బృందావని – బృందావని సారంగ రాగాల మధ్య ఉన్న తేడాల పై అనుభవజ్ఞులైన విద్యాంసులలో ఎన్నో అభిప్రాయ బేధాలున్నాయి.
అతి దగ్గరగా వినిపించే ఈ రాగాల మధ్య ఒక ముఖ్య బేధం అవరోహణలో వాడే “గాంధారం” స్వరం. ఈ రాగాల స్వరాల ఆరోహణ-అవరోహణ (నాకు తెలిసినంత వరకు) ఈ విధంగా ఉంటాయి. ఈ విషయంలో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి.
రాగం ఆరోహణ అవరోహణ
బృందావని-సారంగ స రి2 మ1 ప ని2 స స ని1 ప మ1 రి2 గ2 రి2 స
బృందావని స రి2 మ1 ప ని2 స స ని1 ప మ1 రి2 స
ఈ రెండు రాగాల్లో బృందావని సారంగా రాగం ఎక్కువ ప్రాచుర్యం పొందిన రాగం. బృందావని అతి తక్కువగా వినపడే రాగం!
గూగుల్ లో ఈ రాగాలపై ఉన్న వివరణ చూస్తుంటే, ఇప్పటికే ఈ రెండు రాగాల మధ్య ఉన్న అయోమయం మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది!
వ్యాసంలో ఉదాహరించిన బాలమురళి తిల్లాన ఇక్కడ వినవచ్చు.
‘అరుణ గభస్తి బింబముదయాద్రి పయింబొడతేర, గిన్నెలోఁ
బెరుఁగును….’
ముస్లిముల పాలన తదనంతరం ఆంగ్లేయుల ‘మ్లేచ్చ ‘పాలన బహు కాలం సాగి ముగిసిన తరువాతి ఆధునిక కాలాన కూదా , ఏడో/ఎనిమిదో ఏడు రాంగానే ఉపవీతియై ఉదయ సంధ్యలో తండ్రి తో కలిసి సంధ్యావందనం చేసుకుంటుంటేచూసి మురిసిపోయే (బ్రాహ్మణ] తల్లులు’ఉన్న దేశంలో పొద్దు పొడవగానే ‘గిన్నెలోఁబెరుఁగును, వంటకంబు, వడపిందియలుం గుడువంగబెట్టి’ ఆ తల్లి చేజేతులా పిల్లాణ్ణి చెడగొట్టుకుందా!
మోహన్కు ముందున్న కళ తాలూకు ఆ వంపులు, సొంపులు, వాలుకళ్ళు, పారాణి కాళ్ళు తప్ప ఏవీ ఎరగని ఆ సెక్స్ సింబల్ తెలుగు బొమ్మాయి నడుముకు చెంగు బిగించి పొలికేక నేర్పించింది, కళ్ళు ఉరమడం దిద్దింది మోహన్ కుంచె.
“బాలమురళి తిల్లానాలతో బాగా పరిచయమైన వారికి ‘సొగసులూర హొయలుమీర’ తిల్లానా గుర్తుండే ఉంటుంది. ఈ తిల్లానా కూడా బృందావన సారంగ రాగంలో స్వరపరిచారు బాలమురళి. ”
అది బృందావని కదా. రెండూ ఒకటి కాదు అని అనుకుంటున్నాను.
రచయితలకు సూచనలు అన్న శీర్షిక కింద వున్న ఈమాట ఆశయాల్లో ఏ సదాశయాన్ని ప్రతిబింబిస్తోందో ఈ కథ అనాలోచించి, ఇంకాలోచించలేక ఈ కమెంట్ రాస్తున్నా. తెలుగు అక్షరం కనిపిస్తే చదివెయ్యాల్సిందే అన్న నా కుతూహలాన్ని నేనే తిట్టుకుంటున్నా.
మాటను సాగదీస్తూ చెప్పారాయన: “ఇక్కణ్నే… ఇప్పుడే… పిల్లల్ది ఎంత సేపు.”
నిజం! పిల్లలు కలిసినట్లు కలవాలంటే పెద్దలకి జీవితకాలం పడుతుంది – అప్పటికీ కుదరదేమో కొందరితో.
పెద్దలందరూ కనీసం పలకరింపు వరకూ పిల్లలైతే ఎంత బాగుండునో! నాకు మీ ఈ write-up చాలా నచ్చింది, రాజిరెడ్డిగారు!.
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
05/10/2019 4:28 am
కొంత ఆలస్యంగా పై అభిప్రాయం చూసా!
బృందావని – బృందావని సారంగ రాగాల మధ్య ఉన్న తేడాల పై అనుభవజ్ఞులైన విద్యాంసులలో ఎన్నో అభిప్రాయ బేధాలున్నాయి.
అతి దగ్గరగా వినిపించే ఈ రాగాల మధ్య ఒక ముఖ్య బేధం అవరోహణలో వాడే “గాంధారం” స్వరం. ఈ రాగాల స్వరాల ఆరోహణ-అవరోహణ (నాకు తెలిసినంత వరకు) ఈ విధంగా ఉంటాయి. ఈ విషయంలో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి.
