కన్యాశుల్కం గురించి ఎందరో ఎన్నో రకాల విశ్లేషణలు చేశారు, చేస్తున్నారు. రచయితగా, నాటకకర్తగా ఎంతో ప్రతిభావంతుడైన అప్పారావుగారు ఈ నాటకం చదువుతున్నప్పుడు మనకు సంఘసంస్కర్త రూపంలో కాక తీవ్రమైన విమర్శకుడుగానూ, వ్యాఖ్యాతగానూ కనిపిస్తాడు. ఆయన విమర్శించిన విషయాల్లో సంఘ దురాచారాలూ ఉన్నాయి; సంఘసంస్కర్తలుగా చలామణీ అవుతూ పబ్బం గడుపుకునే దగాకోర్ల వ్యవహారాలూ ఉన్నాయి.
ఈ రోజుల్లో అనాథాశ్రమాలు నిర్మించి డబ్బులు దండుకునేవాళ్ళున్నట్టే ఆ రోజుల్లోనే వీరేశలింగంగారు సదుద్దేశంతో తలపెట్టిన మంచి పనులను దుర్వినియోగం చేసుకునేవారూ ఉండేవారనే సంగతి ఈ నాటకంవల్ల మనకు తెలుస్తుంది. ఎటొచ్చీ ఇటువంటి ఆషాఢభూతుల వల్ల కలిగే హానికన్నా సంఘంలో ప్రవర్తిల్లుతూ ఉండిన దురాచారాలు ఎక్కువ ప్రమాదకరం కనకనే కన్యాశుల్కం నాటకాన్ని వాటిని ఎత్తిచూపినదిగా అందరూ గుర్తించారు.
నాటకమంతా డామినేట్ చేసిన గిరీశం కుయుక్తులను ఎవరూ మిస్ అవరు. సంఘసేవను తప్పుదోవ పట్టించ ప్రయత్నించినవాడుగా అతను కనబడుతూనే ఉంటాడు. అయితే అతని వ్యక్తిగత దోషాలూ, బలహీనతలూ సంఘ దురాచారాలంత తీవ్రమైనవిగా అనిపించవు. అందుకే మనం అగ్నిహోత్రావధానులు, లుబ్ధావుధాన్లు, రామప్ప పంతులు తదితరుల వైఖరిని ఎంతో గర్హనీయంగా పరిగణిస్తాం. గిరీశాన్ని చూసినప్పుడు మాత్రం ‘బాగా అయింది శాస్తి’ అని నవ్వుకుంటాం. పై వర్గంతో పోలిస్తే గిరీశం అంతటి దుర్మార్గుడుగా మనకు అనిపించడు. పైగా నాటకంలో గిరీశం ఒక్కడే ఆధునికుడు. అయితే ఆధునికతలోని ఇతర లక్షణాలతో బాటు దాని అవలక్షణాలూ అతనిలో ఉంటాయి. పాతుకుపోయిన దురాచారాలకు ప్రతీకలు వారైతే వారి అవివేకాన్ని ఆసరాగా చేసుకుని లాభం పొందేవారికి ప్రతీక గిరీశం.
మొత్తం మీద అన్నీ వాస్తవికత ఉట్టిపడే పాత్రలే. సజీవమైనవే. అందుకే కన్యాశుల్కం అందరికీ ప్రీతిపాత్రమైంది. మార్క్సిస్టులు కనాశుల్కాన్ని హైజాక్ చేశారని నేననుకోను. (వారికి నచ్చింది కదా అని దాన్ని మరికాస్త అనుమానంతో చూడాలనీ అనుకోను). ఎవరికి నచ్చిన అంశాలను వారు మెచ్చుకుంటారు. ఈ నాటకానికి వీరాభిమానుల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు వంటి ఉద్దండులుండేవారు. మనకన్నా అప్పటి పరిస్థితులు వారి తరంవారికి మరింత బాగా తెలుసు. తక్కినవన్నీ పక్కన పెట్టినా కేవలం భాష, యాసల విషయంలో కూడా చాలామందికి అదెంతో ఆహ్లాదకరమైన రచన.
అప్పటి సామాజిక సమస్యలు ఈనాడు లేకపోవచ్చు. ఇప్పటికీ మనలో ఎందరిలో అగ్నిహోత్రావధానులు, లుబ్ధావుధాన్లు, రామప్ప పంతుళ్ళు, లేదా వారి లక్షణాలు, కనబడుతున్నాయనేదే ముఖ్యం. అందువల్లనే ఈనాటికీ కన్యాశుల్కం రెలెవెంట్ గా అనిపిస్తుంది.
