భరణి కొల్లిపర


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
గాంధీనగర్, గుజరాత్.
వృత్తి:
అసిస్టంట్ ప్రొఫెసర్
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ధీరూభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో అసిస్టంట్ ప్రొఫెసర్ గా సాహిత్యం, తత్త్వశాస్త్రము, రాజనీతిశాస్త్రము బోధిస్తున్నారు. హైదరాబాద్ లోని English and Foreign Languages University నుండి ఈయన ఆంగ్ల సాహిత్యంలో 2011లో డాక్టరేటు పట్టాను పొందారు.


 

మనకు కావలసింది ఒక ప్రజాతంత్రమైన సాహితీ విమర్శ. ఆక్సిజన్ కొరవడిన సాహితీ సభల ఇరుకు గదుల నుంచి ఈ చర్చలను బయటకు తెచ్చి కాఫీ హౌసుల్లోను, కమ్యూనిటి హాళ్ళల్లోను, ఇంకా గ్రామాల్లోని కూడళ్ళల్లోకి పునఃపరిచయం చేయాలి. శతాబ్దాలుగా జగన్నాథ్ దాస్ రచించిన ఒడియా భాగవతం నలుగురు కూడే స్థానాల్లో చదవబడి చర్చించబడ్డది.

వలస పాలన సమయంలొ రచించినప్పటికీ, ఫకీర్ మోహన్ సేనాపతి నవల ఛ మన అఠ గుంట అన్యాపదేశ ప్రస్తావనల ద్వారా, వ్యంగ్యం ద్వారా ఆనాటి భారతీయ సమాజాన్ని, సంస్కృతిని, విశ్లేషణాపూరితంగా వర్ణిస్తుంది. అందువలన, ఫకీర్ మోహన్ సేనాపతి వాస్తవిక ధోరణిలో వ్రాసినప్పటికీ ఆయనను ఒక ఉత్తరాధునిక రచయితగా కూడా చూడవచ్చును.