వింధ్య గారు అసలు అంత గొప్పగా ఎలా వ్రాయగలుగుతున్నారు? ఈ మాటలో ఏ కథ చదువుతున్నా ఎంత మంది మహానుబావులు అనిపిస్తుంది. మీ కథలు అయితే మరీ బావున్నాయి. ఒక వ్యక్తికి ఇన్ని మంచి అనుభవాలా అని కుళ్ళుగా వుంది. ఇక మీరు వ్రాసే తీరు చాలా గొప్పగా వుంది. రచన పరంగాను, అనుభవాల పరంగాను నిజంగా మీ పేరు నిలబెట్టుకున్నారు.
> 1950 -60 ప్రాంతాలలో, ప్రత్యేకించి కోస్తా జిల్లాల కమ్మ కులస్తుల్లో వచ్చిన
ఆ వాక్యంలో 1920 నుండి 1960 మధ్య ప్రాంతాలలో అని వుండాలి. -Sreenivas Paruchuri
Thanks to Srinivas for correcting the error. -Maddipati Krishna Rao
మన్నించాలి. ఇంకా అర్థం కాలేదు. ఏమి పొరపాటును సరిదిద్దారో కూడా తెలియలేదు.
“అసమర్థుని జీవయాత్ర” నవలలో -సీతారామారావు కాని, అతని పూర్వీకులు కాని, కోస్తాజిల్లా కమ్మ కులస్థులు అని ఎక్కడ ఉన్నది. ఏ పేజీలో ఉన్నది? ఎందుకు నేను ఈ పుస్తకంలోని పాత్రలు ఆ కులస్థులలో వచ్చిన మార్పులను గాని, వారి ప్రవర్తనలను మాత్రమే సూచిస్తునట్లుగా గాని అర్థం చేసుకోవాలి? మీకు అలా అర్థమవ్వటానికి కారణాలు ఏమిటి?
మీ వీలును బట్టి వివరించండి.
”ఇరవయ్యవ శతాబ్దములో అమెరికా తెలుగు కధానిక మరియు అమెరిక తెలుగు సాహితీ వేత్తల పరిచయ గ్రంధము” పై ఈమాట, కౌముది వెబ్ సైట్ల వారి సమీక్షలు చదివిన నాకూ కొన్ని మాటలు రాయాలనిపించింది. నేను అతిరధ మహారధ కవయిత్రుల కోవలో దాన్ని కాను.ఏదో రాయాలనిపించి రాస్తున్నాను, నేనేమైనా పొరపాటు చెప్తే మన్నించి అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను.
కధానికలు ,కవితలు వ్రాయడానికి అందరూ పండితులే కానక్కరలేదేమో ,శాస్త్రబద్ధ్హంగా ఛందస్సు, యతి ప్రాసలతొ కావ్యములల్ల గలిగిన వారూ, తేలికపాటి భాషలో తమకు తోచిన భావాలు, చూసిన సంఘటనలు, స్వానుభవాలు కొన్ని ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు పాఠకులతో పంచుకోవాలని కుతూహల పడతారు. పత్రికలకి పంపుతారు, పాఠకులతో వారి భావాలను పంచుకుంటున్నారు. అప్పుడప్పుడు కొందరికి బహుమతులు కూడా వస్తాయి వారికధలలోని చిత్ర విచిత్ర మలుపులు, సారాంశము గ్రహించి కొంతమంది వాటిని ఆదర్శంగా తీసుకుని వారి జీవితాలను సుగమ మార్గాల మలుచుకునే వీలు కలుగుతూంది. అందుచేత వీలయితే చెయ్యగలిగితే ప్రోత్సహించాలి, వారిని ప్రోత్సహించి వెలుగులోనికి తెచ్చి మహాత్తరకార్యముల చేయువారి చిన్నతప్పులు వుంటే చెప్పవచ్చు కాని మరీ అంత దుయ్యబట్టడము సమంజసము కాదని నాభిప్రాయము. నేటి మహా,మహా కవులు కవయిత్రులూ ఒకనాడు ఓనమాలతో మొదలెట్టినవారే.
