరు మెంబరు కావాలంతే.
నేను త్యాగరాజు వ్యాస పరంపర రాసిన క్రమంలో చాలా పుస్తకాలు సేకరించాను. తంజావూరు సరస్వతీ మహలు లైబ్రరీలో కూడా చాలా పుస్తకాలూ, తాళపత్రాలూ చూసాను. చూడ్డమే కాదు, అక్కడ చదివాను కూడా.
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
04/24/2025 12:46 pm
త్యాగరాజస్వామి వారు బాల్యంలోనే కృతి రచనకు శ్రీకారం చుట్టారు. బహు కాలమే జీవించిన స్వామి వారు వేల కృతులనే రచించి ఉండవచ్చును. ఆయన వాటిని స్వయంగా గ్రంథస్థం చేయకపోవటం కారణంగా కావచ్చు చాలావరకూ ఆయన కృతులు అలభ్యంగా ఉన్నాయి. మనకు లభ్యంగా లేని కృతులలో ఆనందభైరవి లో కూడా ఎన్నో ఉండవచ్చును. ఆనందభైరవి రాగాన్ని త్యాగరాజస్వామి వారు కూచిపూడి భాగవతులకు దానం ఇవ్వటం కాకమ్మ కధలా ఉంది. ఇది నాగయ్య గారి త్యాగయ్య సినీమాలో మధురానగరిలో పాటతో సహా ఉండి అపోహలను మరింత పెంచి పోషించినట్లు తోస్తూ ఉంది.
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
04/24/2025 12:17 pm
‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నండీ. కొన్నేళ్ళ క్రిందట ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం వచ్చింది వీరిగురించి. అందులో మరొక విశేషం కూడా తెలిసింది. ఈ మధురానగరిలో పాటను కచేరీలలో విద్వాంసులు రకరకాల రాగాల్లో పాడుతుంటే చిత్తూరు వారి ఇది ఆనందభైరవిలోనే పాడవలసింది అని నిక్కచ్చిగా చెప్పారని. అవ్యాసంలోని విశేషాలను వారి కుమార్తె గారు అందించారని వ్రాసారు దానిలో.
వికీపీడియాలో వీరి గురించిన పేజీ ఉంది. దానిలో “ఆకాలంలో రికార్డింగు విధానం ప్రారంభ దశలో ఉండుటవలన, వీరు రచించిన మధురా నగరిలో చల్లలమ్మ బోను, కులములోన గొల్లదాన, మావల్లగాదమ్మ వంటి కొన్ని మాత్రము కొలంబియా సంస్థ ద్వారా రికార్డు చేయబడ్డాయి” అని రిఫరెన్సు ఇచ్చారు.
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయం:
04/24/2025 12:10 pm
ప్రహ్లాద భక్తి విజయము లోని కందపద్యం ఈవ్యాసంలో కొన్ని తప్పులతో వచ్చింది.
కం: శ్రీ జానకీ మనోహర
రాజీవ భవాది సంధ్య రఘుకుల తిలకా
రాజీవ నయన మునిజన
పూజిత పద రామచంద్ర పుణ్యము చరితా
ఈపద్యం ఆంధ్రభారతి వారి సైటులో కూడా కొంత తప్పుగానే ఉంది. aarchive.org వారి సైటులో ఈపుస్తకం (ప్రచురణకు సంబంధించిన వివరాలు లేకుండా) లభిస్తోంది. అందులో ఉన్నపాఠమే ఆంధ్రభారతిలోనూ ఉంది.
శ్రీ జానకీ మనోహర
రాజీవ భవాది వంద్య రఘుకులతిలకా
రాజీవనయన మునిజన
పూజితపద రామచంద్ర పుణ్యచరితా
అని. ఈపాఠంలో చివరి మాటను పుణ్యచరిత్రా అని సవరించితే ఛందస్సుకు సరిగా ఉంటుంది. ఈమాట వారి వ్యాసంలో వంద్యకు బదులు సంధ్య అని అదనపు తప్పు దొర్లింది. అంతే కాక పుణ్యచరిత్రా బదులు పుణ్యము చరితా అని ఉండటం జరిగింది. ఈ రెండు తప్పుల వలనా ఛందోభంగం జరుగకపోవటం విశేషమే కాని సరిజేసు కొనక తప్పదు.
