ఎస్. రాజేంద్రన్
జీవిత విశేషాలు
ఎస్. రాజేంద్రన్ తమిళ సంతతికి చెందిన ముంబయ్ వాసి. పనుల నిమిత్తం ముంబయ్కి వలస వచ్చిన తమిళుడు. తన పద్నాలుగేళ్ళ వయసులో పొట్టకూటికి వచ్చిన ఆయన ముంబయ్కి వచ్చి దాదాపు 40 ఏళ్ళ పైబడింది. ఇప్పటి వరకు రెండు పుస్తకాలు రచించారు. వలి సూళుమ్ పొళుదుగల్ అనే కథా సంకలనం, కన్నాడి అనే కవితా సంకలనం రచించారు. కథలు ధారావి జీవన విధానాలను ఆధారంగా చేసుకుని రాయబడినవి. ప్రింటింగ్ శాఖలో పనిచేస్తున్నారు.