రచనని మెరుగుపరచడానికి సర్వశక్తులా ప్రయాసపడే వ్యక్తి పరిష్కర్త -ఎడిటర్. ఎడిటర్లు రచయితలతో కలిసి పని చేస్తారు.
శీర్షికలు శీర్షికలు
పాలపర్తి ఇంద్రాణి రచించిన “వానకు తడిసిన పువ్వొకటి” కవితా సంకలనం.
మంచి స్నేహితుడు స్మైల్. మరెంతో మెత్తని హృదయం స్మైల్ది. వీటన్నింటికన్నా మహ గట్టిది అతని మాట. అలాంటి స్మైల్ ఒఖడే! ఆ స్మైల్ ఇహ లేడు.
ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! ఈ సందర్భంగా ఈమాటకు మీ సహాయ సహకారాలు కలకాలం ఉంటాయని ఆశిస్తూ, ఈ సంచికను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సంచికలో:
ప్రత్యేక వ్యాసం: ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ కవి, రచయిత “స్మైల్” (మహమ్మద్ ఇస్మాయిల్) జ్ఞాపకాలు వేలూరి వేంకటేశ్వర రావు మాటలలో.
- ఏమిటీ ఈమాట మాట? ఈమాట ప్రారంభించినప్పటి ఆశయాలు ఎంతవరకూ నిజమయ్యాయి? కే.వీ.యస్. రామారావు మాటల్లో: “పదేళ్ళ ఈమాట మాట“. వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం : “ఈమాట -నామాట“.
తెలుగు కథ శతవార్షికోత్సవ సందర్భంగా కౌముది వెబ్ మాస పత్రిక, రచన మాస పత్రికలు సంయుక్తంగా కథల పోటీ నిర్వహిస్తున్నాయి.
నేటి సినిమా పాటల రచయిత ఒక పంచ భర్తృక. మాకు ఐదుగురు మొగుళ్ళు. సంగీత దర్శకుడు, సినిమా నిర్మాత, దర్శకుడు, గాయకుడు, నిర్మాత లేక దర్శకుడి బావమరది. ఇంతమంది చెప్పింది విని గీత రచయిత పాట రాయాలి.
సంప్రదాయం అనే పేరుతో ఎవరికి తోచినది వారు పాడుతున్నారనే ఫిర్యాదు కూడా వింటున్నాం. ఈ విషయంలో బాలమురళిగారి అభిప్రాయాలు తీవ్రమైనవి.
చలం రాసిన “పురూరవ” నాటకం ఈ-పుస్తకంగా.
Malathi narrates very powerfully the reluctance of the Telugu Sahitya Academy to accept, acknowledge and reward these writers for almost three decades.
పదహారు సంవత్సరాలు నిండితే కానీ జ్ఞానదంతాలు రావు. అయితే, చిన్నతనమేలే అని అశ్రద్ధ చెయ్య కూడదు. రాబోయే ఆరేళ్ళూ ఆ దంతాలు కొక్కిర్లు లేకండా సరిగా పెరిగేట్టు చూసుకోవాలి. జాగ్రత్త పడాలి.
వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 – 15, 2009 లలో హైదరాబాదులో “తెలుగు కథ శతవార్షికోత్సవం” పేరున సభలు జరపటానికి నిశ్చయించడం జరిగింది.
పరాయి భాషలో
పరిశీలకులకు
వివరిస్తున్నాడు
ఈ సమావేశంలో కవులు, కథా, నవలా రచయితలు, విమర్శకులే కాక సాహిత్యాభిమానులు ఎందరో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ-మెయిలు ద్వారా, రచ్చబండ ద్వారా పరిచితులైన ఎందరో మిత్రులను కలుసుకొని మాట్లాడే భాగ్యం కలిగింది.
అప్పుడప్పుడు మా ఆవిడ, అబ్బాయిలతో గుడికి వెళ్తుంటా. వాళ్ళ లాగే నేనూ దణ్ణం పెట్టుకుంటా. గుళ్ళో దొరికే ప్రసాదం తింటా. కొన్ని సార్లు దణ్ణం పెట్టుకోడానికి ముందే ప్రసాదం తెచ్చుకుని తింటా.
జొన్నగడ్డల వేంకటేశ్వర శాస్త్రికి ఈ ఏడాది బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము. ఇస్మాయిల్ అవార్డుకు పి.మోహన్ కవితా సంకలనం “కిటికీ పిట్ట”ఎంపికైంది.
కాలిన న్యూస్ పేపర్లో ఇంకా నిలిచిన అక్షరాల్ని చదవటానికి ప్రయత్నించినట్టు, గతం పొరల్లో అప్పుడప్పుడు ఆయన గురించిన స్మృతుల్ని చదవటానికి ప్రయత్నిస్తాను.
ఈ పదేళ్ళ కాలగమనం తర్వాత పునఃపరిశీలిస్తే, వీటిలో కొన్ని ఊహలు నిజమయ్యాయి. ఇంకొన్ని అనుకున్న దిశలోనే కదుల్తున్నాయి కాని అనుకున్నంత వేగంగా కదలటం లేదు.
అన్నా నీ ప్యాకెట్ అంటూ
గస పెడుతూ పరిగెట్టిన పిల్లాడు
ఇప్పుడు లేడనుకుంటే ఇకముందు ఉండడనుకుంటే
చాల భయమేస్తుంది. తరువాతేమిటి?