ఈ పద్యము, మీ వ్యాఖ్యానమూ చదివి చాలా ఆనందం కలిగింది. ఏదైనా రాస్తే దానిచుట్టూ ఎన్నివిషయాలను పరిగణలోకి తీసుకోవాలో ఈ ఉదాహరణ మరొక్కసారి గుర్తుచేసింది. ధన్యవాదాలు.
చాలా బాగుంది మీ యాత్రానుభవాలు. ఈ వ్యాసాన్ని చదివిన అందరూ
ఇలాటి వారి అనుభవాలను పంచుకొంటే నేనొక మంచి ఆర్మ్ చేర్
ట్రావెలర్ అవుతాను. ఇందులో కొన్ని విషయాలు మా పెద్ద వాడికి
చెప్పాలి. వచ్చే నెలనుండి రెండేళ్ళు పారీలో ఉంటాడు వాడు. రచయితకు
ధన్యవాదాలు. – మోహన
This story is really nice.It gives simple touch of human life i quite a few pages.now a days things are going in the same way described in the story.
After earning these material assets and other luxuries what is the meaning of life if we cannot stay closer to the heart of near and dear.The day may come for all ppl like HARI when they will know what they have lost in the life.But by that time they won’t have anyone beside them to share a shoulder of support.
We are humans. let’s not tamper the pages of a book called life with unnecessary materialism.Upto me i support what rajarao has done because everybody has the right to live their life to their accord until it is legal.
“Nothing else in this world can be better than a non working mother for childern” So share all u r love with childern to make them ” Future Stars”.
Simply superb Sir…..
సాయము శాయరా డింభకా! గురించి రానారె అభిప్రాయం:
09/04/2007 10:42 am
అంతేమరి! మనకు అక్కరకొచ్చినోడే మనోడు. మనోడెవరో గుర్తించి వాని అక్కరకు మనం పోవడమే సమస్య. ఆ గుర్తించడం ఎలాగో మరి!?
కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే … గురించి Rohiniprasad అభిప్రాయం:
09/04/2007 10:30 am
కన్యాశుల్కం గురించి ఎందరో ఎన్నో రకాల విశ్లేషణలు చేశారు, చేస్తున్నారు. రచయితగా, నాటకకర్తగా ఎంతో ప్రతిభావంతుడైన అప్పారావుగారు ఈ నాటకం చదువుతున్నప్పుడు మనకు సంఘసంస్కర్త రూపంలో కాక తీవ్రమైన విమర్శకుడుగానూ, వ్యాఖ్యాతగానూ కనిపిస్తాడు. ఆయన విమర్శించిన విషయాల్లో సంఘ దురాచారాలూ ఉన్నాయి; సంఘసంస్కర్తలుగా చలామణీ అవుతూ పబ్బం గడుపుకునే దగాకోర్ల వ్యవహారాలూ ఉన్నాయి.
ఈ రోజుల్లో అనాథాశ్రమాలు నిర్మించి డబ్బులు దండుకునేవాళ్ళున్నట్టే ఆ రోజుల్లోనే వీరేశలింగంగారు సదుద్దేశంతో తలపెట్టిన మంచి పనులను దుర్వినియోగం చేసుకునేవారూ ఉండేవారనే సంగతి ఈ నాటకంవల్ల మనకు తెలుస్తుంది. ఎటొచ్చీ ఇటువంటి ఆషాఢభూతుల వల్ల కలిగే హానికన్నా సంఘంలో ప్రవర్తిల్లుతూ ఉండిన దురాచారాలు ఎక్కువ ప్రమాదకరం కనకనే కన్యాశుల్కం నాటకాన్ని వాటిని ఎత్తిచూపినదిగా అందరూ గుర్తించారు.
నాటకమంతా డామినేట్ చేసిన గిరీశం కుయుక్తులను ఎవరూ మిస్ అవరు. సంఘసేవను తప్పుదోవ పట్టించ ప్రయత్నించినవాడుగా అతను కనబడుతూనే ఉంటాడు. అయితే అతని వ్యక్తిగత దోషాలూ, బలహీనతలూ సంఘ దురాచారాలంత తీవ్రమైనవిగా అనిపించవు. అందుకే మనం అగ్నిహోత్రావధానులు, లుబ్ధావుధాన్లు, రామప్ప పంతులు తదితరుల వైఖరిని ఎంతో గర్హనీయంగా పరిగణిస్తాం. గిరీశాన్ని చూసినప్పుడు మాత్రం ‘బాగా అయింది శాస్తి’ అని నవ్వుకుంటాం. పై వర్గంతో పోలిస్తే గిరీశం అంతటి దుర్మార్గుడుగా మనకు అనిపించడు. పైగా నాటకంలో గిరీశం ఒక్కడే ఆధునికుడు. అయితే ఆధునికతలోని ఇతర లక్షణాలతో బాటు దాని అవలక్షణాలూ అతనిలో ఉంటాయి. పాతుకుపోయిన దురాచారాలకు ప్రతీకలు వారైతే వారి అవివేకాన్ని ఆసరాగా చేసుకుని లాభం పొందేవారికి ప్రతీక గిరీశం.