అమెరికా, అయినా ఆముదాలవలసైనా, ఆంద్ర ప్రదేశైనా అలవాట్లు , ఆచార వ్యవహారాలూ మారిన ప్రతీ మనిషికీ కష్ట సుఖాలు, మనోభావాలు ఒకే తీరున వుంటాయి. ఏ సంఘటన కధగా మలచినా చదవడానికి బాగానే
కాలక్షేపమవుతుంది. ఇంకొక విషయము – వంగూరి ఫౌండేషన్స్ వారు ఎన్నో శ్రమలకోర్చి ఒక్కోసారి కుటుంబ భాద్యతలను కూడా విస్మరించి సంవత్సరాల తరబడి కావ్య సీమకు చేస్తున్న సేవాకార్యక్రమాలు అపురూపం. ఈ గ్రంధప్రచురణకు వచ్చిన కధలను ఎందఱో ఎడిటోరియల్ కమిటి వారు రాత్రింబగళ్ళు శ్రమించి సమీక్షించి ఈ గ్రంధానికి రూపు దిద్ది 2010లో మరొక పుస్తక ప్రచురణ సన్నాహాల వేళ, అంతటి భుహత్తర కార్యం సాధించడము సామాన్యముకాదు. అయినా ఒక మ౦చి కార్యము చేసినప్పుడు కొన్ని ఘాటైన విమర్సలూ ఎదురు దెబ్బలూ ఎదుర్కోక తప్పదు. అయినా ధీరో దాత్తు లెవరూ విమర్శలకు లొంగి భ్రుహత్కార్యముల వీడి వెనుదిరగరు. అన్ని శ్రమలూ విమర్శలూ ఎదుర్కొని ఈ పధకాన్ని అమలు చేస్తున్న చిట్టెన్ రాజు గారికి అభినందనలు. నిజంగా కిరణ్ ప్రభ గారు పేర్కొన్నట్టు ఈ గ్రంధము తరతరాలకు పదిల పరచవలసిన గ్రంధము.
తప్పులున్న మన్నించగలరు.
కామేశ్వరి భమిడిపాటి
ఛందోధర్మము
గురించి Geddapu Lakshmi Prasad అభిప్రాయం:
03/24/2010
8:10 am
అభిప్రాయాలన్నీ చదివాను.సవినయంగా ఒక విషయం చెప్పాలనిపించి చెప్పే ధైర్యం చేస్తున్నాను. మనం ఎన్ననుకున్నా ఏమనుకొన్నా ఒకటి మాత్రం నిజం. మనకి నచ్చింది మంచిది. మనం దక్కించుకోలేనిది మనకు దక్కంది చెడ్డది. మన అర్హతనిబట్టి మన మనస్తత్త్వాన్ని బట్టి మనకు అర్ఠం అయ్యేది మంచిది, అర్థం కానిదీ అర్థం చేసుకోలేనిదీ చెడ్డది. ఇది మంచి, ఇది చెడు అనేవి సార్వజనీనాలూ కావు, సార్వకాలికాలూ కావు.అయా కాలాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా వ్యక్తులు తమ మానసిక పరిపక్వతా స్థాయులను బట్టి, వివిధాంశాలను దర్శించి వాటిని స్వాభిప్రాయనుగుణమూల్యాంకణం (value judgement) చేస్తారు. అన్నిటినీ ఆయా కోణాల్లోనే దర్శించి ఆస్వాదించే వారు ధన్యులు. ఇతరులు అన్యులు.
Thanks to Srinivas for correcting the error. I had little bit of family history in mind when I spoke to Madhav about this subject and obviously got the dates mixed up.
“మద్దిపాటి కృష్ణారావు నవల నేపథ్యం గురించి నాకు చెప్పారు. 1950 -60 ప్రాంతాలలో, ప్రత్యేకించి కోస్తా జిల్లాల కమ్మ కులస్తుల్లో వచ్చిన – లోకజ్ఞానం తో సమన్వయం లేని ఆదర్శాలూ, కొత్తగా వచ్చిన భేషజాలు, బ్రాహ్మినైజేషన్ ఆఫ్ కమ్మా కేస్ట్ లాంటివి – మార్పులను సీతారామారావు తాత తండ్రుల ప్రవర్తన ఎలా పట్టుకోగలిగిందో కూడా చెప్పారు.” -మాధవ్ మాచవరం.
మద్దిపాటి కృష్ణారావు మీకు చెప్పిన ఆ విషయాలేమిటో మాక్కూడా చెపుతారా. మీరు గాని, మద్దిపాటి గాని, పైన దశాబ్దం ఇవ్వటంలో పొరపడ్డారా? లేక వారు ఉద్దేశించిన దశాబ్దమదేనా?
