(ఆంధ్రజ్యోతి దినపత్రిక, వివిధ – ఫిబ్రవరి 8, 2010 నుంచి కొద్దిసవరణలతో…) ద్రౌపది నవలకి సాహిత్య అకాడమీ అవార్డ్ ఇచ్చిన సందర్భంలో వచ్చిన సమీక్షలు, […]

ఈ అష్టపదిలో కృష్ణుడు లేని రాధ విరహోత్కంఠితయై పడే వియోగబాధ వర్ణించబడింది. ప్రియుడి విరహంతో ప్రియురాలు దగ్ధమవుతున్నట్లుగా భావించడం అష్టవిధ నాయికా లక్షణాలలో ఒకటి.

అతను ఒక చేత్తో పుస్తకం చదువుతూ రెండో చేత్తో సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. ఆ తెల్ల బొచ్చు కుక్క అతని మీద పడి అల్లరి చేస్తోంది.

ఈ సంచికలో మీకోసం…

ద్రౌపది నవల పై చెలరేగుతున్న వివాదంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం ఇతిహాసాలూ, ప్రబంధాలూ; జయదేవుని అష్టపది సా విరహే తవదీనా పై పాటలతో, అనువాదాలతో జెజ్జాల కృష్ణ మోహన రావు, సాయి బ్రహ్మానందం గొర్తి వ్రాసిన వ్యాసం; సహజగాయని ఎస్.వరలక్ష్మి పాడిన అపురూపమైన పాటలు కొన్ని అందిస్తూ పరుచూరి శ్రీనివాస్ శబ్దతరంగాలలో; ఇంకా కవితలు, వ్యాసాలూ, శీర్షికలూ….

సీతారామారావుని అసమర్థుడిగా మొదలుపెట్టబోయినా ఆ తర్వాత గోపీచంద్ విఫలమైనాడనీ, అది ఆ రచయితకూ తెలుసనీ, కానీ అతనేమీ చేయలేదనీ నా అభియోగం.

ఇక్కడ అసమర్ధతకు, మానసిక ఋగ్మతకు పెద్ద తేడా కనిపించకపోవచ్చు గాని, తెలిసీ, ఎటూ తేల్చుకోలేక వేదన పడే సందిగ్ధ స్థితి అది. సాంప్రదాయపు పొరలను ఛేదించుకుని కాలానికి పరిస్థితులకీ అనుగుణంగా జీవించలేకపోవడం అతని అసమర్ధత.

మహాప్రస్థాన మరోప్రస్థానాలు భూమ్యాకాశాల సరిహద్దులనుకుంటే, మధ్యనున్న విశాలాకాశంలో మెరుస్తున్న గోళాలు శ్రీశ్రీ సాధించిన కవితా విజయాలు.

ఇది ఏదో ఒక పతివ్రతా స్త్రీ తన భర్తను గూర్చి పలికే చిలక పలుకుల్లా అనిపించడం లేదు. అతడు కేవలం మానవుడే? అని నిజంగా ఆశ్చర్యపోతున్నది.

శ్రీశ్రీ భావనలో మరణాన్ని జయించటమన్నది మనిషి సామర్థ్యం మీద ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం. మనిషిపై ఈ నమ్మకం మానవుడా! వంటి ఇతర కవితల్లో కూడా వ్యక్తమౌతుంది.