వేణు


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

 

ఈ పుస్తకం రాయటానికి రచయిత్రి పల్లవి ఏడు సంవత్సరాల కాలం వెచ్చించారట. కేవలం సమాచార సేకరణకు ఇంతకాలం పట్టలేదు. సుబ్బులక్ష్మి జీవిత విశేషాలన్నీ ఆకళించుకుని, ఆమెతో మానసికంగా చెలిమి చేసి… ఆపైన మాత్రమే రాయటం మొదలుపెట్టానంటారు రచయిత్రి. సజీవంగా లేని వ్యక్తి జీవిత గాథను పునర్నిర్మించటం అంత సులువైన పని కాదు.