ఎందుకంటే;
నవలలో -సీతారామారావు, అతని తాత తండ్రుల జనన మరణ తేదీల్లేవు. వారి ఫేమిలీ మెడికల్ హిస్టరీ రచయిత చెప్పకపోతే పోయే, 🙂 రామయ్య తాత కూడా చెప్పలేదు. కాని ఈ నవల గురించి కొంత, నవల రచనాకాలం 1945-1946 అని నవల వెనకఅట్ట మీద చెప్పబడింది. నవలా రచయిత గోపీచంద్ 1910లో పుట్టి, 1962లో మరణించినట్లు వెనకఅట్ట మీద చెప్పబడింది.
సీతారామారావు అసమర్థుడో, ఉన్మాదియో, రెండూ కాడో;
“ఏది ఏమైనా, తుది తీర్పు ……”నా?:-)
లైలా
PS:
Articles by Madhav Machavaram and Krishna Rao MaddipaTi – both are interesting to me.
“Head Case – Can Psychiatry be a science?” – By Louis Menand ( The New Yorker, March 1, 2010) too, is an interesting article.
సామాన్యుని స్వగతం: మా అమ్మ – నడిచే బడి గురించి కృష్ణ అభిప్రాయం:
03/25/2010 4:37 am
వింధ్య గారు అసలు అంత గొప్పగా ఎలా వ్రాయగలుగుతున్నారు? ఈ మాటలో ఏ కథ చదువుతున్నా ఎంత మంది మహానుబావులు అనిపిస్తుంది. మీ కథలు అయితే మరీ బావున్నాయి. ఒక వ్యక్తికి ఇన్ని మంచి అనుభవాలా అని కుళ్ళుగా వుంది. ఇక మీరు వ్రాసే తీరు చాలా గొప్పగా వుంది. రచన పరంగాను, అనుభవాల పరంగాను నిజంగా మీ పేరు నిలబెట్టుకున్నారు.
అసమర్థుని జీవయాత్రేనా? గురించి lyla yerneni అభిప్రాయం:
03/24/2010 11:31 pm
> 1950 -60 ప్రాంతాలలో, ప్రత్యేకించి కోస్తా జిల్లాల కమ్మ కులస్తుల్లో వచ్చిన
ఆ వాక్యంలో 1920 నుండి 1960 మధ్య ప్రాంతాలలో అని వుండాలి. -Sreenivas Paruchuri
Thanks to Srinivas for correcting the error. -Maddipati Krishna Rao
మన్నించాలి. ఇంకా అర్థం కాలేదు. ఏమి పొరపాటును సరిదిద్దారో కూడా తెలియలేదు.
“అసమర్థుని జీవయాత్ర” నవలలో -సీతారామారావు కాని, అతని పూర్వీకులు కాని, కోస్తాజిల్లా కమ్మ కులస్థులు అని ఎక్కడ ఉన్నది. ఏ పేజీలో ఉన్నది? ఎందుకు నేను ఈ పుస్తకంలోని పాత్రలు ఆ కులస్థులలో వచ్చిన మార్పులను గాని, వారి ప్రవర్తనలను మాత్రమే సూచిస్తునట్లుగా గాని అర్థం చేసుకోవాలి? మీకు అలా అర్థమవ్వటానికి కారణాలు ఏమిటి?
మీ వీలును బట్టి వివరించండి.
లైలా
20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి Kameswari. Bhamidipati అభిప్రాయం:
03/24/2010 8:11 pm
”ఇరవయ్యవ శతాబ్దములో అమెరికా తెలుగు కధానిక మరియు అమెరిక తెలుగు సాహితీ వేత్తల పరిచయ గ్రంధము” పై ఈమాట, కౌముది వెబ్ సైట్ల వారి సమీక్షలు చదివిన నాకూ కొన్ని మాటలు రాయాలనిపించింది. నేను అతిరధ మహారధ కవయిత్రుల కోవలో దాన్ని కాను.ఏదో రాయాలనిపించి రాస్తున్నాను, నేనేమైనా పొరపాటు చెప్తే మన్నించి అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను.
