మృత్యువు పాదాలమీద పడ్డ అనుభవం
జ్ఞానం వైపు చూసి ఏదో సంకేతాన్నిస్తుంది.
రచయిత స్వాతికుమారి బండ్లమూడి గురించి:
స్వాతిగారి రచనలతో మూడు కవిత్వ పుస్తకాలను, అరసున్నా అనే కథా సంపుటిని ప్రచురించారు. హెమ్మింగ్వే రాసిన “ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ” ను తెలుగులోకి అనువదించారు. పొద్దు మరియు వాకిలి వెబ్ పత్రికలకు ఎడిటర్ గా వ్యవహరించారు. ఈవిడ రచనలను గడ్డిపోచలు బ్లాగ్ లో చదవవచ్చు. వృత్తిరీత్యా ఛార్టర్డ్ ఎకౌంటెంట్ గాను, ఉపాధ్యాయురాలిగాను పని చేస్తున్నారు.