మరొక్క మాట. సంస్కృతసమాసాలను మధ్యలో స్పేసెస్ ఇచ్చి వ్రాయటం సంప్రదాయం కాదు. సమాసం అంటే సాంకేతికంగా అది ఒకే పదం కాబట్టి దానిలోని పదాలను విడివిడిగా వ్రాయకూడదు. కాని ఈమధ్య అలా వ్రాయటం తరచుగానే చూస్తున్నాం.
[ ఛందోదోషమును, సమాసపదచ్ఛేదదోషమును చూపినందుకు ధన్యవాదాలు. సరిచేసినాము. — సం. ]
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Ramakrishna DV గారి అభిప్రాయం:
04/23/2025 1:21 pm
బ్రహ్మనందం గారూ,
‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారు కాదా? 1930-40 ల్లో అయుండచ్చు.
రామకృష్ణ
సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం గురించి Radha గారి అభిప్రాయం:
04/23/2025 3:09 am
Bolloju baba Garu,
It seems you’re highlighting the selective memory and potential hypocrisy of some progressive voices, particularly concerning the authoritarian actions of the Indira Gandhi government and the sidelining of other critical perspectives.
“In the past, numerous ideologies clashed and interacted, a vibrant diversity that has largely died out, leaving behind a binary opposition of Hindu nationalists versus secularists. The discourse is now centered around this, which is the real tragedy.
Sarma wrote about Indira Gandhi’s criticisms of Hindu nationalists during that time, and simultaneously, the CPI’s dismissive attitude towards democracy. Does this ‘Baba’ (referring to the author of the progressive articles) know about the tragic and neglected death of socialist Snehalata Reddy, wife of Telugu poet Pattabhi, in jail? Is he aware of the torture faced by George Fernandes’ brother, a labor activist? Why did so many senior members of Viplava Rachayitala Sangham (VIRASAM – Revolutionary Writers’ Association) go to jail?
This progressive ‘cow’ of an essayist, Bolloloju Baba, doesn’t seem to care about the situation in Andhra Pradesh during the Emergency. Doesn’t he see Sanjay Gandhi forcibly demolishing the homes of the poor and carrying out forced sterilizations? For them, it seems enough to just talk about being progressive, no matter how dictatorial someone is.
That’s why Kancha Ilaiah praises Modi as a ‘Backward Caste Abraham Lincoln, ‘ and these people applaud.
communists, Maoists, and socialists once opposed the Emergency. Many labor leaders died neglected deaths. There were no newspapers. Ignoring all that, those who supported the dictatorship are the origin of today’s Hindu nationalist fascists. Sarma’s statement powerfully underscores the importance of historical memory, the dangers of selective outrage, and the need for consistent democratic principles across the political spectrum. suggesting that a critical examination of past authoritarian tendencies, even within seemingly progressive movements, is essential to understanding the present political landscape.
కోయిలబాస గురించి Vijay Koganti గారి అభిప్రాయం:
04/21/2025 2:08 pm
అద్భుతమైన ఊహ – పద్యాలు!నమః!
విశాఖ సముద్రపు హోరు వినిపించే ఎన్నెమ్మ కతలు గురించి ramadevi singaraju గారి అభిప్రాయం:
04/08/2025 9:26 am
సవివరమైన విశ్లేషణ! బాగుంది. ఎన్నమ్మ కతలు అనగానే పాకాల యశోదా రెడ్డి రాసిన ఎచ్చమ్మ కతలు గుర్తుకు వచ్చాయి. పేరు వరకే పోలిక అయినా.