రచయిత వివరాలు

ఇతరపేర్లు:
సొంత ఊరు: చెన్నై
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
ఈ. పా. అని పిలిచే (పద్మశ్రీ) ఇందిరా పార్థసారథి తమిళ రచయిత. ఆయన 16 నవలలు, 10 నాటకాలు, చిన్న కథల సంకలనాలు, వ్యాసాలను ప్రచురించారు. ఆయన తన నాటకాలు, “ఔరంగజేబ్”, “నందన్ కథై” మరియు “రామానుజర్” లకు ప్రసిద్ధి చెందారు. సరస్వతి సమ్మాన్ తోబాటు సాహిత్య అకాడమీ అవార్డు (1977), సంగీత నాటక అకాడమీ అవార్డు (2004) రెండింటినీ అందుకున్న ఏకైక తమిళ రచయిత.