కవి గారు సిసలైన తెలంగాణ వాడినని చెబుతూనే తెలంగాణా ప్రజానీకం ప్రజాస్వామిక ఆకాంక్షలకు భిన్నంగా కవిత్వం చెప్పారు. ఇవాళ్ళ తెలంగాణా పల్లె పలెనా ప్రతి మారుమూలా వినిపించే ప్రజల ఆశలు ఇవి కావని కవిగారు గుర్తెరిగారా? లేక గుర్తించినా తమ అభిప్రాయంగా, ప్రజల అభీష్టానికి భిన్నంగా పద్యం చెప్పారా? పద్యం ఎంత అందంగా చెప్పినా, అది రాయప్రోలు వారిని గుర్తు తెచ్చినా పద్యం లోని భావం (వస్తువు) రాజకీయ పరమైనది, అదీనూ తెలంగాణ ప్రజల రాజకీయానికి వ్యతిరేకమైనది. బహుశ అందుకేనేమో ఈ వస్తువు పద్య రూపాన్ని ఎంచుకున్నది . తెలంగాణ కోరుతూ సమకాలీన కవిత్వం రాస్తున్న వారంతా జానపదుల పాటను (వచన కవిత్వం తో పాటు) ప్రధానంగా ఎంచుకుంటున్నారు. వస్తువు రూపాన్ని నిర్ణయిస్తుంది అనడానికి ఇది మంచి ఉదాహరణ.
రసతంత్రులను మీటి సర్వాత్మాన పాత్రలొ లీనమై సభ్య సమాజాన్ని దాటిపోని రచన ఉత్తమరచన అనిపించుకుంటుంది. ద్రౌపది నవలలో ఈ ఉత్తమరచనకు ఆస్కారము లేదని విమర్శించినవారిది కుసంస్కారమనే వారికి నమస్కరించడము తప్ప చేయగలిగిందేమీలేదు. డా.వెన్నావల్లభరావు మొదలైన 19మంది రచయితలు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ద్వారా సంయుక్త ప్రకటనలొ ఇది దుష్టసంప్రదాయమని భావప్రకటన స్వేచ్చను అవహేళన చేశారు.
రచయిత సమర్థతను,అంతరంగభావాలను మనోహరంగావెల్లడించిన ద్రౌపదికి… యార్లగడ్డ శైలిపట్ల విరుచుకుపడే ప్రయత్నము కోసము రచయితలెవరూ కంకణము కట్టుకోలేదు. మరోనవల సత్యభామను రాయకుండా అడ్దుకునే ప్రయత్నమూ చేయలేదు. “రామాయణ కల్పవృక్షము” జ్ఞానపీఠము నెక్కింది. హేతు దృక్పధంతొ,అవ్యక్త అంతరంగభావనతో మానసిక విశ్లేషణ దృష్టితొ, స్త్రీవాద దృక్కోణంతో, రామాయణ విషవృక్ష రచన కూడ చదివి ఆనందించినవారున్నారు. పవిత్రతకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి దుయ్యబట్టిన వారున్నారు. ఆ నవల చదివి రామాయణ కల్పవృక్షమును జ్ఞానపీఠమునుండి దింపేయాలన్న సంయుక్త విమర్శలు రాలెదు.
ద్రౌపది మహారాణి. తన్నోడినన్నోడెనాలేక నన్నోడితన్నోడెనా అన్న ప్రశ్నకు గుడ్డి దృతరాష్ట్రుడు కూడ చలించాడు కనుకనె పుత్ర వ్యామోహాన్ని విడిచి ద్రౌపది మహారాజ్నీత్వాన్ని ఉత్తమ కోడలివని అభినందించి తిరిగి ఇచ్చేశాడు. మరి తిరిగి జూదమాడి అడవులు పట్టిపోయిన పాండవులకు రాజ్యమెక్కడిది? అందుచేతనె కుంతి హస్తినలొ ఆగిపొయి రాజ్యభాగ సమస్యను సజీవంగా నిలిపే ప్రయత్నము చేసింది. పాండవులమీది ద్వేషము తప్ప దుర్యోధనుడిది దుష్ట పరిపాలన అనేపిర్యాదు భారతంలో కనబడదు.