కధానికలు ,కవితలు వ్రాయడానికి అందరూ పండితులే కానక్కరలేదేమో ,శాస్త్రబద్ధ్హంగా ఛందస్సు, యతి ప్రాసలతొ కావ్యములల్ల గలిగిన వారూ, తేలికపాటి భాషలో తమకు తోచిన భావాలు, చూసిన సంఘటనలు, స్వానుభవాలు కొన్ని ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు పాఠకులతో పంచుకోవాలని కుతూహల పడతారు. పత్రికలకి పంపుతారు, పాఠకులతో వారి భావాలను పంచుకుంటున్నారు. అప్పుడప్పుడు కొందరికి బహుమతులు కూడా వస్తాయి వారికధలలోని చిత్ర విచిత్ర మలుపులు, సారాంశము గ్రహించి కొంతమంది వాటిని ఆదర్శంగా తీసుకుని వారి జీవితాలను సుగమ మార్గాల మలుచుకునే వీలు కలుగుతూంది. అందుచేత వీలయితే చెయ్యగలిగితే ప్రోత్సహించాలి, వారిని ప్రోత్సహించి వెలుగులోనికి తెచ్చి మహాత్తరకార్యముల చేయువారి చిన్నతప్పులు వుంటే చెప్పవచ్చు కాని మరీ అంత దుయ్యబట్టడము సమంజసము కాదని నాభిప్రాయము. నేటి మహా,మహా కవులు కవయిత్రులూ ఒకనాడు ఓనమాలతో మొదలెట్టినవారే.
అమెరికా, అయినా ఆముదాలవలసైనా, ఆంద్ర ప్రదేశైనా అలవాట్లు , ఆచార వ్యవహారాలూ మారిన ప్రతీ మనిషికీ కష్ట సుఖాలు, మనోభావాలు ఒకే తీరున వుంటాయి. ఏ సంఘటన కధగా మలచినా చదవడానికి బాగానే
కాలక్షేపమవుతుంది. ఇంకొక విషయము – వంగూరి ఫౌండేషన్స్ వారు ఎన్నో శ్రమలకోర్చి ఒక్కోసారి కుటుంబ భాద్యతలను కూడా విస్మరించి సంవత్సరాల తరబడి కావ్య సీమకు చేస్తున్న సేవాకార్యక్రమాలు అపురూపం. ఈ గ్రంధప్రచురణకు వచ్చిన కధలను ఎందఱో ఎడిటోరియల్ కమిటి వారు రాత్రింబగళ్ళు శ్రమించి సమీక్షించి ఈ గ్రంధానికి రూపు దిద్ది 2010లో మరొక పుస్తక ప్రచురణ సన్నాహాల వేళ, అంతటి భుహత్తర కార్యం సాధించడము సామాన్యముకాదు. అయినా ఒక మ౦చి కార్యము చేసినప్పుడు కొన్ని ఘాటైన విమర్సలూ ఎదురు దెబ్బలూ ఎదుర్కోక తప్పదు. అయినా ధీరో దాత్తు లెవరూ విమర్శలకు లొంగి భ్రుహత్కార్యముల వీడి వెనుదిరగరు. అన్ని శ్రమలూ విమర్శలూ ఎదుర్కొని ఈ పధకాన్ని అమలు చేస్తున్న చిట్టెన్ రాజు గారికి అభినందనలు. నిజంగా కిరణ్ ప్రభ గారు పేర్కొన్నట్టు ఈ గ్రంధము తరతరాలకు పదిల పరచవలసిన గ్రంధము.
తప్పులున్న మన్నించగలరు.
కామేశ్వరి భమిడిపాటి
ఛందోధర్మము గురించి Geddapu Lakshmi Prasad అభిప్రాయం:
03/24/2010 8:10 am
అభిప్రాయాలన్నీ చదివాను.సవినయంగా ఒక విషయం చెప్పాలనిపించి చెప్పే ధైర్యం చేస్తున్నాను. మనం ఎన్ననుకున్నా ఏమనుకొన్నా ఒకటి మాత్రం నిజం. మనకి నచ్చింది మంచిది. మనం దక్కించుకోలేనిది మనకు దక్కంది చెడ్డది. మన అర్హతనిబట్టి మన మనస్తత్త్వాన్ని బట్టి మనకు అర్ఠం అయ్యేది మంచిది, అర్థం కానిదీ అర్థం చేసుకోలేనిదీ చెడ్డది. ఇది మంచి, ఇది చెడు అనేవి సార్వజనీనాలూ కావు, సార్వకాలికాలూ కావు.అయా కాలాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా వ్యక్తులు తమ మానసిక పరిపక్వతా స్థాయులను బట్టి, వివిధాంశాలను దర్శించి వాటిని స్వాభిప్రాయనుగుణమూల్యాంకణం (value judgement) చేస్తారు. అన్నిటినీ ఆయా కోణాల్లోనే దర్శించి ఆస్వాదించే వారు ధన్యులు. ఇతరులు అన్యులు.
