నందివాడ భీమారావు
జీవిత విశేషాలు
నందివాడ భీమారావుగారు సుప్రసిద్ధ కథకులు, నవలాకారులు. వాటిలో “నిద్ర పట్టనివ్వని అలారం”, “మధ్యాహ్నం మాణిక్యం” వంటివి చెప్పుకోదగ్గవి. ఆయన రాసిన కథలు ‘మంచి కథ’ సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ‘రంజని తెలుగు సాహితీ సమితి’ నిర్వహించే కథల పోటీలకు ఆయన పేరు మీద “రంజని – నందివాడ భీమారావు కథల పోటీలు” పేరిట ఎన్నో ఏళ్లుగా పోటీలు నిర్వహిస్తున్నారు