కంపల్లె రవిచంద్రన్


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
జర్నలిస్ట్
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

పాఠక లోకానికి పరిచయం చేయనక్కరలేని రచయిత కంపల్లె రవిచంద్రన్ ప్రతిభ బహుముఖీనం. ఆయన తెలుగు, తమిళ, సంస్కృత, ఆంగ్ల భాషల్లో నిష్ణాతుడు. అపార అధ్యయన సంపన్నుడు.


 

తప్పిపోయిన జీవుల కోసం వెతికే నలుగురు యువకుల కథలా ఈ నవలగా పైకి కనిపించే ఈ నవల లోపల లోతైన తాత్విక చింతన ఉంది. సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపైన చర్చ ఉంది. దేనికోసమే వెతుకుతూ మరి దేన్నో కోల్పోతున్న నాగరికపు ప్రపంచానికి హెచ్చరిక ఉంది. జీవాలు సైతం మనుషుల్లా మారి అనేక అంశాలు చర్చించడం ఈ నవలలో కనిపిస్తుంది.