ద్రోణునిఁ గూర్చి పౌరులు సంభాషించుకొనుచున్న సందర్భము గురించి సమస్యగా శ్రీ కంది శంకరయ్య గారు నిర్వహిస్తున్న శంకరాభరణం లోని ఒకనాడు ఇచ్చారు. పరిశీలించగలరు. ఆనాడు నేను కూడా ఈ సమస్యకు పూరణ చేశాను. అలాగే శ్రీ ఏల్చూరివారి పూరణమును శ్రీ కంది శంకరయ్య గారితో పాటుగా నేను కూడా మెచ్చుకొని అభినందించాను.
నా పూరణ:
(ద్రోణునిఁ గూర్చి పౌరులు సంభాషించుకొనుచున్న సందర్భము)
లైలాఎర్నేని : “ఈ మాట’ దేవళంలో ఊరికే గబ్బిలం లా ఎగరటం లేదని పాఠకులు తప్పక గ్రహిస్తారు.” జాషువా కవితల గురించి, జీవితం గురించి ప్రస్తావిస్తూ మీరు ‘గబ్బిలం ‘ ప్రసక్తి తేవటం నవ్వు తో కూడిన సంతోషం కలగజేసింది.
విశ్వకళా పరిషత్ లో ఒక సారి జరిగిన జాషువా సంస్మరణ సభ లొ నేనూ, కళాప్రపూర్ణ శ్రీ కొండవీటి వెంకట కవి గారూ పక్క పక్కన కూచున్న శ్రోతలు గా మాట్లాడుకుంటున్నాం. వేదిక మీద వక్తలు ఒకరి వెంట ఒకరుగా అగ్రవర్ణులు జాషువా ని కష్టాలపాలు చేసినట్టు చెప్పుకుంటూ పోతుంటే కవి గారికి చాలా కోపం వచ్చింది. నాతో ఏకా దండయ్య పంతులు గారు జాషువాని తన కారులో కూచోబెట్టుకుని తీసుకు వెళుతూ జాషువా రచన ప్రచురణ లకు చేసిన సహాయం గురించి సూక్షం గా చెప్పి, ఇంక పట్ట లేక వేదిక మీదికి వెళ్ళి వెళ్ళడించారు.
శాయి గారు కాని చదువుతుంటే, ‘భారతి’ పత్రికలో కర్ణుడి మీద జాషువా గారు రాసిన వ్యాసం దొరుకుతుందా? ఆ వ్యాసం నాకు చదవాలని ఉంది.
కర్ణుడిమీద జాషువగారి వ్యాసాలేమీ లేవు. ‘భారతవీరుఁడు’ అని రెండు ఖండకావ్యములు, ‘శల్యసారథ్యము’ అని ఒక ఖండకావ్యము ‘భారతి’లో ప్రచురించారు. అవి ఇక్కడ చదువుకొనవచ్చును. పుస్తకములుగా సంకలనముచేసినపుడు వీటికి కొలదిమార్పులు జరిగాయి.
K.V.S. Ramarao on January 19, 2018 at 3:30 pm said:
నా ఉద్దేశ్యంలో ఆ కావ్యం అసలు ఫిరదౌసి గురించి కాదు; అతను నిమిత్తమాత్రుడు; అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం. ఫిరదౌసికి బంగారు నాణేల బదులు వెండి నాణేలు దొరకటం జాషువాకి తన అర్హతకి తగిన గుర్తింపు, ఆదరణ దొరక్కపోవటానికి ప్రతీక. బంగారు నాణేలు వచ్చేసరికి ఫిరదౌసి పరలోకాలకి పోవటం తను బతికుండగా తనకూ తగ్గ గౌరవం దక్కదనే జాషువా భావనకి రూపం. ఈ దృష్టితో చూస్తే జాషువాకి ఫిరదౌసి గురించి ఏమీ తెలియనక్కర్లేదు ఎప్పుడో ఎక్కడో ఒక కవికి ఎంతో అన్యాయం జరిగిందన్న ఒక myth తప్ప.
Nice of you, to allow the readers here to examine your opinion. Ramarao garu. Here are my thoughts.
1.”ఆ కావ్యం అసలు ఫిరదౌసి గురించి కాదు; అతను నిమిత్తమాత్రుడు; అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం.”
జాషువా “ఫిరదౌసి” 1932 లో వెలువడింది.
