ఎంతసేపట్నించో
ఎదురు చూస్తున్న చిట్టితల్లిలా
కళ్ళమీంచి చేతులుతీసి
కిలకిలా నవ్వుతుంది.
శీర్షికలు కవితలు
ఆనాడు అర్ధంతరంగా ఆపేసిన గీతాలన్నీ ఇన్నాళ్ళ తర్వాత
ఆలపించటానికి మళ్ళీ ఉత్సాహంగా గొంతులు సవరిస్తాం
అమ్మా, నాకేం పేరు పెడతావు …
సుధ అంటావా, మధు అంటావా
నిధినా లేక నిశినా
రత్ననా, రశ్మినా
పొగలూరే పొయ్యి కింద
తాపీగా కాలుతాయి కట్టెలు
విసన కర్ర చెప్పినట్టల్లా
తలలాడిస్తాయి మంటలు
కిసలంబుల వసనంబులు
కుసుమాభరణంబులు,పికకులభాషణముల్
లసితంబగు కనకాంగము
పొసగ న్నారామలక్ష్మి పొంపెసలారెన్.
నీటిలోన మునుగుతూ
ఊదా రంగు నీడలు
కలువ పువ్వుల కాడలు
చేప పిల్లల జాడలు
మస్తానీ బాజీరావుల ప్రణయగాథ రతీమన్మథుల కథవలె భారతీయులకు చిరస్మరణీయమైనది. ఈతడు బుందేలుఖండము నేలుచుండిన హిందూప్రభువైన ఛత్రసాలునికి పారసీక వనితవల్ల గల్గిన మస్తానీయను ముస్లిముకాంతను వివాహమాడెను.
సూర్యకిరణాలకి సైతం
లోతు తెలీనివ్వకుండా
తెరలు తెరలుగా నవ్వుతూ
గోదావరి
పచ్చని ఆకు జీవితానికి –
పట్టుమని ఒక్కగానొక్క
వసంతం వరంగా దొరుకుతుంది.
ఓ పేజీలో భూకంపం
ఓ పేజీలో సునామీ
మరో పేజీలో
బిపాసా!
ఏసో అంగే పులకమయ పరశే
ఏసో చిత్తే సుధామయ హరషే
రమ్ము అంగము పులకించ తాకుచు
రమ్ము చిత్తము హరుసించ నవ్వుచు
అద్భుతాల దీపాలు
అంతులేని శాపాలు
జాతకాలు పాతకాలు
దేవుడికే లంచాలు
బ్రతుకు పోరాటంలో బయల్దేరినప్పుడు
అపరిచితమైన దూర తీరాలు చేరినప్పుడు
ఆప్త మిత్రునిలా ఆంగ్లభాష.
నేలబారు గద్ద
నిడుపు సూపు నేను
నేలమీద లేను
ధూళి రేగుతాను.
కఱ్ఱచట్రంబు పైఁ గట్టి గట్టిగాను
చిత్రలేఖన కనువైన శ్వేతపటము
వ్రాయఁ గాఁ గడంగితిఁ దద్వి హాయసానఁ
గ్రాలు ఘనమాలికాచిత్రమాలికలను.
నాకు మళ్ళీ గుర్తొస్తోంది-
నువ్వొచ్చిన ఆ కాలమే ఇదనీ
చప్పున గుండె చప్పుడు ఆగి వెళ్ళిందనీ.
బుడి బుడి
నీటి తెప్పల కింద
తక్కుతూ తారుతూ
[వేలూరి వేంకటేశ్వర రావు పరిచయంతో…]
వారణమాయిరం ప్రత్యేక గ్రంథం కాదని, అది నాచ్చియార్ తిరుమొళిలో ఒక ఖండమనీ, ఆ ఖండంలో గోదాదేవి రంగనాథునితో తనకు కలలో జరిగిన పెండ్లి చెలికత్తెకి వివరించిందనీ తెలిసింది. సంపత్కుమారకి ఆ ‘పెండ్లి కల’ తెలుగులోకి తేవాలనీ కోరిక కలిగింది.
పదిల పరచంగ పుస్తకప్రతతు లెల్ల
రత్నసాగరమన, రత్నరంజకమన,
మఱియు రత్నోదధి యనంగఁ బరగు
మూఁడు గగనమంటెడి భవనాలు గట్టిరచట.
ఉండుండి గంతేసి
వెర్రిగా పరుగెడుతోంది
తుఫాను గాలి