అద్భుతవయిన భావవ్యక్తీకరణ ఉన్న కిరణూ, డైరెక్టుగా అనుభవించినదాన్ని చక్కగా పద్యంకట్టగలిగేవు. ఇంతకుముందు పద్యాల్లో అనుభూతి ఇలాటిది కాదని నా నమ్మకం. వాటిని కూడా ఇంత చక్కని పద్యాల్లా రాయాలంటే కష్టపడాలి. అలవోకగా మంచి పద్యాలు రాసెయ్యగలగడం అరుదు. ఘంటసాలయినా కొత్తపాటని “ఓక్క సుట్టుకే” ఘంటసాల లా పాడలేడు.
కిరణు గారికి ఏవరయినా కొంచెం సాయం చెయ్యండి. అదేం గొప్పది కాదు. పెయింటరు ఏవరయినా బొమ్మ ఏలా తయారు చేస్తాడో చూపించండి. పెన్సిలుతో నాలుగు గీతలు పెయింటు అవదు.
కొడవళ్ళ గరికి గాని, స్మైలు గారికి గాని ఒక ప్రశ్న. ప్రతీ పద్యం “అల్పుడెపుడుబల్కు…” లాగా ఏందుకుండాలి? మీ లాంటి వాళ్ళు చర్చిస్తే కిరణ్ లాటి వాళ్ళ కి తెలుస్తుందని అనుకుంటున్నాను.
అయ్యా కిరణూ, నే నింకా నువ్వు శ్రీశ్రీ కో, శాస్త్రి బాబు కో శిష్యుడవనుకున్నాను.
“ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు” లో మీ అమ్మాయి ఇబ్బంది తప్పుకాదు. తప్పు మనది. దానికోసం బాధపడ్డం తప్పు.
కిరణూ, నువ్వు మీ అమ్మాయిని చూసి బాధపడ్డట్టు, మీ తాత గారు నిన్ను చూసి బాధపడివుంటారు. పరవాలేదులే.
ఇంకా మంచి వస్తువు తీసుకుని ఇంకా బాగా రాయి.
కొడవళ్ళ వారి క్లుప్తత గురించి కిరN గారు ఖచ్చితంగా పట్టించుకొవాలి. స్మైలు గారి అభిప్రాయము గురించి కొడవళ్ల వారి వ్యాఖ్య అనవసర ప్రసంగము. ఇలాటివే మన కవిత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. స్మైలు గారు రాసింది ఒకటి, ఈయన చెప్పుకొచ్చింది ఇన్కొకటి. కిరణూ మంచి భావము ఉన్నప్పటికీ, మంచి భాష ఉన్నప్పటికీ పద్యము మంచి పద్యము అవదు, క్లుప్తత లేకపొతే.
బహుశా ఈ కవి గారు ఆశువుగా చెప్పినదయుంటుంది ఈ కవిత. కవిత్వముంది ఇందులో. నిస్సందేహంగా. అయితే భావమొక్కటే రాసేస్తే కవిత అవదుకదా? ఆ కృషి చేస్తే ఇంకా మంచి కవివితం రావచ్చు కిరణ్ గారి దగ్గర్నుంచి.
హరికి చదువు చెప్పించడానికి, సేటుకి పదివేలు ఎందుకివ్వాలి? ఆ సేటు హరిని కొనుక్కున్నాడా? అర్థం కాలేదు.
ప్రభుత్వాలు చెయ్యాలిసిన పనులని మనుషులు సంస్కరణల పేరుతో అర కొరగా చేస్తే, అసలు పరిష్కారం ఇంకా చాలా ఆలస్యం అవుతుంది. దీనర్థం అవసరంలో వున్న వారిని ఆదుకోవద్దని కాదు. కానీ అదే పరిష్కారం అని అనుకోకూడదు. మంచి మనుషులు జాలీ, సానుభూతులతో చేసే సాయాలు పరిపూర్ణ పరిష్కారాలు అవవు ఎప్పుడూ.
first of all thanks for providing a site for telugu.
When comes to the katha, it is very fine and cute and nice.
