[వేలూరి వేంకటేశ్వర రావు పరిచయంతో…]

వారణమాయిరం ప్రత్యేక గ్రంథం కాదని, అది నాచ్చియార్ తిరుమొళిలో ఒక ఖండమనీ, ఆ ఖండంలో గోదాదేవి రంగనాథునితో తనకు కలలో జరిగిన పెండ్లి చెలికత్తెకి వివరించిందనీ తెలిసింది. సంపత్కుమారకి ఆ ‘పెండ్లి కల’ తెలుగులోకి తేవాలనీ కోరిక కలిగింది.

మావాడు మాటలాపి
సూపు తాగుతున్నాడు.
చెట్టుకు కట్టేయబడ్డ సీతారాఁవుడి
శరీరం వైపుకి తూటాలు మాత్రం
దూసుకొని వస్తూనే ఉన్నాయి.

పెళ్ళయినప్పుడు మొదటి రాత్రి నన్ను చూసి
పోతపోసిన బంగారమన్నాడు
పూతపూసిన సింగారమన్నాడు