మూకుడులో రొట్టె చల్లారిపోయింది
చమురు దీపం మూలన అల్లల్లాడింది
శీర్షికలు సంచికలు
సరిత, రత్తాలు చేతులు రెండూ పట్టుకుని, “రత్తాలూ, నీ మేలు జన్మలో మర్చిపోలేను! వేళకు చక్కగా భోజనం చెయ్యి, పళ్ళూ, పాలూ విడవకుండా తీసుకో. డబ్బు నీది, బిడ్డ మాది…అన్నది మర్చిపోకు సుమీ” అంటూ రత్తాలుకి చెక్కు అందించింది.
“అమ్మ నీకెందుకు నచ్చింది?
అమాయికంగానే అడిగినట్టూ
అమాంతంగా అడిగేస్తే-
నిప్పులు కక్కుతున్న రామయ్యను ఎలా చల్లబరచాలో అమ్మకు తెలుసు. వాళ్ళకు ఈమె మీద చాలా గౌరవం! “పోన్లేప్పా! దానికి బుద్ధి లేదు! దాని బదులు నేను చెప్తున్నా. తప్పయిందిలే, ఏమనుకోవద్దండి!
“మనలో మనం” వేదిక, మహిళాధ్యయన కేంద్రం, నాగార్జున విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో 2009 నవంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రస్థాయి రచయిత్రుల సదస్సుని ఏర్పాటుచేస్తోంది.
వసంతోత్సవం అనేది ఒక ఉల్లాసకరమైన పండుగ. ఇలాంటిదాన్ని వర్ణించే అవకాశాన్నీ ఏ కవి వదులుకుంటాడు? శ్రీనాధుని వంటి రాసిక్య రాశి అసలే వదులుకోడు.
నేలమీంచి చూసే ఆకాశం కన్నా
ఆకాశంలోంచి చూసే నేలే
అందంగా ఉంటుంది
అస్తమానూ, “ఉత్తరం రాయీ, ఉత్తరం రాయీ” అంటుంటే, “దేని గురించి రాయమంటావూ?” అని నేనడిగినప్పుడు, “ఏదో ఒకటి రాయి. పిల్లి గురించో, కుక్క గురించో రాయి” అంటావు కదా?
రచయిత ఆర్. సుదర్శనానికి కొ. కు. రాసిన మూడు ఉత్తరాలను మొదటిసారిగా ఈమాట పాఠకులకు ప్రత్యేక కానుకగా ప్రచురిస్తున్నాం.
కొడవటిగంటి కుటుంబరావు కథల సంపుటి ‘స్వగతం’ పైన భారతి (జనవరి 1938) పత్రికలో బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం రాసిన విమర్శా వ్యాసం.
రచయిత ఆర్. సుదర్శనానికి కొ. కు. రాసిన మూడు ఉత్తరాలను మొదటిసారిగా ఈమాట పాఠకులకు ప్రత్యేక కానుకగా ప్రచురిస్తున్నాం.
రచయిత ఆర్. సుదర్శనానికి కొ. కు. రాసిన మూడు ఉత్తరాలను మొదటిసారిగా ఈమాట పాఠకులకు ప్రత్యేక కానుకగా ప్రచురిస్తున్నాం.
వృద్ధమయినట్టి గాత్రంబు విడిచి మఱల
తరుణదేహంబు నెట్లాత్మ దాల్చుచుండు
తరువులట్టులె జీర్ణపత్త్రంబు లుడిగి
సాహిత్య సదస్సులో నేను ఏమిటి మాట్లాడాలి అనుకుంటుండగా “ఆ పాత సాహిత్యంలో ఏముంది మాట్లాడటానికి?” అన్న నా మిత్రుని ప్రశ్న నన్ను నిజంగానే ఆలోచింపచేసింది.
రెండు రోజుల సమావేశాలు సాహిత్యపరంగా చాలా ఆసక్తికరంగా జరిగాయి. దీనికి డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్బు ఎంతో కష్టపడి విజయవంతం చేశారు. పాత మిత్రులను కలవడానికి, కొత్తవారితో పరిచయం చేసికొనడానికి అవకాశం దొరికింది.
సౌందర్యమే సౌఖ్యము ;
సౌఖ్యమే -జీవిత సాఫల్యమని
ఎంచు కీట్స్ మధుర కాంక్షా నవతా
యువతా కవితా కల్పనా జగతి లోనే
నన్నుంచుమా! ప్రియతమా!
కొడవటిగంటి కుటుంబరావు ప్రతివిమర్శ, భారతి పత్రిక, ఫిబ్రవరి 1938.
తెలుగులో శాస్త్రవిజ్ఞాన పుస్తకాల అవసరం ఇంకా ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి చేసిన ప్రయత్నమే రోహిణీప్రసాద్ గారు అంతరిక్షాన్ని గురించి రాసిన “విశ్వాంతరాళం” పుస్తకం.
రచయితగా కుటుంబరావుని విశ్లేషిస్తూ రా.రా. 1983లో వ్రాసిన విమర్శాత్మక వ్యాసం.
ఫిబ్రవరి 1953లో ఆలిండియా రేడియోలో పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావుల మధ్య జరిగిన సాహిత్యచర్చాపాఠం ఇది.