తలిశెట్టి రామారావు


సొంత ఊరు:
జయపురం
ప్రస్తుత నివాసం:
వృత్తి:
న్యాయవాది
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

తలిశెట్టి రామారావు (1896-1947) తెలుగులో మొదటి కార్టూనిస్టుగా ప్రముఖులు. వీరి కార్టూన్లు భారతి పత్రికలో ఒక పూర్తి పేజీలో వచ్చేవి. వీరిని తెలుగు కార్టూన్ పితామహుడిగా పిలుస్తారు. వీరి జన్మదినాన్ని (మే 20) ప్రతీ సంవత్సరం తెలుగు కార్టూనిస్టుల దినోత్సవంగా జరుపుతున్నారు.


 

ఆభారతకుమారులు రాజ్యములను స్థాపించుటయే కాక హిందూ విజ్ఞానమును, మతమును ప్రజలలో ప్రతిష్ఠించి, మహానిర్మాణములను భారతీయశైలిని నిర్మించి, తమ మాతృభూమియొక్క ఖ్యాతిని వ్యాపింపజేసి, నిజమగు భారతపుత్రులుగ నుండిరి.