బాబ్జీలు గారూ
గురజాడ గొప్పదనంలో ఆయన ఆధునికత వైపు మొగ్గటం అన్నది అంత ముఖ్యం కాదు. అట్లానే విశ్వనాథ ని అంచనా వేసే టప్పుడు ఆయన యుద్ధంలో ఎటు మొగ్గాడు అన్నది అంత ముఖ్యం కాదు. రెండు మహోన్నతమైన విలువల మధ్యన తీవ్రమైన ఘర్షణ జరుగుతున్న చారిత్రక సందర్భంలో ఆ కాలంలో బతికిన వారికి చాలా విషయాలు తేలికగా కనపడతాయి (అప్పుడు కూడా చూడలేని వారుంటారన్నది కాదనలేని సత్యం). ఘర్షణ తీవ్ర స్థాయిలో లేనప్పుడు విషయం ఏమిటో అర్థం కావటం అంత తేలిక కాదు. గురజాడ ఆధునికత పేరు చెప్పుకుని తిరిగే నేలబారు మనుషులూ, సాంప్రదాయికత పేరున బతుకుతున్న నేల బారు మనుషులూ – ఇరు పక్షాల కూడా ఉన్న మంచి మనుషులూ అందరినీ కళ్ళు విప్పార్చుకుని చూశాడు. విశ్వనాథ (బాలగోపాల్ చదివినంత మేరకూ) ఆధునికత పక్షాన నిలబడే మనుషులంతా నీచులుగానూ, సంప్రదాయికత పక్షాన నిలబడ్డ వారంతా ఉదాత్తులుగానూ చిత్రీకరించారు. అందు చేత ఆయన రచన బలంగా ఉండదు.
మీరు చెప్పిన ఇంటర్వ్యూలో స్థూలంగా బాలగోపాల్ చెప్పిన అభిప్రాయం అదీ అని నాకు అర్థమయింది. దానితో నేను ఏకీ భవిస్తాను. తెలుగు కవులు ఇతర భాషల్లో కవుల కన్నా రెండాకులు ఎక్కువే చదివారు అన్న అభిప్రాయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు నిజంగానే తెలియదు – కాబట్టి మీ ఆఖరి ప్రశ్నకి సమాధానం చెప్పలేను.
ఆమె తెలుగు మాస్టారు గారి పేరు Vidyala Narasimhalu Naidu. అవటానికి అవకాశం ఉందా?
“In Madras, I learnt some Dikshitar *kritis* from Ambi Dikshitar and T.L. Venkatrama Iyer. I studied under Papanasam Sivan, the great composer. I learnt about 50 Tiruppugazh songs from Appadurai Achari. I also learnt a few compositions of Tirupati Na rayanaswami and also many *varnams, pallavis*and
*javalis* from Vidyala Narasimhalu Naidu. ”
(పట్టమ్మాళ్ ఒక interview లో – A lifetime for Carnatic music -Interview with D.K. Pattammal, and….)
అందరికీ తెలిసిన ఏనుగు సామెత లాగా శ్రీ శ్రీ వివాదాస్పదమైన, నిజాయితీ తక్కువైన వ్యక్తి. “శ్రీ శ్రీ దొంగ” అని రోణంకి నాతో అన్నారు సాహిత్యచరిత్ర అంటే ఏమిటో బాగా తెలిసిన వెల్చేరు ఇది పూర్తి వ్యాసం కాదు అని అనేసారు. ఇట్లా తెలిసిన వాళ్ళు చేయడం బాధా కరం. ఆయన వ్యాస పూర్తి పాఠం ఎప్పుడు వస్తుందో ఏమి చెపుతుందొ అని నేను ఆసక్తి తో ఎదురు చూస్తాను
ఒక కోకిల తన పాటలను తెలుగు సిని జగత్తుకు దానం చేసి కానరాని లోకాలకు వెళ్లి పోయింది. మే 22 న చనిపోయిన శ్రీ వేటూరి గారి గురించి మీ పత్రికలో వ్యాసం ప్రచురించాలని నా కోరిక .
లైలాగారూ,
మీరడిగినతరవాత చాలా ఆలోచించేను ఎందుకు అలా రాసేనా అని. ఈకథాకాలం 70, 80 ప్రాంతాల్లో జరిగింది అనుకుంటే, ఇతరవివరాలు సరిగ్గా సరిపోతాయి. అప్పటికి రిక్షాలు ఉన్నాయి. ఇంటరు చదివిన యువదంపతులు ఉండే అవకాశం ఉంది. -.:))
వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి చాకిరేవు ఉపేంద్ర గారి అభిప్రాయం:
05/25/2010 5:45 am
బాబ్జీలు గారూ
గురజాడ గొప్పదనంలో ఆయన ఆధునికత వైపు మొగ్గటం అన్నది అంత ముఖ్యం కాదు. అట్లానే విశ్వనాథ ని అంచనా వేసే టప్పుడు ఆయన యుద్ధంలో ఎటు మొగ్గాడు అన్నది అంత ముఖ్యం కాదు. రెండు మహోన్నతమైన విలువల మధ్యన తీవ్రమైన ఘర్షణ జరుగుతున్న చారిత్రక సందర్భంలో ఆ కాలంలో బతికిన వారికి చాలా విషయాలు తేలికగా కనపడతాయి (అప్పుడు కూడా చూడలేని వారుంటారన్నది కాదనలేని సత్యం). ఘర్షణ తీవ్ర స్థాయిలో లేనప్పుడు విషయం ఏమిటో అర్థం కావటం అంత తేలిక కాదు. గురజాడ ఆధునికత పేరు చెప్పుకుని తిరిగే నేలబారు మనుషులూ, సాంప్రదాయికత పేరున బతుకుతున్న నేల బారు మనుషులూ – ఇరు పక్షాల కూడా ఉన్న మంచి మనుషులూ అందరినీ కళ్ళు విప్పార్చుకుని చూశాడు. విశ్వనాథ (బాలగోపాల్ చదివినంత మేరకూ) ఆధునికత పక్షాన నిలబడే మనుషులంతా నీచులుగానూ, సంప్రదాయికత పక్షాన నిలబడ్డ వారంతా ఉదాత్తులుగానూ చిత్రీకరించారు. అందు చేత ఆయన రచన బలంగా ఉండదు.
