బాబ్జీలు గారూ
గురజాడ గొప్పదనంలో ఆయన ఆధునికత వైపు మొగ్గటం అన్నది అంత ముఖ్యం కాదు. అట్లానే విశ్వనాథ ని అంచనా వేసే టప్పుడు ఆయన యుద్ధంలో ఎటు మొగ్గాడు అన్నది అంత ముఖ్యం కాదు. రెండు మహోన్నతమైన విలువల మధ్యన తీవ్రమైన ఘర్షణ జరుగుతున్న చారిత్రక సందర్భంలో ఆ కాలంలో బతికిన వారికి చాలా విషయాలు తేలికగా కనపడతాయి (అప్పుడు కూడా చూడలేని వారుంటారన్నది కాదనలేని సత్యం). ఘర్షణ తీవ్ర స్థాయిలో లేనప్పుడు విషయం ఏమిటో అర్థం కావటం అంత తేలిక కాదు. గురజాడ ఆధునికత పేరు చెప్పుకుని తిరిగే నేలబారు మనుషులూ, సాంప్రదాయికత పేరున బతుకుతున్న నేల బారు మనుషులూ – ఇరు పక్షాల కూడా ఉన్న మంచి మనుషులూ అందరినీ కళ్ళు విప్పార్చుకుని చూశాడు. విశ్వనాథ (బాలగోపాల్ చదివినంత మేరకూ) ఆధునికత పక్షాన నిలబడే మనుషులంతా నీచులుగానూ, సంప్రదాయికత పక్షాన నిలబడ్డ వారంతా ఉదాత్తులుగానూ చిత్రీకరించారు. అందు చేత ఆయన రచన బలంగా ఉండదు.
మీరు చెప్పిన ఇంటర్వ్యూలో స్థూలంగా బాలగోపాల్ చెప్పిన అభిప్రాయం అదీ అని నాకు అర్థమయింది. దానితో నేను ఏకీ భవిస్తాను. తెలుగు కవులు ఇతర భాషల్లో కవుల కన్నా రెండాకులు ఎక్కువే చదివారు అన్న అభిప్రాయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు నిజంగానే తెలియదు – కాబట్టి మీ ఆఖరి ప్రశ్నకి సమాధానం చెప్పలేను.
ఆమె తెలుగు మాస్టారు గారి పేరు Vidyala Narasimhalu Naidu. అవటానికి అవకాశం ఉందా?
“In Madras, I learnt some Dikshitar *kritis* from Ambi Dikshitar and T.L. Venkatrama Iyer. I studied under Papanasam Sivan, the great composer. I learnt about 50 Tiruppugazh songs from Appadurai Achari. I also learnt a few compositions of Tirupati Na rayanaswami and also many *varnams, pallavis*and
*javalis* from Vidyala Narasimhalu Naidu. ”
(పట్టమ్మాళ్ ఒక interview లో – A lifetime for Carnatic music -Interview with D.K. Pattammal, and….)
అందరికీ తెలిసిన ఏనుగు సామెత లాగా శ్రీ శ్రీ వివాదాస్పదమైన, నిజాయితీ తక్కువైన వ్యక్తి. “శ్రీ శ్రీ దొంగ” అని రోణంకి నాతో అన్నారు సాహిత్యచరిత్ర అంటే ఏమిటో బాగా తెలిసిన వెల్చేరు ఇది పూర్తి వ్యాసం కాదు అని అనేసారు. ఇట్లా తెలిసిన వాళ్ళు చేయడం బాధా కరం. ఆయన వ్యాస పూర్తి పాఠం ఎప్పుడు వస్తుందో ఏమి చెపుతుందొ అని నేను ఆసక్తి తో ఎదురు చూస్తాను
ఉత్తమాయిల్లాలు గురించి Sam అభిప్రాయం:
05/28/2010 4:47 am
నాకు కథ అసలు అర్దము కాలేదు. మన్నించెదరు.
ఇంకా ఎందుకు మిగిలావు గురించి మందాకిని అభిప్రాయం:
05/28/2010 4:08 am
బావుందండీ!
ఇంకా ఎందుకు మిగిలావు గురించి Srinivas Varma అభిప్రాయం:
05/26/2010 10:49 pm
చాలా బావుంది మాస్టారు. మరో సీతారామ శాస్త్రి గారు కనిపిస్తున్నారు, ఆ పదాలు, లోతైన భావం. Keep it up. Thank you.