మొత్తం మీద అన్నీ వాస్తవికత ఉట్టిపడే పాత్రలే. సజీవమైనవే. అందుకే కన్యాశుల్కం అందరికీ ప్రీతిపాత్రమైంది. మార్క్సిస్టులు కనాశుల్కాన్ని హైజాక్ చేశారని నేననుకోను. (వారికి నచ్చింది కదా అని దాన్ని మరికాస్త అనుమానంతో చూడాలనీ అనుకోను). ఎవరికి నచ్చిన అంశాలను వారు మెచ్చుకుంటారు. ఈ నాటకానికి వీరాభిమానుల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు వంటి ఉద్దండులుండేవారు. మనకన్నా అప్పటి పరిస్థితులు వారి తరంవారికి మరింత బాగా తెలుసు. తక్కినవన్నీ పక్కన పెట్టినా కేవలం భాష, యాసల విషయంలో కూడా చాలామందికి అదెంతో ఆహ్లాదకరమైన రచన.
అప్పటి సామాజిక సమస్యలు ఈనాడు లేకపోవచ్చు. ఇప్పటికీ మనలో ఎందరిలో అగ్నిహోత్రావధానులు, లుబ్ధావుధాన్లు, రామప్ప పంతుళ్ళు, లేదా వారి లక్షణాలు, కనబడుతున్నాయనేదే ముఖ్యం. అందువల్లనే ఈనాటికీ కన్యాశుల్కం రెలెవెంట్ గా అనిపిస్తుంది.
నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి రానారె అభిప్రాయం:
09/04/2007 10:21 am
ఈ పద్యము, మీ వ్యాఖ్యానమూ చదివి చాలా ఆనందం కలిగింది. ఏదైనా రాస్తే దానిచుట్టూ ఎన్నివిషయాలను పరిగణలోకి తీసుకోవాలో ఈ ఉదాహరణ మరొక్కసారి గుర్తుచేసింది. ధన్యవాదాలు.
రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు గురించి Aruna Gosukonda అభిప్రాయం:
09/04/2007 7:58 am
చాలా బాగుంది.
హాలాహలం గురించి Suman Katragadda అభిప్రాయం:
09/04/2007 2:14 am
నిజంగా నా కళ్ళు కాసెపు చెమ్మ గిల్లాయీ … చాలా బాగుంది.
అతిథి వ్యయో భవ గురించి renuka అభిప్రాయం:
09/03/2007 8:58 pm
ఈ కథ చాల బాగుంది.
Because now a days, so many peoples behave like this. It is a real life story.
మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి J K Mohana Rao అభిప్రాయం:
09/03/2007 5:15 pm
చాలా బాగుంది మీ యాత్రానుభవాలు. ఈ వ్యాసాన్ని చదివిన అందరూ
ఇలాటి వారి అనుభవాలను పంచుకొంటే నేనొక మంచి ఆర్మ్ చేర్
ట్రావెలర్ అవుతాను. ఇందులో కొన్ని విషయాలు మా పెద్ద వాడికి
చెప్పాలి. వచ్చే నెలనుండి రెండేళ్ళు పారీలో ఉంటాడు వాడు. రచయితకు
ధన్యవాదాలు. – మోహన
ఒంటరి విహంగం గురించి bhaskar అభిప్రాయం:
09/02/2007 2:22 am
This story is really nice.It gives simple touch of human life i quite a few pages.now a days things are going in the same way described in the story.
After earning these material assets and other luxuries what is the meaning of life if we cannot stay closer to the heart of near and dear.The day may come for all ppl like HARI when they will know what they have lost in the life.But by that time they won’t have anyone beside them to share a shoulder of support.
We are humans. let’s not tamper the pages of a book called life with unnecessary materialism.Upto me i support what rajarao has done because everybody has the right to live their life to their accord until it is legal.
జీవితానికి ఎన్ని రంగులో!!! గురించి Suman Katragadda అభిప్రాయం:
08/31/2007 6:05 am
“Nothing else in this world can be better than a non working mother for childern” So share all u r love with childern to make them ” Future Stars”.
Simply superb Sir…..
నిద్ర గురించి KS Kiran Kumar అభిప్రాయం:
08/31/2007 1:32 am
Wonderful Poem. అద్భుతంగా ఉంది.