ఈ కథ నెల్లాళ్ళ క్రితమే చదివేను. ఈ రకం కథ రాయాలనే కోరిక నాకు చాల రోజులబట్టి ఉండేది. నేను రాయలేక పోయినా నా తరఫున రచయిత రాసినందుకు అభినందనలు. ఈ రకం మనుష్యులని నేను చూసేను.
చాలా అనందంగా ఉంది, వాదన ప్రతి వాదనలు చూడడం ఈ కవిత మీద,
మనం వ్యాసాలు రాయకుండా కవితలు రాయడమెందుకు? వ్యాసాలకు వచన కవితలకు ఎక్కడ తేడా? ఎంతో గొప్ప భావాన్ని ఎన్నో పదాలని ఉపయోగించి చెప్పినా అది కవిత్వమేనా? ఈ మధ్య చాలా మంది ‘కవులు?’ క్లుప్తత అంత పెద్ద విషయమే కాదని వాదిస్తున్నారు, దాని కోసం చేపల కధని ఉపమానంగా ఉపయోగించడం? హాస్యాస్పదం.
ఏ కవి కైనా ఏదో ఒక భావావేశంతొ కవిత మొదలవుతుంది, అది అప్పుడే గని నుండి బయట పడ్డ వజ్రం లాంటిది. దానికి ఎంతో సాన పెడితే గాని అది చూపరులకు అనందాన్ని ఇవ్వలేదు.
ఉదాహరణకు: పైన కవిత
పునశ్చరణ ఎందుకు? మాతృత్వ ప్రేమతోనా? అయితే ఈ తొలి చూలాలు ఎందుకు? పాఠకుడు ఏ భావనకు లోనవ్వాలని?
ఒక్క క్షణం కూడా వదలలేక — నిజంగా మాతృమూర్తికి ఆ భావన సహజమా?
అప్పుడే పుట్టిన పసికందును
ముద్దాడే మాతృమూర్తిలా
ఈ రెండు పంక్తులు సరిపోవా? ఎక్కువ గా వివరిస్తే భావాలు బంధీ అయిపోవా? అప్పుడే పుట్టిన పసికందుని ముద్దాడే మతృమూర్తి ‘ఒక్క క్షణం కూడా వదలలేక’ అనే భావానికే పరిమితమా?
అన్నీ ప్రశ్నలే వేసాను పరిశీలించండి.
ఇలాగే ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని పరిశీలించి సరి చేస్తే కవిత తప్పకుండా బాగుంటుంది.
పవన్
I think we need to start reforms at home. Teach your kids to talk and read in Telugu at home and teach them to use RTS to write. Telugu culture will follow. Putting the Telugu seed in your children will spread the message thru out the community.
Thanks to my parents for talking in Telugu naturally at home, I realized that it is part of my heritage and I learned to answer in Telugu and became fluent. Me speaking Telugu helped me understand a lot about Telugu culture. Now, I can connect with my Andhra Roots while still being a first generation American teenager.
మొత్తానికి మిమ్మల్ని ఇక్కడ కలుసుకున్నాను. నాక్కూడా కథ ప్రారంభం కాస్త క్లిష్టంగా అనిపించింది. కానీ పోనుపోనూ ప్రసాద్ అన్నట్లు వారి అంతరంగాల్లోకి పరకాయప్రవేశం చెందేలా కథ నడిచింది. మీ మొదటి కథలోనే నాకు చలం గారి శైలి, కథా చిత్రణ కనిపించింది. కానీ కొత్తపాళీ గారు అభిప్రాయపడినట్టు కథలో వేగం కొన్ని చోట్ల మరీ ఎక్కువైంది. కానీ మొత్తానికి ఓ మంచి కథావస్తువు ఎన్నుకొన్నందుకు మీకు నా అభినందనలు.