రాజ్యభాగము ఇస్తే మంచిది అన్నారుకాని …ఇవ్వకపొతే అంటూ పాండవుల తరపున కురుగురు వృద్ధులెవరూ ఆకారణంచేత దుర్యొధనుని విడిచి పెట్టకపోవడము గమనార్హము. కాని పాంచాలికి జరిగిన పరాభవము ద్రౌపది ప్రశ్నలొ వెన్నాడి ఆ మహాఇల్లాలికి మహారాణిత్వము సిద్దించాలని కర్ణుడితొసహా మన:స్ఫూర్తిగ యుద్దము చేయలేక నేలకొరిగారు. భీముడంతటి భర్త ప్రతిజ్ఞలు మర్చిపోయాడు. ఒక ఆడదానికి జరిగిన పరాభవము ఏయుగములోను జరగకూడదని ఆశించి భర్తల కనుసన్నలలొ ఉండి గొప్పయుద్దము జరిపించి పుత్ర విహీనయై కూడ అపాండవము కోరుకున్న అశ్వథ్థామను క్షమించి మహారాణీత్వాన్ని చాటుకుంది. ఆ మహారాణిలొని నవలా నాయికలక్షణాలు “‘కొత్త అవిష్కరణగ” రచించిన యార్లగడ్డ రచన అభినందనీయము. అంతేతప్ప సాహిత్య అకాడమీ అవార్డు నిబంధనలకు తగినట్లు లేదన్న వారు ద్వేషంతొ పనిగట్టుకుని విమర్శించి రచ్చకీడ్చారన్న ధోరణితొ విమర్శించేవారిని బుద్దిహీనులనడము బుద్దిగలవారు వేసుకోవలసిన ప్రశ్న. డా.జొన్నలగడ్డ మార్కండేయులు.
‘శ్రీ శ్రీ రచనలపై కేవీయార్ ‘శీర్షికతో — ఆంధ్రజ్యోతి ఏప్రిల్ 5 – వివిధ పేజీ (నాలుగో పేజీ) లో 1985 లో కడియాల రామమోహన రాయి – కేవీయార్ తో చేసిన ఇంటర్వ్యూ వుంది. ఈ పేపర్ ద్వారా PDF డౌన్ లోడ్ చేసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలి.
ఇప్పుడొస్తున్న అచ్చు పత్రికల్లొ కాల్పనిక సాహిత్యం వాసి చాల తక్కువగా వున్నట్టు నాకనిపిస్తుంది. నేనెంతో మేధావినని అనుకోవడంలేదు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి నిర్మించిన సినిమాని ఒక నేల టికెట్టు ప్రేక్షకుడు “ఛీ” అనే ఒక మాటతో తీసి పారెయ్యగలడు. అలాంటిదే ఇదీను. ఆ కారణంగానే ఇటువంటి పత్రికలు కొంత వరకు ప్రాచుర్యాన్ని కోల్పోతున్నాయని నాకనిపిస్తుంది. రాబోవు కాలంలో వెబ్ పత్రికలు ఇంకా ప్రాచుర్యంలోనికి రాగలవని నా భావన. ఎలాగంటే నేటి యువతలో సాహిత్యాభిలాష అంతగా లేకపోవడం, వారికి అంత సమయం లేకపోవడం, వారికి ఓపిక కూడ లేకపోవడం వంటి కారణాలు చెప్పుకోవచ్చు. ఇక వెబ్ పత్రికలు రాను రాను ప్రాచుర్యంలో కొంత ప్రాచుర్యాన్ని పొందడానికి కారణం: …వాటిని చదివే వారు సాహిత్యాభిలాష కలవారు, విశ్రాంత జీవులు, మేధావులు కావచ్చన్నది నా అభిమతం. అంతర్జాలం ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే బహుళ ప్రచారమవుతున్నందున రాను రాను అవి పురోగమించ వచ్చనిపిస్తుంది. కనుక రాబోయే కాలంలో వెబ్ పత్రికలదే రాజ్యమని నాకనిపిస్తున్నది.