‘ఫిరదౌసి’ రాస్తున్నప్పుడు ఆయన బడి పంతులు పని చేస్తున్నాడు. రచన సరిగా సాగటం లేదు. రాసింది ఆయనకే నచ్చటం లేదు. అచ్చుకు డబ్బు లేదు. ఆపివేసాడు. రాసిన రచన లో భాగాలు అక్కడక్కడా చదివి వినిపిస్తున్నాడు. హెడ్ మాస్టరు, జాషువా ఆందోళన, రచన – రెండూ విని తప్పక పూర్తి చెయ్యమనీ, జనులు ఆదరిస్తారనీ చెపితే,- మళ్లీ ఉత్సాహం కలిగి రచన ముగించాడు. (జాషువా రచనలు మూడవ సంపుటి. Page 268.)
జాషువా ఫిరదౌసి రాసేనాటికి, ఆయనకు 37 ఏళ్లు. అప్పటికి ఆయన ఎంతో కవిత్వం చెప్పి ఉండలేదు. ఎన్నో పబ్లికేషన్స్ లేవు. విలువలో Homer- Ilead తో తూగుతుందని, భారత రామాయణాల వంటిదని, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన షానామా రచయితతో తనను పోల్చుకోడు. తన కెంత ఖ్యాతి రావాలో, అది వస్తుందో రాదో ఊహ చేసే సమయం కాదు.
పైగా ఖ్యాతి, డబ్బు సంగతి పీడా పోయింది, ఫిరదౌసి కథలో కొడుకు పోవటం అన్న దుర్ఘటన ఉన్నది. అప్పట్టున మీ ఉద్దేశం భార్యాబిడ్డలు గల జాషువాకి వర్తింప చేయటం అసాధ్యం.
2.”ఫిరదౌసికి బంగారు నాణేల బదులు వెండి నాణేలు దొరకటం జాషువాకి తన అర్హతకి తగిన గుర్తింపు, ఆదరణ దొరక్కపోవటానికి ప్రతీక.”
జాషువా తనే రాసుకున్న జీవిత చరిత్ర ( నా కథ ) చదివితే, ఫిరదౌసికి ప్రతి పద్యానికి బంగారపు దీనారు ఇవ్వవలసి ఉండటమేమో గాని, గమనించండీ – ఒకచోట తన ప్రతి పద్యం లోనూ జాషువా నూటపదహార్ల వర్షం కురిపించాడు. సన్మానాలే సన్మానాలు. ఊరికే శాలువాలు కప్పి తాంబూలాలిస్తే ఆయనకు కుదరదు. డబ్బు ఇవ్వకుండా తన కవిత్వం వినటం ఎంతమాత్రం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాడాయన. జాషువాకి ప్రతిష్ఠ పుష్కలంగా లభించింది. ఊరూరా సన్మానాలూ గండపెండేరాలు తొడిగించుకోటం, శాసనసభకు ఎన్నికవటం, పద్మభూషణ్ రావటం. – ఇవన్నీ అతని కవిత్వానికి గుర్తింపూ, వ్యక్తిత్వానికి గుర్తింపూ, జీవితంలో upward moves కదా.
3.”బంగారు నాణేలు వచ్చేసరికి ఫిరదౌసి పరలోకాలకి పోవటం తను బతికుండగా తనకూ తగ్గ గౌరవం దక్కదనే జాషువా భావనకి రూపం”
“ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేకదా!” అనుకున్న చేమకూరి కవి మాటలు తన పట్ల వర్తించవని జాషువానే చెప్పుకున్నాడు. “నేనే గతి రచియింతునో చెప్పంజాలను కాని సమకాలీనుల వాత్సల్యమునకు గురియైతినని చెప్పుకొను పుణ్యము నాకు గల్పించిన తెలుగువారికి నేను కృతజ్ఞుడను..” అని చెప్పుకున్నాడు.
జాషువాకి తన జీవితకాలం లోనే కవిగా, వ్యక్తిగా సమాజంలోనూ, స్వకుటుంబంలోనూ కూడా ఖ్యాతి, ప్రేమాభిమానాలు లభించాయనే నాకు అనిపిస్తున్నది.
4.” అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం.”
Not at all. For the reasons already given. Here is what I think is possible at that time.
When he is dwelling on the story, I would say Joshua has made a silent vow to himself, not to be a loser ‘financially’, like the man in his story. Joshua did not want to make the foolish mistake of waiting around 30 years to collect on his poetry revenue. The story taught him financial prudence. If you notice, Joshua showed quite a bit of financial wisdom eventually. He was making sure he is paid every time he wrote. He was lining up his writings, and matching them up with his publishers, donors. He was motivated. He was continuously moving upwards.
Also, knowingly or unknowingly; He sent a message to the public, thru the publication of Firdaus.