కథకుడికి ఉద్యోగంలో ఎదురైన అవస్థకీ, వింధ్యకి తన వైవాహిక జీవితంలో ఎదురైన అవస్థకీ, చక్కగా సాపత్యం కుదిర్చారు రచయిత. కానీ, కథ చివర్లో మటుకు తెలుగు రచయితలకి సాధారణంగా తగులుకునే ‘అరటిపండు వొలిచేయడం’ అనే ఉచ్చునించి తప్పించుకోలేకపోయారు. శైలజకి దానంతట అది (కథనం మాజిక్ వల్ల) లైటు వెలిగి ఉండాలిసింది; తనతో పాటు పాఠకుడికి (ఆలోచన వల్ల) అదే లైటు వెలగాలి. కానీ జరిగిందేమిటంటే కథకుడు చివర్న రమేష్ గా మారిపోయి, పట్టరాని ఉబలాటాన్న ఆలోచనంతా తనే అందిపుచ్చుకుని చేసేస్తాడు. పోనీ ఇదొక ఐరనీగా రచయిత ఉద్దేశించారనుకుందామనుకున్నా అందుకు దాఖలాల్లేవు.
ముగ్గురు గురించి Ravikiran Timmireddy అభిప్రాయం:
05/01/2007 1:04 pm
కడుపులో పడ్డ పెగ్గులు
రక్తంలో కలసి
చిమ్మే వెచ్చని ఆవిర్లు
రవికిరణ్ తిమ్మిరెడ్డి
నిద్ర గురించి Ravikiran Timmireddy అభిప్రాయం:
05/01/2007 12:54 pm
మంచి నిద్రంత గాఢంగానూ, కమ్మగానూ వుందండి.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
ది బీచ్ గురించి ramarao అభిప్రాయం:
05/01/2007 7:19 am
బీచ్ కథ చాల బాగావుంది. Keep it up!
ది బీచ్ గురించి కృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ అభిప్రాయం:
04/30/2007 1:36 pm
“చుట్టూతా నీళ్ళు. తల కూడా నీళ్ళల్లో. అనంతంగా కనిపిస్తున్న సముద్రపు నీట మునిగి – “నేనెక్కడున్నాను?” అని ప్రశ్నించుకోవడం -అదొక అవ్యక్తానుభూతి.”
బాగా రాసారు.
-కృష్ణ,
గ్రేటర్ హైదరాబాద్
అంతరం గురించి Rao Vemuri అభిప్రాయం:
04/30/2007 12:21 pm
ఈ కథ నెల్లాళ్ళ క్రితమే చదివేను. ఈ రకం కథ రాయాలనే కోరిక నాకు చాల రోజులబట్టి ఉండేది. నేను రాయలేక పోయినా నా తరఫున రచయిత రాసినందుకు అభినందనలు. ఈ రకం మనుష్యులని నేను చూసేను.
పునశ్చరణం గురించి Pavan garikapati అభిప్రాయం:
04/30/2007 8:36 am
చాలా అనందంగా ఉంది, వాదన ప్రతి వాదనలు చూడడం ఈ కవిత మీద,
మనం వ్యాసాలు రాయకుండా కవితలు రాయడమెందుకు? వ్యాసాలకు వచన కవితలకు ఎక్కడ తేడా? ఎంతో గొప్ప భావాన్ని ఎన్నో పదాలని ఉపయోగించి చెప్పినా అది కవిత్వమేనా? ఈ మధ్య చాలా మంది ‘కవులు?’ క్లుప్తత అంత పెద్ద విషయమే కాదని వాదిస్తున్నారు, దాని కోసం చేపల కధని ఉపమానంగా ఉపయోగించడం? హాస్యాస్పదం.
ఏ కవి కైనా ఏదో ఒక భావావేశంతొ కవిత మొదలవుతుంది, అది అప్పుడే గని నుండి బయట పడ్డ వజ్రం లాంటిది. దానికి ఎంతో సాన పెడితే గాని అది చూపరులకు అనందాన్ని ఇవ్వలేదు.
ఉదాహరణకు: పైన కవిత
పునశ్చరణ ఎందుకు? మాతృత్వ ప్రేమతోనా? అయితే ఈ తొలి చూలాలు ఎందుకు? పాఠకుడు ఏ భావనకు లోనవ్వాలని?
