జయంతి రామయ్య పంతులు


సొంత ఊరు:
ముక్తేశ్వరం
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ప్రధానాధ్యాపకులు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

జయంతి రామయ్య పంతులు (1860 – 1941) కవి, శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. దీని కారణంగా ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యమైన స్థానం పొందారు. ఆంధ్ర వాజ్మయానికి సర్వతోముఖమైన సేవలనందించారు.


 

భాషలో వ్యాకరణ విషయమైన మార్పులు సేయునప్పుడు మిక్కిలి ప్రయాసతో ఆజన్మాంతము భాషాపరిశ్రమము చేసిన పండితకోటి యొక్క యభిప్రాయము ననుసరించి చేయవలెనుగాని ప్రతి గ్రంథకర్తయు తనకు దోఁచిన మార్పులతో పుస్తకముల వ్రాయఁ దొడంగినచో భాషకు గొప్ప యనర్తకము వాటిల్లును.