సావిత్రికి నాకూ మధ్యనున్న స్నేహం ప్రేమగా మారడం నాకు ఒప్పుగా కనిపించింది, సావిత్రి ఇంట్లో వాళ్ళకు తప్పుగా తోచింది. నేనూ, గోపీ చనిపోయాక ఎవరిని నరకంలోకి తోస్తారు? ఎవరిని స్వర్గంలో కూర్చోబెడతారు?

మంత్రి – మహిషం – 11 మంత్రి మానసికంగా ఎంతగా రగిలిపోతున్నా, తనకు సహజంగావున్న వ్యంగ్య హాస్య ప్రవృత్తిని విడిచిపెట్టకుండా, మహిషంతో ఇలా అంటున్నాడు. […]

బస్సు నెమ్మదిగా కదిలింది .. భద్రాచలం వైపు. రోడ్డు ఎంత నున్నగా ఉంది ! పైన సూర్య తాపం కూడా అంతగా లేదు. అబ్బ! ముందు కూర్చున్నాయన ఒకటే కదులుతున్నాడు. ఆ తల అటూ ఇటూ తిప్పుతూ ఉంటే మా చెడ్డ చిరాగ్గా ఉంది – అనుకున్నాడు శివం. ఇటు పక్కనాయన పేపర్లో మునిగాడు. శివానికి బస్సు లో అవతలి వైపు కనిపించడం లేదు. దానితో చేసేదేం లేక మళ్ళీ కిటికీ ని ఆశ్రయించాడు శివం. ప్రకృతి ఆరాధన మొదలు మళ్ళీ.

“కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో నిను నేనొక సుముహూర్తంలో దూరంగా వినువీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై […]

ఒకే ఒక్క వాక్యం. యాభై మంది తెలుగు వాళ్ళ బహుభాషా మేళనంలో, సరికొత్త నగల దగ్గర్నుంచి త్వరలో రాబోతోన్న లెక్సస్ హైబ్రిడ్ ఎస్‌యూవీ దాకా […]

1974లోనో, 75లోనో సరిగ్గా గుర్తులేదు కాని బొంబాయిలో తేజ్‌పాల్‌ ఆడిటోరియంలో బడేగులాం అలీఖాన్‌ వర్ధంతి సభలో హిందూస్తానీ సంగీత కచేరీలు జరిగాయి. అందులో ఉస్తాద్‌ […]

పద్య ప్రియులకీ, విముఖులకీ మధ్య చిరకాలంగా (అంటే సుమారు ఎనభై ఏళ్ళుగా) స్ఫర్ధ కొనసాగుతునే ఉంది. ఇది ఇప్పటికీ ఉంది, కాని ప్రస్తుతం పద్య ప్రియులు defensive modeలో ఉన్నారనిపిస్తుంది. ఈ విషయానికి సంబంధించి చాలా రోజులుగా నన్నొక చిన్న ప్రశ్న వెంటాడుతోంది, “పద్య ప్రియులకు పద్యం అంటే అంత అభిమానం ఎందుకు?”. నాకు పద్యమంటే ఇష్టం. అంచేత, ఇది నన్ను నేను వేసుకుంటున్న ప్రశ్న. నాలాంటి పద్యప్రియులందరికీ వేస్తున్న ప్రశ్న. చిన్న ప్రశ్నే ఐనా ఇదొక పెద్ద చిక్కు ప్రశ్న!

అభివృద్ధి పేరుతో ప్రకృతి మీద మానవుడు చేస్తున్న అఘాయిత్యాలనీ, వాటి వల్ల సహజ వనరుల మీద ఆధారపడిన ప్రజల జీవితాలు చితికిపోవటాన్నీ, భూగోళంపై ఉండే సహజ సంపద, జంతుజాలాల మీద శాశ్వతంగా మిగిలిపోయే సమస్యలనీ నేపథ్యంగా తీసుకొని వ్రాసిన నవల చంద్రలతగారి “దృశ్యాదృశ్యం”. ఈ పుస్తకంలో నాకు నచ్చిన విషయాలు చాలానే ఉన్నా, కొన్ని ముఖ్యాంశాలను మాత్రమే ఇక్కడ చర్చిస్తాను.

కొన్నేళ్ళ కిందట నా దగ్గర సితార్‌ నేర్చుకుంటున్న ఒక హిందీ అమ్మాయి “సంగీత కచేరీల్లో అప్పుడప్పుడూ ఎందుకు వాహ్వా అంటూ ఉంటారు?” అని అడిగింది. […]

1930 లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగహంలోకి దూకి, శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించారు, మా తెలుగు మేష్టారు! ఆయన జైలు కథ మీకు చెప్పితీరాలి.