రాగం ఆరోహణ అవరోహణ
బృందావని-సారంగ స రి2 మ1 ప ని2 స స ని1 ప మ1 రి2 గ2 రి2 స
బృందావని స రి2 మ1 ప ని2 స స ని1 ప మ1 రి2 స
ఈ రెండు రాగాల్లో బృందావని సారంగా రాగం ఎక్కువ ప్రాచుర్యం పొందిన రాగం. బృందావని అతి తక్కువగా వినపడే రాగం!
గూగుల్ లో ఈ రాగాలపై ఉన్న వివరణ చూస్తుంటే, ఇప్పటికే ఈ రెండు రాగాల మధ్య ఉన్న అయోమయం మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది!
వ్యాసంలో ఉదాహరించిన బాలమురళి తిల్లాన ఇక్కడ వినవచ్చు.
http://www.youtube.com/watch?v=cSIe2-VKSfQ
విష్ణుభొట్ల లక్ష్మన్న
నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుడు చూపిన తల్లిప్రేమ గురించి తః తః అభిప్రాయం:
05/09/2019 11:28 am
‘అరుణ గభస్తి బింబముదయాద్రి పయింబొడతేర, గిన్నెలోఁ
బెరుఁగును….’
ముస్లిముల పాలన తదనంతరం ఆంగ్లేయుల ‘మ్లేచ్చ ‘పాలన బహు కాలం సాగి ముగిసిన తరువాతి ఆధునిక కాలాన కూదా , ఏడో/ఎనిమిదో ఏడు రాంగానే ఉపవీతియై ఉదయ సంధ్యలో తండ్రి తో కలిసి సంధ్యావందనం చేసుకుంటుంటేచూసి మురిసిపోయే (బ్రాహ్మణ] తల్లులు’ఉన్న దేశంలో పొద్దు పొడవగానే ‘గిన్నెలోఁబెరుఁగును, వంటకంబు, వడపిందియలుం గుడువంగబెట్టి’ ఆ తల్లి చేజేతులా పిల్లాణ్ణి చెడగొట్టుకుందా!
చివరి వాల్పోస్టర్… గురించి Anil అట్లూరి అభిప్రాయం:
05/09/2019 2:38 am
అన్వర్ అక్షరాలకే చెల్లింది అలా రాయడం.
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
05/06/2019 2:14 am
“బాలమురళి తిల్లానాలతో బాగా పరిచయమైన వారికి ‘సొగసులూర హొయలుమీర’ తిల్లానా గుర్తుండే ఉంటుంది. ఈ తిల్లానా కూడా బృందావన సారంగ రాగంలో స్వరపరిచారు బాలమురళి. ”
అది బృందావని కదా. రెండూ ఒకటి కాదు అని అనుకుంటున్నాను.
ఇద్దరు పిల్లలు గురించి dasaraju ramarao అభిప్రాయం:
05/05/2019 10:08 am
కథనం ఆసక్తిదాయకం.
తోడు గురించి nagamurali అభిప్రాయం:
05/05/2019 2:05 am
చెత్త కథ అన్న కామెంటు చూసి కథ చదివేను (లేకపోతే చదవకపోదును). మంచి సైకాలజీ కథ. యాక్ ఫీలింగ్ ని దాటగలిగితే, నచ్చే కథ. నాకు గొప్పగా అనిపించిన కథ.
తోడు గురించి Lalitha TS అభిప్రాయం:
05/03/2019 5:42 pm
రచయితలకు సూచనలు అన్న శీర్షిక కింద వున్న ఈమాట ఆశయాల్లో ఏ సదాశయాన్ని ప్రతిబింబిస్తోందో ఈ కథ అనాలోచించి, ఇంకాలోచించలేక ఈ కమెంట్ రాస్తున్నా. తెలుగు అక్షరం కనిపిస్తే చదివెయ్యాల్సిందే అన్న నా కుతూహలాన్ని నేనే తిట్టుకుంటున్నా.
చివరి వాల్పోస్టర్… గురించి Lalitha TS అభిప్రాయం:
05/03/2019 5:06 pm
“అది మోహన్ మాత్రమే అయి ఉండాలి. ఆ దారి చిత్తప్రసాద్ మాత్రమే వేసినది అయి ఉండాలి.”
ఆ మోహన్, చిత్రప్రసాద్ గార్లు ఎవరో, వారేం చేసేవారో / చేస్తున్నారో ఇంకొంచెం context ఇచ్చుంటే the-ignorantly-blissed-me కి ఇంకొంచెం బాగా అనిపించేది.
ఇద్దరు పిల్లలు గురించి Lalitha TS అభిప్రాయం:
05/03/2019 4:58 pm
మాటను సాగదీస్తూ చెప్పారాయన: “ఇక్కణ్నే… ఇప్పుడే… పిల్లల్ది ఎంత సేపు.”
నిజం! పిల్లలు కలిసినట్లు కలవాలంటే పెద్దలకి జీవితకాలం పడుతుంది – అప్పటికీ కుదరదేమో కొందరితో.
పెద్దలందరూ కనీసం పలకరింపు వరకూ పిల్లలైతే ఎంత బాగుండునో! నాకు మీ ఈ write-up చాలా నచ్చింది, రాజిరెడ్డిగారు!.
ఉద్యమ కవితా శివసాగరం గురించి సూఫీ అభిప్రాయం:
05/03/2019 10:16 am
థాంక్ యూ సర్… 🙂