ఒక్క క్షణం కూడా వదలలేక — నిజంగా మాతృమూర్తికి ఆ భావన సహజమా?
అప్పుడే పుట్టిన పసికందును
ముద్దాడే మాతృమూర్తిలా
ఈ రెండు పంక్తులు సరిపోవా? ఎక్కువ గా వివరిస్తే భావాలు బంధీ అయిపోవా? అప్పుడే పుట్టిన పసికందుని ముద్దాడే మతృమూర్తి ‘ఒక్క క్షణం కూడా వదలలేక’ అనే భావానికే పరిమితమా?
అన్నీ ప్రశ్నలే వేసాను పరిశీలించండి.
ఇలాగే ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని పరిశీలించి సరి చేస్తే కవిత తప్పకుండా బాగుంటుంది.
పవన్
నామాట గురించి Sridatta Kompella అభిప్రాయం:
04/26/2007 3:29 pm
Hi All
I think we need to start reforms at home. Teach your kids to talk and read in Telugu at home and teach them to use RTS to write. Telugu culture will follow. Putting the Telugu seed in your children will spread the message thru out the community.
Thanks to my parents for talking in Telugu naturally at home, I realized that it is part of my heritage and I learned to answer in Telugu and became fluent. Me speaking Telugu helped me understand a lot about Telugu culture. Now, I can connect with my Andhra Roots while still being a first generation American teenager.
regards
Sridatta Kompella
సీతా-రామా గురించి ఇస్మాయిల్ పెనుకొండ అభిప్రాయం:
04/23/2007 9:11 pm
మొత్తానికి మిమ్మల్ని ఇక్కడ కలుసుకున్నాను. నాక్కూడా కథ ప్రారంభం కాస్త క్లిష్టంగా అనిపించింది. కానీ పోనుపోనూ ప్రసాద్ అన్నట్లు వారి అంతరంగాల్లోకి పరకాయప్రవేశం చెందేలా కథ నడిచింది. మీ మొదటి కథలోనే నాకు చలం గారి శైలి, కథా చిత్రణ కనిపించింది. కానీ కొత్తపాళీ గారు అభిప్రాయపడినట్టు కథలో వేగం కొన్ని చోట్ల మరీ ఎక్కువైంది. కానీ మొత్తానికి ఓ మంచి కథావస్తువు ఎన్నుకొన్నందుకు మీకు నా అభినందనలు.
ఈమాట గురించి గురించి శివరాం అభిప్రాయం:
04/21/2007 4:58 pm
మీరు చేస్తున ఈ ప్రయత్నాకి మా జోహరులు
అంతరం గురించి బాపా రావు అభిప్రాయం:
04/21/2007 1:10 am
కథకుడికి ఉద్యోగంలో ఎదురైన అవస్థకీ, వింధ్యకి తన వైవాహిక జీవితంలో ఎదురైన అవస్థకీ, చక్కగా సాపత్యం కుదిర్చారు రచయిత. కానీ, కథ చివర్లో మటుకు తెలుగు రచయితలకి సాధారణంగా తగులుకునే ‘అరటిపండు వొలిచేయడం’ అనే ఉచ్చునించి తప్పించుకోలేకపోయారు. శైలజకి దానంతట అది (కథనం మాజిక్ వల్ల) లైటు వెలిగి ఉండాలిసింది; తనతో పాటు పాఠకుడికి (ఆలోచన వల్ల) అదే లైటు వెలగాలి. కానీ జరిగిందేమిటంటే కథకుడు చివర్న రమేష్ గా మారిపోయి, పట్టరాని ఉబలాటాన్న ఆలోచనంతా తనే అందిపుచ్చుకుని చేసేస్తాడు. పోనీ ఇదొక ఐరనీగా రచయిత ఉద్దేశించారనుకుందామనుకున్నా అందుకు దాఖలాల్లేవు.