చాలబాగుందండి. అవధానము ఎంత పాతదైనా అందులో కొత్తదనం పుడుతూనె వుంటుంది. అదొ నిరంతర సజీవ ప్రవాహం. విన్నంతసేపు ఊపిరి ఉగ్గబట్టుకొని వున్నట్టనిపిస్తుంది నా మటుకు నాకు. ఇంతటి ఉత్కంఠ కలిగించే సాహిత్య ప్రక్రియ నాకు వేరొక్కటి కానరాదు. ఇటువంటివి ఇతరులవి తెలియజేయండి. ధన్యవాదములు.
Thank you for the detailed information. I understand your concern and also agree that Gurajada too followed matra-chandassu. But, he relieved poetry from several earlier forms.
I have no blind favor and inclination to all those writing in free verses. As long as the poet is poet, his/her expressions do certainly convey essence or appeal or both. I could equally enjoy the poetry in ‘Vemana, Bhaskara and Sumati’ satakalu in comparison with poetry by Gurajada, Sri Sri, Sinare and Siva reddy etc…
I believe, poetry can be well encouraged as long as it has no restrictions.
Below-average poetry may not find its long way whatever may be the form it is.
Please consider that, I only mean to share my opinion.
రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది గురించి Seetha Kumari అభిప్రాయం:
04/06/2010 10:44 am
మీ కవిత ఏదైనా మనసుకు హత్తుకునేలా ఉంటుంది….మంచి పద చిత్రాలు వేస్తారు మీరు..
నాయినమ్మ యిల్లు గురించి Seetha Kumari అభిప్రాయం:
04/06/2010 10:39 am
చాలా బాగుందండి…. lovely expresion
తెలగాణెము గురించి తిరునగరి సత్యనారాయణ అభిప్రాయం:
04/05/2010 8:14 pm
కవి గారు సిసలైన తెలంగాణ వాడినని చెబుతూనే తెలంగాణా ప్రజానీకం ప్రజాస్వామిక ఆకాంక్షలకు భిన్నంగా కవిత్వం చెప్పారు. ఇవాళ్ళ తెలంగాణా పల్లె పలెనా ప్రతి మారుమూలా వినిపించే ప్రజల ఆశలు ఇవి కావని కవిగారు గుర్తెరిగారా? లేక గుర్తించినా తమ అభిప్రాయంగా, ప్రజల అభీష్టానికి భిన్నంగా పద్యం చెప్పారా? పద్యం ఎంత అందంగా చెప్పినా, అది రాయప్రోలు వారిని గుర్తు తెచ్చినా పద్యం లోని భావం (వస్తువు) రాజకీయ పరమైనది, అదీనూ తెలంగాణ ప్రజల రాజకీయానికి వ్యతిరేకమైనది. బహుశ అందుకేనేమో ఈ వస్తువు పద్య రూపాన్ని ఎంచుకున్నది . తెలంగాణ కోరుతూ సమకాలీన కవిత్వం రాస్తున్న వారంతా జానపదుల పాటను (వచన కవిత్వం తో పాటు) ప్రధానంగా ఎంచుకుంటున్నారు. వస్తువు రూపాన్ని నిర్ణయిస్తుంది అనడానికి ఇది మంచి ఉదాహరణ.
వానా వానా… గురించి telugu4kids అభిప్రాయం:
04/05/2010 12:21 pm
ఈ కవిత వీడియోగా ఇక్కడ చూడగలరు. తొందరలోనే తెలుగు4కిడ్స్ వెబ్ సైటులో ఆణిముత్యాలలో చేరుస్తాను.
తెలుగు4కిడ్స్ లో కొన్ని పేజీలు ఇంకా ఆకర్షణీయంగానూ, అనువుగానూ తయారు చేయవలసి ఉంది. మాలతి గారి సాయంతో ఈ మధ్యే సామెత కథలు మొదలు పెట్టాము.
చిత్రీకరణ పై మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలుగు4కిడ్స్ ద్వారా తెలియ చేయగలరు.
ఇతిహాసాలూ, ప్రబంధాలూ గురించి DR.Jonnalgadda Markandeyulu అభిప్రాయం:
04/05/2010 7:24 am
రసతంత్రులను మీటి సర్వాత్మాన పాత్రలొ లీనమై సభ్య సమాజాన్ని దాటిపోని రచన ఉత్తమరచన అనిపించుకుంటుంది. ద్రౌపది నవలలో ఈ ఉత్తమరచనకు ఆస్కారము లేదని విమర్శించినవారిది కుసంస్కారమనే వారికి నమస్కరించడము తప్ప చేయగలిగిందేమీలేదు. డా.వెన్నావల్లభరావు మొదలైన 19మంది రచయితలు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ద్వారా సంయుక్త ప్రకటనలొ ఇది దుష్టసంప్రదాయమని భావప్రకటన స్వేచ్చను అవహేళన చేశారు.
