కాత్యాయనీ విద్మహే
సొంత ఊరు:
మైలవరం (అద్దంకి), ప్రకాశం జిల్లా
మైలవరం (అద్దంకి), ప్రకాశం జిల్లా
ప్రస్తుత నివాసం:
వరంగల్లు
వరంగల్లు
వృత్తి:
తెలుగు ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం
తెలుగు ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం
జీవిత విశేషాలు
అభ్యుదయ రచయిత్రి, కాత్యాయని విద్మహే 12 ఏళ్ల వయసునుంచే సాహిత్యంపై ఆసక్తి కనబర్చారు. మహిళా జనజీవన దృక్పథంతో సాహిత్య విమర్శనా వ్యాసాలు రాశారు. అలంకార శాస్త్రం, సాహిత్య విమర్శ నిరంతర చింతనా విషయాలు, మార్క్సిజం, స్త్రీవాద దృక్పథం, సామాజిక సిద్ధాంతాలు తదితర 285 వరకు వ్యాసాలు రాశారు. 28 వ్యాసాలున్న ‘సాహిత్యాకాశంలో సగం’ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గెలుచుకున్నది.