ఉత్తమాయిల్లాలు గురించి lakshmi అభిప్రాయం:
05/25/2010 6:32 pm
కథలకు ఇంతగా స్పందిస్తారని తెలియదు..ఒక రచయితని అభిమానిస్తే అన్నీ బాగా కనబడతాయనే నమ్మాను …
లక్ష్మిరాఘవ
వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:
05/25/2010 5:45 am
బాబ్జీలు గారూ
గురజాడ గొప్పదనంలో ఆయన ఆధునికత వైపు మొగ్గటం అన్నది అంత ముఖ్యం కాదు. అట్లానే విశ్వనాథ ని అంచనా వేసే టప్పుడు ఆయన యుద్ధంలో ఎటు మొగ్గాడు అన్నది అంత ముఖ్యం కాదు. రెండు మహోన్నతమైన విలువల మధ్యన తీవ్రమైన ఘర్షణ జరుగుతున్న చారిత్రక సందర్భంలో ఆ కాలంలో బతికిన వారికి చాలా విషయాలు తేలికగా కనపడతాయి (అప్పుడు కూడా చూడలేని వారుంటారన్నది కాదనలేని సత్యం). ఘర్షణ తీవ్ర స్థాయిలో లేనప్పుడు విషయం ఏమిటో అర్థం కావటం అంత తేలిక కాదు. గురజాడ ఆధునికత పేరు చెప్పుకుని తిరిగే నేలబారు మనుషులూ, సాంప్రదాయికత పేరున బతుకుతున్న నేల బారు మనుషులూ – ఇరు పక్షాల కూడా ఉన్న మంచి మనుషులూ అందరినీ కళ్ళు విప్పార్చుకుని చూశాడు. విశ్వనాథ (బాలగోపాల్ చదివినంత మేరకూ) ఆధునికత పక్షాన నిలబడే మనుషులంతా నీచులుగానూ, సంప్రదాయికత పక్షాన నిలబడ్డ వారంతా ఉదాత్తులుగానూ చిత్రీకరించారు. అందు చేత ఆయన రచన బలంగా ఉండదు.
మీరు చెప్పిన ఇంటర్వ్యూలో స్థూలంగా బాలగోపాల్ చెప్పిన అభిప్రాయం అదీ అని నాకు అర్థమయింది. దానితో నేను ఏకీ భవిస్తాను. తెలుగు కవులు ఇతర భాషల్లో కవుల కన్నా రెండాకులు ఎక్కువే చదివారు అన్న అభిప్రాయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు నిజంగానే తెలియదు – కాబట్టి మీ ఆఖరి ప్రశ్నకి సమాధానం చెప్పలేను.
ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి gks raja అభిప్రాయం:
05/25/2010 3:07 am
శ్రీనివాస్ గారూ! మీరు అభినందనీయులు. రమేష్ నాయుడు గారి ఇంటర్వ్యూ మాకు అనుకోకుండా లభించిన వరం. ధన్యవాదాలు.
రాజా
మరో ప్రపంచం పిలిచింది గురించి madhavi godavarthy అభిప్రాయం:
05/24/2010 7:58 am
శ్రీ శ్రీ గారిని చూస్తూ వినడం గొప్ప అనుభూతి.
భవబంధాల సాక్షిగా… గురించి Rakesh అభిప్రాయం:
05/23/2010 11:39 pm
మనస్సుకి, మనిషికీ ఎప్పుడూ జరిగే ఘర్షణని చక్కగా చూపారు
కంచి పట్టు కచేరీ గురించి tahataha అభిప్రాయం:
05/23/2010 3:52 pm
ఆమె తెలుగు మాస్టారు గారి పేరు Vidyala Narasimhalu Naidu. అవటానికి అవకాశం ఉందా?
“In Madras, I learnt some Dikshitar *kritis* from Ambi Dikshitar and T.L. Venkatrama Iyer. I studied under Papanasam Sivan, the great composer. I learnt about 50 Tiruppugazh songs from Appadurai Achari. I also learnt a few compositions of Tirupati Na rayanaswami and also many *varnams, pallavis*and
*javalis* from Vidyala Narasimhalu Naidu. ”
(పట్టమ్మాళ్ ఒక interview లో – A lifetime for Carnatic music -Interview with D.K. Pattammal, and….)
రెండు శ్రీల కవి గురించి tahataha అభిప్రాయం:
05/23/2010 11:50 am
అందరికీ తెలిసిన ఏనుగు సామెత లాగా శ్రీ శ్రీ వివాదాస్పదమైన, నిజాయితీ తక్కువైన వ్యక్తి. “శ్రీ శ్రీ దొంగ” అని రోణంకి నాతో అన్నారు సాహిత్యచరిత్ర అంటే ఏమిటో బాగా తెలిసిన వెల్చేరు ఇది పూర్తి వ్యాసం కాదు అని అనేసారు. ఇట్లా తెలిసిన వాళ్ళు చేయడం బాధా కరం. ఆయన వ్యాస పూర్తి పాఠం ఎప్పుడు వస్తుందో ఏమి చెపుతుందొ అని నేను ఆసక్తి తో ఎదురు చూస్తాను