రచయిత సమర్థతను,అంతరంగభావాలను మనోహరంగావెల్లడించిన ద్రౌపదికి… యార్లగడ్డ శైలిపట్ల విరుచుకుపడే ప్రయత్నము కోసము రచయితలెవరూ కంకణము కట్టుకోలేదు. మరోనవల సత్యభామను రాయకుండా అడ్దుకునే ప్రయత్నమూ చేయలేదు. “రామాయణ కల్పవృక్షము” జ్ఞానపీఠము నెక్కింది. హేతు దృక్పధంతొ,అవ్యక్త అంతరంగభావనతో మానసిక విశ్లేషణ దృష్టితొ, స్త్రీవాద దృక్కోణంతో, రామాయణ విషవృక్ష రచన కూడ చదివి ఆనందించినవారున్నారు. పవిత్రతకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి దుయ్యబట్టిన వారున్నారు. ఆ నవల చదివి రామాయణ కల్పవృక్షమును జ్ఞానపీఠమునుండి దింపేయాలన్న సంయుక్త విమర్శలు రాలెదు.
ద్రౌపది మహారాణి. తన్నోడినన్నోడెనాలేక నన్నోడితన్నోడెనా అన్న ప్రశ్నకు గుడ్డి దృతరాష్ట్రుడు కూడ చలించాడు కనుకనె పుత్ర వ్యామోహాన్ని విడిచి ద్రౌపది మహారాజ్నీత్వాన్ని ఉత్తమ కోడలివని అభినందించి తిరిగి ఇచ్చేశాడు. మరి తిరిగి జూదమాడి అడవులు పట్టిపోయిన పాండవులకు రాజ్యమెక్కడిది? అందుచేతనె కుంతి హస్తినలొ ఆగిపొయి రాజ్యభాగ సమస్యను సజీవంగా నిలిపే ప్రయత్నము చేసింది. పాండవులమీది ద్వేషము తప్ప దుర్యోధనుడిది దుష్ట పరిపాలన అనేపిర్యాదు భారతంలో కనబడదు.
రాజ్యభాగము ఇస్తే మంచిది అన్నారుకాని …ఇవ్వకపొతే అంటూ పాండవుల తరపున కురుగురు వృద్ధులెవరూ ఆకారణంచేత దుర్యొధనుని విడిచి పెట్టకపోవడము గమనార్హము. కాని పాంచాలికి జరిగిన పరాభవము ద్రౌపది ప్రశ్నలొ వెన్నాడి ఆ మహాఇల్లాలికి మహారాణిత్వము సిద్దించాలని కర్ణుడితొసహా మన:స్ఫూర్తిగ యుద్దము చేయలేక నేలకొరిగారు. భీముడంతటి భర్త ప్రతిజ్ఞలు మర్చిపోయాడు. ఒక ఆడదానికి జరిగిన పరాభవము ఏయుగములోను జరగకూడదని ఆశించి భర్తల కనుసన్నలలొ ఉండి గొప్పయుద్దము జరిపించి పుత్ర విహీనయై కూడ అపాండవము కోరుకున్న అశ్వథ్థామను క్షమించి మహారాణీత్వాన్ని చాటుకుంది. ఆ మహారాణిలొని నవలా నాయికలక్షణాలు “‘కొత్త అవిష్కరణగ” రచించిన యార్లగడ్డ రచన అభినందనీయము. అంతేతప్ప సాహిత్య అకాడమీ అవార్డు నిబంధనలకు తగినట్లు లేదన్న వారు ద్వేషంతొ పనిగట్టుకుని విమర్శించి రచ్చకీడ్చారన్న ధోరణితొ విమర్శించేవారిని బుద్దిహీనులనడము బుద్దిగలవారు వేసుకోవలసిన ప్రశ్న. డా.జొన్నలగడ్డ మార్కండేయులు.