జాషువా ఫిరదౌసిమీదున్న కథని కావ్య వస్తువు గా ఎన్నుకుని, కవిని గౌరవించాలనీ, కవిత్వం చాలా గొప్పవస్తువనీ, బంగారు నాణేలు ఇవ్వవచ్చనీ, అతనికి ప్రామిస్ చేసిన డబ్బిస్తేనే, షావుకారు మర్యాద నిలుస్తుంది – అన్న నీతిని ప్రజకు అందించాడు కదా. కవికి డబ్బు ఇవ్వకుండా మహమ్మద్ చచ్చాక – అతని తలకాయ రాత్రులలో గజనీపట్టణ వీధులలో ఆర్తనాదాలు చేస్తూ తిరుగుతుందన్న పద్యంతో ముగించాడు ఫిరదౌసిని. With that, He put God’s fear into people’s hearts.
ఫిరదౌసి కావ్యం రాయటం, జాషువాకి పై విధాలుగా లాభించింది.
Expanding the discussion a bit for clearer understanding, a little more writing on Joshua, based on my reading Joshua’s poetry in ‘జాషువా రచనలు.’
ఫిరదౌసి కావ్యం రాసాక, ఆ కావ్యం రాసిన కవిగా, ఇతరులు అతన్ని గుర్తించారు కాబట్టి, తరవాత తరవాత జాషువా ఆలోచనను ‘అతని ఫిరదౌసి’ కొంత ఆక్రమించాడు. సందర్భాన్ని బట్టి ఆ ఫిరదౌసితో identification వస్తుంది.
జాషువా, సుమారు తన 60 ఏళ్ల వయసులో రాసిన ‘నిర్వేదము’ అని ఒక చిన్నకవితలో అది చూడవచ్చు. (జాషువా రచనలు నాల్గవ సంపుటి. పేజీ 214.) ఆయన మీద ఏవో అభియోగాలు మోపినట్టున్నారు. ఆయనతో కలసి 40 ఏళ్లు పైన కాపురం చేసిన భార్య గతించింది. డబ్బు పొడిదుడుకులు అలానే ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో నేను ఫిరదౌసి కవి లాగానే, డబ్బు ఇబ్బందులతోనే చస్తాను కవీశ్వరేశ్వరీ! నీతో పాటు మట్టిలో కలుస్తాను, జీవితేశ్వరీ! – అనుకుంటాడు. It is momentary. At that point, it is apt. That grief passes. ఆ తర్వాత ఆయన మళ్లీ పెళ్ళాడాడు. ఆ పైన ఇంకా చాలా జీవితం నడిచింది.
తొలిరోజుల్లో, జాషువాని ఒకసారి కవిత్వ సభలో పోటీ చేద్దువు గాని అని స్నేహితుడు తీసుకువెడితే, అక్కడ అతడు పంచముడు అని కోపంతో కొంతమంది సభ లోంచి లేచి వెళ్లిపోతారు. అక్కడ కొందరి మాటలకు మనసు గాయపడి, ఇంటికి వెళ్లి ఏడుస్తాడు. అప్పుడు మనశ్శాంతి కోసం భారతం చదువుకుంటూ -నిద్రపడితే- కర్ణుడు ఎంతో ప్రకాశమైన రూపంతో కనిపించినట్టు తలుస్తాడు. కర్ణుడిని – నువ్వు సూతుడవు, నువ్వు రాజకుమారులతో విలువిద్యలో పోటీ చెయ్యటం వీలుకాదన్న ఆ సందర్భం తలుస్తాడు.
అక్కడ కర్ణుని గురించిన పద్యాలు చక్కగా ఉన్నవి.
Pretty easy to see similarity in situation, for any of us.
In his times Joshua is told many times by some people, he is not an equal. He cannot enter certain arenas. He cannot take up sports/studies or compete in certain things reserved only for others. But, truly, Joshua is also a son of India. He is an equal to others.
There is a great deal of truth, in Joshua’s identification with this powerful character from fiction. Karna who is kind and heroic in his spirit and in his suffering. Joshua became better than Karna, deciding in -not to hate others, more in the line of Gandhi, Christ. But, he does not become a sacrificial lamb either.
Thanks, Lyla
PS: నేను సాహిత్యం, సాహిత్య విమర్శ విషయాల ఆలోచనలోనే ఉన్నానని, ‘ఈ మాట’ దేవళంలో ఊరికే గబ్బిలం లా ఎగరటం లేదని పాఠకులు తప్పక గ్రహిస్తారు.
శాయి గారు కాని చదువుతుంటే, ‘భారతి’ పత్రికలో కర్ణుడి మీద జాషువా గారు రాసిన వ్యాసం దొరుకుతుందా? ఆ వ్యాసం నాకు చదవాలని ఉంది. Thanks.