పలాయనం
గురించి chokkakula venkataprasad అభిప్రాయం:
07/04/2008
5:49 pm
ప్రవాన ఆంధ్రుల ఆత్మకథ (ఘోష) చాలా క్లుప్తంగా, సరళంగా,చక్కగా చెప్పారు. అయినా అ(జనా)రణ్యంలో వనవాసం చేస్తూ అక్కడ కూడ అమ్మచేతి కమ్మని వంట లాంటి వంటే కావాలంటే అది కలలోనే సాధ్యం మరి. మార్పుకోరుతూ ఇక్కడకొచ్చి మార్పుని మళ్లీ గుంజకి కట్టేద్దామంటే సాధ్యం కాదు. అయినా నరులు శాంతించరు. అందుకే రాత్రంటూ ఒకటి పెట్టి, ఒంటికి అలసట, కంటికి కునుకు తప్పనిసరి చేసేసేడు ఆ పైవాడు. లేకపోతె కలలు ఉండేవి కావు కలలోని కమ్మని ఊహలు ఉండేవి కావు. మీ సుబ్బారావు మళ్ళీ మళ్ళీ నిద్రపోయి మరిన్ని కలలు కనాలని కోరుకొంటూ నిద్రకుపక్రమిస్తున్నాను
మీరు చెప్పిన సూచనలలో మొదటి మూడూ, కేంద్ర ప్రభుత్వ పాఠశాలలైన జవహర్ నవోదయా విద్యాలయాల్లో అమలవుతున్నాయి. 80% తెలుగు మాధ్యమం విధ్యార్థులు 6 వ తరగతిలో ప్రవేశిస్తే, 9 వతరగతికి వారు ఆంగ్ల మాధ్యమంలో చదివేలా తయారు చెయ్యడం జరుగుతుంది.ఈ సమయంలో వీరు హిందీ కూడా నేర్చుకుంటారు. 9 నుంచీ 12 వ తరగతి వరకు తెలుగు ఒక విషయంగా కొనసాగుతుంది. ఇవి చాలా మంచి ఫలితాల్ని సాధిస్తున్నాయి కూడా.
కానీ ఇలాంటి పాఠాల్ని నేర్చుకోవడానికి మన ప్రభుత్వం తయారుగా ఉందంటారా? ఇప్పటి వీరి నిర్ణయానికి ఆర్థిక కారణమే (ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వ నిధులొస్తాయి) తప్ప సైద్ధాంతిక ఆలోచన ఉందంటారా? ఒక వేళ ఉన్నా, ప్రస్తుతం ఉన్న విద్యా విధానం, స్కూళ్ళ పరిస్తితీ, ఉపాధ్యాయుల స్థాయిని దృష్టిలో ఉంచుకుంటే అసంభవమేమో అనిపిస్తుంది.
బైపోలార్ భూతం గురించి baabjeelu అభిప్రాయం:
07/06/2008 4:02 am
అద్భుతవయిన భావవ్యక్తీకరణ ఉన్న కిరణూ, డైరెక్టుగా అనుభవించినదాన్ని చక్కగా పద్యంకట్టగలిగేవు. ఇంతకుముందు పద్యాల్లో అనుభూతి ఇలాటిది కాదని నా నమ్మకం. వాటిని కూడా ఇంత చక్కని పద్యాల్లా రాయాలంటే కష్టపడాలి. అలవోకగా మంచి పద్యాలు రాసెయ్యగలగడం అరుదు. ఘంటసాలయినా కొత్తపాటని “ఓక్క సుట్టుకే” ఘంటసాల లా పాడలేడు.
అనుభవం- జ్ఞాపకం గురించి baabjeelu అభిప్రాయం:
07/06/2008 3:50 am
కిరణు గారికి ఏవరయినా కొంచెం సాయం చెయ్యండి. అదేం గొప్పది కాదు. పెయింటరు ఏవరయినా బొమ్మ ఏలా తయారు చేస్తాడో చూపించండి. పెన్సిలుతో నాలుగు గీతలు పెయింటు అవదు.
కొడవళ్ళ గరికి గాని, స్మైలు గారికి గాని ఒక ప్రశ్న. ప్రతీ పద్యం “అల్పుడెపుడుబల్కు…” లాగా ఏందుకుండాలి? మీ లాంటి వాళ్ళు చర్చిస్తే కిరణ్ లాటి వాళ్ళ కి తెలుస్తుందని అనుకుంటున్నాను.
కేయాటిక్ సమీకరణం గురించి baabjeelu అభిప్రాయం:
07/06/2008 3:40 am
అయ్యా కిరణూ, నే నింకా నువ్వు శ్రీశ్రీ కో, శాస్త్రి బాబు కో శిష్యుడవనుకున్నాను.
“ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు” లో మీ అమ్మాయి ఇబ్బంది తప్పుకాదు. తప్పు మనది. దానికోసం బాధపడ్డం తప్పు.
కిరణూ, నువ్వు మీ అమ్మాయిని చూసి బాధపడ్డట్టు, మీ తాత గారు నిన్ను చూసి బాధపడివుంటారు. పరవాలేదులే.
ఇంకా మంచి వస్తువు తీసుకుని ఇంకా బాగా రాయి.
పేరులేదు గురించి baabjeelu అభిప్రాయం:
07/06/2008 3:21 am
కొడవళ్ళ వారి క్లుప్తత గురించి కిరN గారు ఖచ్చితంగా పట్టించుకొవాలి. స్మైలు గారి అభిప్రాయము గురించి కొడవళ్ల వారి వ్యాఖ్య అనవసర ప్రసంగము. ఇలాటివే మన కవిత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. స్మైలు గారు రాసింది ఒకటి, ఈయన చెప్పుకొచ్చింది ఇన్కొకటి. కిరణూ మంచి భావము ఉన్నప్పటికీ, మంచి భాష ఉన్నప్పటికీ పద్యము మంచి పద్యము అవదు, క్లుప్తత లేకపొతే.