ఆవో భద్రాః క్రతవోయంతు విశ్వతాః
మీ
లక్ష్మీ ప్రసాద్ గెడ్డాపు
అసమర్థుని జీవయాత్రేనా? గురించి Maddipati Krishna Rao అభిప్రాయం:
03/24/2010 7:53 am
Thanks to Srinivas for correcting the error. I had little bit of family history in mind when I spoke to Madhav about this subject and obviously got the dates mixed up.
Krishna Rao
అనుబంధం గురించి Mula Ravi Kumar అభిప్రాయం:
03/24/2010 5:13 am
మనకి నచ్చనవన్నీ పనికిరాని రూల్స్ గా కొట్టి పారేసే వాళ్ళగురించి చాలా చక్కగా, సహజమైన సంభాషణల ద్వారా చెప్పించారు.
తరవాణి కేంద్రం గురించి Ravi Kumar అభిప్రాయం:
03/23/2010 12:15 pm
దగ్గర ఇరవయ్యేళ్ళ వెనక్కి తీసుకెళ్ళారు. మళ్ళీ తరవాణి, చల్దన్నం తినాలన్న కోర్కెని కలిగించారు.
అసమర్థుని జీవయాత్రేనా? గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
03/23/2010 11:35 am
> 1950 -60 ప్రాంతాలలో, ప్రత్యేకించి కోస్తా జిల్లాల కమ్మ కులస్తుల్లో వచ్చిన
ఆ వాక్యంలో 1920 నుండి 1960 మధ్య ప్రాంతాలలో అని వుండాలి.
Theres an extensive reading material, academic, semi-academic and popular, on the above subject.
Regards,
Sreenivas
పాఠకులకు సూచనలు గురించి U.V.BHASKARA RAO అభిప్రాయం:
03/23/2010 7:01 am
మొదటి సారి గా ఈ సైట్ చూడడం జరిగింది. చాలా చాలా ఉపయుక్తమవుతుంది. అందమైన తెలుగును ఈపత్రిక లొ చూపిస్తున్న మీకు ధన్యవాదములు
యూ.వి.భాస్కర రావ్
అసమర్థుని జీవయాత్రేనా? గురించి lyla yerneni అభిప్రాయం:
03/22/2010 2:16 pm
“మద్దిపాటి కృష్ణారావు నవల నేపథ్యం గురించి నాకు చెప్పారు. 1950 -60 ప్రాంతాలలో, ప్రత్యేకించి కోస్తా జిల్లాల కమ్మ కులస్తుల్లో వచ్చిన – లోకజ్ఞానం తో సమన్వయం లేని ఆదర్శాలూ, కొత్తగా వచ్చిన భేషజాలు, బ్రాహ్మినైజేషన్ ఆఫ్ కమ్మా కేస్ట్ లాంటివి – మార్పులను సీతారామారావు తాత తండ్రుల ప్రవర్తన ఎలా పట్టుకోగలిగిందో కూడా చెప్పారు.” -మాధవ్ మాచవరం.
మద్దిపాటి కృష్ణారావు మీకు చెప్పిన ఆ విషయాలేమిటో మాక్కూడా చెపుతారా. మీరు గాని, మద్దిపాటి గాని, పైన దశాబ్దం ఇవ్వటంలో పొరపడ్డారా? లేక వారు ఉద్దేశించిన దశాబ్దమదేనా?
ఎందుకంటే;
నవలలో -సీతారామారావు, అతని తాత తండ్రుల జనన మరణ తేదీల్లేవు. వారి ఫేమిలీ మెడికల్ హిస్టరీ రచయిత చెప్పకపోతే పోయే, 🙂 రామయ్య తాత కూడా చెప్పలేదు. కాని ఈ నవల గురించి కొంత, నవల రచనాకాలం 1945-1946 అని నవల వెనకఅట్ట మీద చెప్పబడింది. నవలా రచయిత గోపీచంద్ 1910లో పుట్టి, 1962లో మరణించినట్లు వెనకఅట్ట మీద చెప్పబడింది.
సీతారామారావు అసమర్థుడో, ఉన్మాదియో, రెండూ కాడో;
“ఏది ఏమైనా, తుది తీర్పు ……”నా?:-)
లైలా
PS:
Articles by Madhav Machavaram and Krishna Rao MaddipaTi – both are interesting to me.
“Head Case – Can Psychiatry be a science?” – By Louis Menand ( The New Yorker, March 1, 2010) too, is an interesting article.