ఈ వ్యాసంపై స్పందించడానికి ఎవరికీ కారణం దొరక్క కాదనుకుంటాను.
వీరు రససృష్టి, సాహిత్యదృక్పథం గురించి చాలానే వివరించారు. కానీ సామాజిక దృక్పథం, సాహిత్య దృక్పథం వేర్వేరుగా ఉంటాయని వీరి ద్వారానే తెలుసుకోవాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాను.
“Form is useless unless it is the form it’s content” (మార్క్స్) అన్న విషయాన్ని చెప్పడానికి వీరు చాలా తిప్పలు పడ్డారనిపిస్తోంది. కానీ “Content decides the form” అన్న విషయాన్ని వీరి రససృష్టిలో మిళితం చేశారు.
అట్లా వీరు ఏదో కొత్త ప్రతిపాదన చేసినట్లనిపించించేందుకు ప్రయత్నించారనిపిస్తోంది కానీ ఆధునిక విమర్శ చలం తూనిక రాళ్ళని దాటిపోయి చాలా కాలమైందన్న సంగతిని వీరు విస్మరించారనిపిస్తోంది.
మానస చామర్తి గారి వ్యాసానికి డెట్రాయిట్ వారి ప్రధమ బహుమతి లభించినందుకు సంతోషం. అభినందనలు..
వీరు ఇచ్చిన కొత్త ఆలోనలు ప్రత్యేకించినవేమీ కావు.
౧ వీరు చెప్పిన రచనా లోకానికీ జీవన వాస్తవికతకీ తేడాని గమనించలేదు సరికదా భావుకత పేరుతో నిరాకరణని శాస్త్రీకరించారు. ఉదా: రేవతీదేవి “దిగులు”నీ, రాజేశ్వరీదేవి “మార్కెట్ సమాజాన్నీ” వీరు సరిగ్గా అంచనా వేయలేక పోయారని తెలుసుసుకోవడం కష్టమేమీకాదు. వాస్తవం వద్దు రంగుల కలే ముద్దు అనడంలోని (సత్యం వద్దు స్వప్నమే కావాలి) సామాజిక సత్యాన్ని గుర్తించలేకపోవడమే కారణం.
౨ నువ్వు ఏమైనా చెప్పు ముందు అది కవిత్వమై ఉండాలి అన్నది పైకి చాలా సమంజసంగానే కనిపిస్తుంది. కానీ పైకి కనిపించే సామాజిక వాస్తవాల ముసుగు తీయడానికి భావవాద/రూపవాద విమర్శకుల శక్తికి మించిన పని అని వేరే చెప్పనక్కరలేదు.
౩ “సహృదయ విమర్శ” గోడ మీద పిల్లి. సాహిత్యానికీ దాని భూమికైన సమాజానికీ ఈ “రకం” విమర్శ ఏమాత్రం మేలుచేయకపోగా చదువరుల్ని మభ్య పెట్టి మబ్బుల్లో తిప్పుతుంది. కాకపోతే సృజకుడిని (కవి, రచయిత) తృప్తిపరచి పైమెట్టెక్కిస్తుంది.
౪ కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు తెలుగులోసాహిత్య విమర్శ లేదనుకోవడానికి కూడా సవాలక్ష కారణాలు కనిపిస్తుండవచ్చు. విమర్శని కూడా ఒక సృజనగా భావించకపోవడం శోచనీయం.
నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు గురించి గుండు మధుసూదన్/GUNDU MADHUSUDHAN అభిప్రాయం:
01/31/2018 7:39 am
ద్రోణునిఁ గూర్చి పౌరులు సంభాషించుకొనుచున్న సందర్భము గురించి సమస్యగా శ్రీ కంది శంకరయ్య గారు నిర్వహిస్తున్న శంకరాభరణం లోని ఒకనాడు ఇచ్చారు. పరిశీలించగలరు. ఆనాడు నేను కూడా ఈ సమస్యకు పూరణ చేశాను. అలాగే శ్రీ ఏల్చూరివారి పూరణమును శ్రీ కంది శంకరయ్య గారితో పాటుగా నేను కూడా మెచ్చుకొని అభినందించాను.
నా పూరణ:
(ద్రోణునిఁ గూర్చి పౌరులు సంభాషించుకొనుచున్న సందర్భము)
ద్రోణుఁ డొక్కఁడు పాండవ తుష్టిఁ బెంచు,
సభ్యతనుఁ గని, వెలుఁ గొందు సరణి నేర్పు!
