పాపినేని శివశంకర్
జీవిత విశేషాలు
పాపినేని శివశంకర్ ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచంలోని అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఆయన కథకులు, విమర్శకులు కూడా. సాహితీ త్రిముఖుడుగా ప్రసిద్ధిగాంచారు. పాపినేని శివశంకర్ 6 నవంబర్ 1953న గుంటూరు జిల్లా నెక్కల్లులో జన్మించారు. రెండు కథాసంపుటాలు, ఐదు కవితా సంకలనాలు, మూడు వ్యాససంపుటాలు, ఒక పరిశోధనా గ్రంథం, తల్లీ నిన్ను దలంచి పద్యపరిచయ గ్రంథం ప్రచురించారు. రజనీగంధ కవితాసంపుటానికి 2016లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించింది. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పదవీ విరమణ చేసి గుంటూరులో నివాసం చేస్తున్నారు. ఆలోచనల, అనుభూతుల మేళవింపు శివశంకర్ కవిత్వం. అందులోని తాత్త్వికమైన లోతులు చదువరులను ఆలోచింపజేస్తాయి.
పాపినేని శివశంకర్ రచనలు
- కవన మర్మయోగి బైరాగి వ్యాసాలు » సెప్టెంబర్ 2025
- ఒక బైరాగి చింతన వ్యాసాలు » సెప్టెంబర్ 2025
- చలం సాహిత్యం-విముక్తి జూన్ 2025 » వ్యాసాలు
- ఆమె దుఃఖించింది కవితలు » నవంబర్ 2022
- తీరనిది కవితలు » డిసెంబర్ 2021
- విమర్శ సృజనాత్మక కావ్యం జూన్ 2018 » వ్యాసాలు
- అదే మబ్బు కవితలు » నవంబర్ 2017
- సినారె: ఒక స్మరణ జులై 2017 » వ్యాసాలు
- ఒక ప్రశ్నాఖడ్గం గురించి… తానా 2011
- ఎవరిలో ఎవరో కవితలు » మార్చి 2006