eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ఏల్చూరి సుబ్రహ్మణ్యం
సొంత ఊరు: నరసరావుపేట
ప్రస్తుత నివాసం:
వృత్తి: కవి, రచయిత, పాత్రికేయులు
సొంత వెబ్ సైటు:
జీవిత విశేషాలు
ఏల్చూరి సుబ్రహ్మణ్యం (1920 – 1995) తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత వహించిన అభ్యుదయ కవిత్వోద్యమానికి ఆద్యుల్లో ఒకరు. నయాగరా కవులుగా ప్రసిద్ధి పొందిన ముగ్గురిలో ఒకరు.
సాంప్రదాయిక కవిత నుండి వచన కవితా వసుంధర మీదకు వచ్చిన బైరాగి అన్ని దారులూ చూపి, బ్రతుకులో నుంచి బ్రతుకుకు పరిస్థితులను మానవీయం చేయాలన్న తనదైన బాటనే తొక్కాడు.