కోలవెన్ను మలయవాసిని


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
అధ్యాపకురాలు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

మలయవాసినిగారు రచయిత్రి, అధ్యాపకురాలు, ఉపన్యాసకురాలు. వీరి తండ్రి శేషగిరిరావుగారు ఆంధ్ర భూమి, ఆంధ్రకీర్తి, ఆనందవాణి, గృహలక్ష్మి, ప్రజామిత్రలాంటి పత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు. 1992-95 లలో బోర్డ్ స్టడీస్ కు చైర్ పర్సన్ గానూ పనిచేశారు. 60 రేడియో చర్చలను ప్రసారం చేశారు. వీరి అనేక రచనలలో \’పువ్వులు\’ మినిస్టరీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ భారత ప్రభుత్వ బహమతి పొందింది. వీరి ప్రతిభకు ఎన్నో సాహితీ సంస్థలు పురస్కారాలను, సత్కారాలను అందించాయి.


 

దసరాకి బొమ్మల కొలువు పెట్టడం తమిళదేశంలో అధికంగా వ్యాప్తిలో ఉంది. ఇళ్ళలోనే కాకుండా నవరాత్రులలో దేవాలయాలలో కూడా బొమ్మల కొలువులు పెడతారు. మధుర మీనాక్షీ దేవాలయంలో ప్రతీ ఏటా నవరాత్రులకు పెట్టే బొమ్మల కొలువులో వివిధ దేవీమూర్తులు కనిపిస్తాయి.

2000 సంవత్సరం ఆగస్ట్ 18-19వ తేదీల్లో షికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో “సాహిత్యం – స్త్రీల చైతన్యం” అనే అంశం మీద డా. కోలవెన్ను మలయవాసినిగారి ప్రసంగం వీడియో ఇది. ఈ ప్రసంగంలో వారు సాహిత్యంలో ఉపేక్షిత పాత్రలైన అనసూయ-ప్రియంవద, ఊర్మిళ, శ్రుతకీర్తులను ప్రస్తావించారు.