ఇందిరా పార్థసారథి
జీవిత విశేషాలు
ఈ. పా. అని పిలిచే (పద్మశ్రీ) ఇందిరా పార్థసారథి తమిళ రచయిత. ఆయన 16 నవలలు, 10 నాటకాలు, చిన్న కథల సంకలనాలు, వ్యాసాలను ప్రచురించారు. ఆయన తన నాటకాలు, “ఔరంగజేబ్”, “నందన్ కథై” మరియు “రామానుజర్” లకు ప్రసిద్ధి చెందారు. సరస్వతి సమ్మాన్ తోబాటు సాహిత్య అకాడమీ అవార్డు (1977), సంగీత నాటక అకాడమీ అవార్డు (2004) రెండింటినీ అందుకున్న ఏకైక తమిళ రచయిత.