తెలుగు వీర లేవరా గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:
04/04/2010 10:40 pm
‘శ్రీ శ్రీ రచనలపై కేవీయార్ ‘శీర్షికతో — ఆంధ్రజ్యోతి ఏప్రిల్ 5 – వివిధ పేజీ (నాలుగో పేజీ) లో 1985 లో కడియాల రామమోహన రాయి – కేవీయార్ తో చేసిన ఇంటర్వ్యూ వుంది.
ఈ పేపర్ ద్వారా PDF డౌన్ లోడ్ చేసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలి.
l
అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి e.bhaskaranaidu అభిప్రాయం:
04/04/2010 10:49 am
ఇప్పుడొస్తున్న అచ్చు పత్రికల్లొ కాల్పనిక సాహిత్యం వాసి చాల తక్కువగా వున్నట్టు నాకనిపిస్తుంది. నేనెంతో మేధావినని అనుకోవడంలేదు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి నిర్మించిన సినిమాని ఒక నేల టికెట్టు ప్రేక్షకుడు “ఛీ” అనే ఒక మాటతో తీసి పారెయ్యగలడు. అలాంటిదే ఇదీను. ఆ కారణంగానే ఇటువంటి పత్రికలు కొంత వరకు ప్రాచుర్యాన్ని కోల్పోతున్నాయని నాకనిపిస్తుంది. రాబోవు కాలంలో వెబ్ పత్రికలు ఇంకా ప్రాచుర్యంలోనికి రాగలవని నా భావన. ఎలాగంటే నేటి యువతలో సాహిత్యాభిలాష అంతగా లేకపోవడం, వారికి అంత సమయం లేకపోవడం, వారికి ఓపిక కూడ లేకపోవడం వంటి కారణాలు చెప్పుకోవచ్చు. ఇక వెబ్ పత్రికలు రాను రాను ప్రాచుర్యంలో కొంత ప్రాచుర్యాన్ని పొందడానికి కారణం: …వాటిని చదివే వారు సాహిత్యాభిలాష కలవారు, విశ్రాంత జీవులు, మేధావులు కావచ్చన్నది నా అభిమతం. అంతర్జాలం ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే బహుళ ప్రచారమవుతున్నందున రాను రాను అవి పురోగమించ వచ్చనిపిస్తుంది. కనుక రాబోయే కాలంలో వెబ్ పత్రికలదే రాజ్యమని నాకనిపిస్తున్నది.
శ్రీ మేడసాని మోహన్గారి అష్టావధాన విశేషాలు గురించి e.bhaskaranaidu అభిప్రాయం:
04/04/2010 9:34 am
చాలబాగుందండి. అవధానము ఎంత పాతదైనా అందులో కొత్తదనం పుడుతూనె వుంటుంది. అదొ నిరంతర సజీవ ప్రవాహం. విన్నంతసేపు ఊపిరి ఉగ్గబట్టుకొని వున్నట్టనిపిస్తుంది నా మటుకు నాకు. ఇంతటి ఉత్కంఠ కలిగించే సాహిత్య ప్రక్రియ నాకు వేరొక్కటి కానరాదు. ఇటువంటివి ఇతరులవి తెలియజేయండి. ధన్యవాదములు.
సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు గురించి e.bhaskaranaidu అభిప్రాయం:
04/04/2010 8:49 am
చాల మంచి కథనం వినిపించారు. ఇంకా ఇలాంటివి పంపవలసినదిగా కోరుతున్నాను.
తడిస్తే కదా తెలిసేది! గురించి gana అభిప్రాయం:
04/03/2010 3:26 pm
Hareesh garu,
Thank you for the detailed information. I understand your concern and also agree that Gurajada too followed matra-chandassu. But, he relieved poetry from several earlier forms.
I have no blind favor and inclination to all those writing in free verses. As long as the poet is poet, his/her expressions do certainly convey essence or appeal or both. I could equally enjoy the poetry in ‘Vemana, Bhaskara and Sumati’ satakalu in comparison with poetry by Gurajada, Sri Sri, Sinare and Siva reddy etc…
I believe, poetry can be well encouraged as long as it has no restrictions.
Below-average poetry may not find its long way whatever may be the form it is.
Please consider that, I only mean to share my opinion.