నేను – నువ్వు గురించి baabjeelu అభిప్రాయం:
07/06/2008 2:42 am
బహుశా ఈ కవి గారు ఆశువుగా చెప్పినదయుంటుంది ఈ కవిత. కవిత్వముంది ఇందులో. నిస్సందేహంగా. అయితే భావమొక్కటే రాసేస్తే కవిత అవదుకదా? ఆ కృషి చేస్తే ఇంకా మంచి కవివితం రావచ్చు కిరణ్ గారి దగ్గర్నుంచి.
88 ఏళ్ళ యువకులు గురించి Ramakrishna అభిప్రాయం:
07/05/2008 11:27 pm
మీ వ్యాసం చాలా బాగుంది.మాకు తెలియని కొత్త కొత్త విషయాలు చెప్పారు.రొహిణీప్రసాద్ గారికి ధన్యవాదాలు
తడి గురించి reader అభిప్రాయం:
07/05/2008 7:01 pm
హరికి చదువు చెప్పించడానికి, సేటుకి పదివేలు ఎందుకివ్వాలి? ఆ సేటు హరిని కొనుక్కున్నాడా? అర్థం కాలేదు.
ప్రభుత్వాలు చెయ్యాలిసిన పనులని మనుషులు సంస్కరణల పేరుతో అర కొరగా చేస్తే, అసలు పరిష్కారం ఇంకా చాలా ఆలస్యం అవుతుంది. దీనర్థం అవసరంలో వున్న వారిని ఆదుకోవద్దని కాదు. కానీ అదే పరిష్కారం అని అనుకోకూడదు. మంచి మనుషులు జాలీ, సానుభూతులతో చేసే సాయాలు పరిపూర్ణ పరిష్కారాలు అవవు ఎప్పుడూ.
తడి గురించి raviteja అభిప్రాయం:
07/05/2008 3:20 am
first of all thanks for providing a site for telugu.
When comes to the katha, it is very fine and cute and nice.
పలాయనం గురించి chokkakula venkataprasad అభిప్రాయం:
07/04/2008 5:49 pm
ప్రవాన ఆంధ్రుల ఆత్మకథ (ఘోష) చాలా క్లుప్తంగా, సరళంగా,చక్కగా చెప్పారు. అయినా అ(జనా)రణ్యంలో వనవాసం చేస్తూ అక్కడ కూడ అమ్మచేతి కమ్మని వంట లాంటి వంటే కావాలంటే అది కలలోనే సాధ్యం మరి. మార్పుకోరుతూ ఇక్కడకొచ్చి మార్పుని మళ్లీ గుంజకి కట్టేద్దామంటే సాధ్యం కాదు. అయినా నరులు శాంతించరు. అందుకే రాత్రంటూ ఒకటి పెట్టి, ఒంటికి అలసట, కంటికి కునుకు తప్పనిసరి చేసేసేడు ఆ పైవాడు. లేకపోతె కలలు ఉండేవి కావు కలలోని కమ్మని ఊహలు ఉండేవి కావు. మీ సుబ్బారావు మళ్ళీ మళ్ళీ నిద్రపోయి మరిన్ని కలలు కనాలని కోరుకొంటూ నిద్రకుపక్రమిస్తున్నాను
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:
07/04/2008 6:53 am
చాలా వివేకం ఉన్న వ్యాసం. ఆచరించదగ్గ సూచనలు.
మీరు చెప్పిన సూచనలలో మొదటి మూడూ, కేంద్ర ప్రభుత్వ పాఠశాలలైన జవహర్ నవోదయా విద్యాలయాల్లో అమలవుతున్నాయి. 80% తెలుగు మాధ్యమం విధ్యార్థులు 6 వ తరగతిలో ప్రవేశిస్తే, 9 వతరగతికి వారు ఆంగ్ల మాధ్యమంలో చదివేలా తయారు చెయ్యడం జరుగుతుంది.ఈ సమయంలో వీరు హిందీ కూడా నేర్చుకుంటారు. 9 నుంచీ 12 వ తరగతి వరకు తెలుగు ఒక విషయంగా కొనసాగుతుంది. ఇవి చాలా మంచి ఫలితాల్ని సాధిస్తున్నాయి కూడా.
కానీ ఇలాంటి పాఠాల్ని నేర్చుకోవడానికి మన ప్రభుత్వం తయారుగా ఉందంటారా? ఇప్పటి వీరి నిర్ణయానికి ఆర్థిక కారణమే (ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వ నిధులొస్తాయి) తప్ప సైద్ధాంతిక ఆలోచన ఉందంటారా? ఒక వేళ ఉన్నా, ప్రస్తుతం ఉన్న విద్యా విధానం, స్కూళ్ళ పరిస్తితీ, ఉపాధ్యాయుల స్థాయిని దృష్టిలో ఉంచుకుంటే అసంభవమేమో అనిపిస్తుంది.
ఈ విషయం పై నా స్వీయానిభవాన్ని నా బ్లాగులో పొందుపరిచాను.