ఇంక పోతారనగాను

 
గుర్తు పెట్టుకుంటావని
                    మొట్టికాయలు మొట్టేను
అంతకంటే ఏం లేదు!
                    అన్నారు మేషారు,
చెయ్యి వొదలకుండానే
                    కళ్ళు మూసుకుంటూను.


రచయిత కనకప్రసాద్ గురించి:

కవి, కథకుడు కనకప్రసాద్ \\\’ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా\\\’ వంటి భావోద్వేగభరితమైన కవితలు, \\\’బర్సాత్‌ మే బిల్లి\\\’ వంటి కథనాలతో సాహిత్య వేదికలపై గుర్తింపు పొందారు. వీరి రచనలు సాధారణ కన్నడ/తెలుగు భాషా శైలిలో ఉంటాయి.

 ...