కొండసాని వారి సాహితీ పురస్కారం -2020

స్వర్గీయ కొండసాని నారాయణరెడ్డి స్మరణలో… కొండసాని వారి సాహితీ పురస్కారం – 2020

  • కొండసాని వారి సాహితీ పురస్కారం – 2020 కొరకు తెలుగు రాష్ట్రాలలోని కవులు మరియు రాష్ట్రేతర తెలుగు కవుల నుండి కవిత/కథా/నవల సంపుటాలను పురస్కారం కోసం ఆహ్వానిస్తున్నాము. ఈ పురస్కారపు 2019 గ్రహితలు కవిత్వం : సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి – బడి; కథ: యమ్.వి రామిరెడ్డి – వెంటవచ్చునది.
  • కవులు/రచయితలు పోటికి 2018, 2019 సంవత్సరాలలో వెలువడిన కవిత/కథా/నవల సంపుటాలను నాలుగు కాపీలను పంపవలసి వుంటుంది.
  • న్యాయ నిర్ణేతల పరిశీలనలో ఉత్తమ కవిత/కథా/నవల సంపుటాలు ఎంపిక చేయబడతాయి. ఎంపిక చేయబడిన కవిత/కథా/నవల సంపుటాలకు పురస్కారంతో పాటు నగదు, ప్రశంసాపత్రంతో గౌరవ సత్కారం జరుగుతుంది.
  • మీ రచనలను 30/04/2020 లోగా మాకు అందేలా రిజిస్టర్ పోస్ట్/DTDC కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి.
  • సంపుటాలను పంపవలసిన చిరునామా

    రజిత కొండసాని
    C/o ఎ.చంద్రశేఖర్ రెడ్డి
    D.No: 1-19-20
    బేతల్ చర్చ్ ఎదురుగా
    గోరంట్ల (పోస్ట్&మండలం)
    అనంతపురం జిల్లా
    ఆంధ్రప్రదేశ్ – 515231.
    Ph No:9652838920.