మీరు చెప్పిన ఇంటర్వ్యూలో స్థూలంగా బాలగోపాల్ చెప్పిన అభిప్రాయం అదీ అని నాకు అర్థమయింది. దానితో నేను ఏకీ భవిస్తాను. తెలుగు కవులు ఇతర భాషల్లో కవుల కన్నా రెండాకులు ఎక్కువే చదివారు అన్న అభిప్రాయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు నిజంగానే తెలియదు – కాబట్టి మీ ఆఖరి ప్రశ్నకి సమాధానం చెప్పలేను.
ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి gks raja గారి అభిప్రాయం:
05/25/2010 3:07 am
శ్రీనివాస్ గారూ! మీరు అభినందనీయులు. రమేష్ నాయుడు గారి ఇంటర్వ్యూ మాకు అనుకోకుండా లభించిన వరం. ధన్యవాదాలు.
రాజా
మరో ప్రపంచం పిలిచింది గురించి madhavi godavarthy గారి అభిప్రాయం:
05/24/2010 7:58 am
శ్రీ శ్రీ గారిని చూస్తూ వినడం గొప్ప అనుభూతి.
భవబంధాల సాక్షిగా… గురించి Rakesh గారి అభిప్రాయం:
05/23/2010 11:39 pm
మనస్సుకి, మనిషికీ ఎప్పుడూ జరిగే ఘర్షణని చక్కగా చూపారు
కంచి పట్టు కచేరీ గురించి tahataha గారి అభిప్రాయం:
05/23/2010 3:52 pm
ఆమె తెలుగు మాస్టారు గారి పేరు Vidyala Narasimhalu Naidu. అవటానికి అవకాశం ఉందా?
“In Madras, I learnt some Dikshitar *kritis* from Ambi Dikshitar and T.L. Venkatrama Iyer. I studied under Papanasam Sivan, the great composer. I learnt about 50 Tiruppugazh songs from Appadurai Achari. I also learnt a few compositions of Tirupati Na rayanaswami and also many *varnams, pallavis*and
*javalis* from Vidyala Narasimhalu Naidu. ”
(పట్టమ్మాళ్ ఒక interview లో – A lifetime for Carnatic music -Interview with D.K. Pattammal, and….)
రెండు శ్రీల కవి గురించి tahataha గారి అభిప్రాయం:
05/23/2010 11:50 am
అందరికీ తెలిసిన ఏనుగు సామెత లాగా శ్రీ శ్రీ వివాదాస్పదమైన, నిజాయితీ తక్కువైన వ్యక్తి. “శ్రీ శ్రీ దొంగ” అని రోణంకి నాతో అన్నారు సాహిత్యచరిత్ర అంటే ఏమిటో బాగా తెలిసిన వెల్చేరు ఇది పూర్తి వ్యాసం కాదు అని అనేసారు. ఇట్లా తెలిసిన వాళ్ళు చేయడం బాధా కరం. ఆయన వ్యాస పూర్తి పాఠం ఎప్పుడు వస్తుందో ఏమి చెపుతుందొ అని నేను ఆసక్తి తో ఎదురు చూస్తాను
పాఠకులకు సూచనలు గురించి geyamala గారి అభిప్రాయం:
05/23/2010 2:09 am
ఒక కోకిల తన పాటలను తెలుగు సిని జగత్తుకు దానం చేసి కానరాని లోకాలకు వెళ్లి పోయింది. మే 22 న చనిపోయిన శ్రీ వేటూరి గారి గురించి మీ పత్రికలో వ్యాసం ప్రచురించాలని నా కోరిక .
మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి Ramnath గారి అభిప్రాయం:
05/22/2010 10:14 pm
Srinivas,
Good one. There is a couple of songs that come to mind. Don’t remember th emovie titles but the songs go something like
1. ‘dOra vayasu chinnadi.. laa laa la laHa’
2. ‘EdO.. EdO.. entO ceppalani’
are worth remembering. I also like chillarakottu cittemma ‘suvvi kastUri ranga’.
Ramanath
రవీంద్రధనుస్సు గురించి Vadapalli SeshatalpaSayee గారి అభిప్రాయం:
05/22/2010 4:45 pm
భారతి – మార్చి, 1962 సంచికలోని “శ్రీవాత్సవ”గారి “రవీంద్రుని ఒక గీతిక – తెనుగు అనువాదాలు” అనే వ్యాసాన్ని “ఆంధ్రభారతి”లో ఇక్కడ చదువవచ్చు.
ఉత్తమాయిల్లాలు గురించి నిడదవోలు మాలతి గారి అభిప్రాయం:
05/22/2010 11:27 am
లైలాగారూ,
మీరడిగినతరవాత చాలా ఆలోచించేను ఎందుకు అలా రాసేనా అని. ఈకథాకాలం 70, 80 ప్రాంతాల్లో జరిగింది అనుకుంటే, ఇతరవివరాలు సరిగ్గా సరిపోతాయి. అప్పటికి రిక్షాలు ఉన్నాయి. ఇంటరు చదివిన యువదంపతులు ఉండే అవకాశం ఉంది. -.:))
మాలతి