ద్రోణుఁ డొక్కఁడు దుష్ట చతుష్టయమున
వక్రతలఁ గని, నడతల సరణి మార్చు!
ఈ పూరణను సవిమర్శముగా, కవి హృదయంగమముగా వ్యాఖ్యానించిన మాన్యులు శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారిని మనసారా అభినందిస్తున్నాను.
గురువు/పాఠం గురించి Desu Chandra Naga Srinivasa Rao అభిప్రాయం:
01/31/2018 7:31 am
కథనం విభిన్నం. అభినందనలు!
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి VSTSayee అభిప్రాయం:
01/29/2018 11:53 am
తః తః గారు on 01/29/2018 7:50 am said:
“నివసింప నిల్లు కవితా
వ్యవసాయంబునకు రెండుయకరాల్ పొలమున్
కవిచక్రవర్తి కిడు వా
రెవరున్నా రాంధ్రభూమి నేకాయే కా!”
— నక్షత్రమాల (జాషువ – ఖండకావ్యము 6 : కృతిభర్త – శ్రీ ఏకా ఆంజనేయులు)
నమస్తే,
శాయి.
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి తః తః అభిప్రాయం:
01/29/2018 7:50 am
లైలాఎర్నేని : “ఈ మాట’ దేవళంలో ఊరికే గబ్బిలం లా ఎగరటం లేదని పాఠకులు తప్పక గ్రహిస్తారు.” జాషువా కవితల గురించి, జీవితం గురించి ప్రస్తావిస్తూ మీరు ‘గబ్బిలం ‘ ప్రసక్తి తేవటం నవ్వు తో కూడిన సంతోషం కలగజేసింది.
విశ్వకళా పరిషత్ లో ఒక సారి జరిగిన జాషువా సంస్మరణ సభ లొ నేనూ, కళాప్రపూర్ణ శ్రీ కొండవీటి వెంకట కవి గారూ పక్క పక్కన కూచున్న శ్రోతలు గా మాట్లాడుకుంటున్నాం. వేదిక మీద వక్తలు ఒకరి వెంట ఒకరుగా అగ్రవర్ణులు జాషువా ని కష్టాలపాలు చేసినట్టు చెప్పుకుంటూ పోతుంటే కవి గారికి చాలా కోపం వచ్చింది. నాతో ఏకా దండయ్య పంతులు గారు జాషువాని తన కారులో కూచోబెట్టుకుని తీసుకు వెళుతూ జాషువా రచన ప్రచురణ లకు చేసిన సహాయం గురించి సూక్షం గా చెప్పి, ఇంక పట్ట లేక వేదిక మీదికి వెళ్ళి వెళ్ళడించారు.
నమస్కారాలతో
తః తః
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి VSTSayee అభిప్రాయం:
01/28/2018 9:02 am
Lyla gAru on January 26, 2018 at 4:40 pm said:
కర్ణుడిమీద జాషువగారి వ్యాసాలేమీ లేవు. ‘భారతవీరుఁడు’ అని రెండు ఖండకావ్యములు, ‘శల్యసారథ్యము’ అని ఒక ఖండకావ్యము ‘భారతి’లో ప్రచురించారు. అవి ఇక్కడ చదువుకొనవచ్చును. పుస్తకములుగా సంకలనముచేసినపుడు వీటికి కొలదిమార్పులు జరిగాయి.
నమస్తే,
శాయి.
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి lyla yerneni అభిప్రాయం:
01/26/2018 4:40 pm
K.V.S. Ramarao on January 19, 2018 at 3:30 pm said:
Nice of you, to allow the readers here to examine your opinion. Ramarao garu. Here are my thoughts.
1.”ఆ కావ్యం అసలు ఫిరదౌసి గురించి కాదు; అతను నిమిత్తమాత్రుడు; అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం.”
జాషువా “ఫిరదౌసి” 1932 లో వెలువడింది.
‘ఫిరదౌసి’ రాస్తున్నప్పుడు ఆయన బడి పంతులు పని చేస్తున్నాడు. రచన సరిగా సాగటం లేదు. రాసింది ఆయనకే నచ్చటం లేదు. అచ్చుకు డబ్బు లేదు. ఆపివేసాడు. రాసిన రచన లో భాగాలు అక్కడక్కడా చదివి వినిపిస్తున్నాడు. హెడ్ మాస్టరు, జాషువా ఆందోళన, రచన – రెండూ విని తప్పక పూర్తి చెయ్యమనీ, జనులు ఆదరిస్తారనీ చెపితే,- మళ్లీ ఉత్సాహం కలిగి రచన ముగించాడు. (జాషువా రచనలు మూడవ సంపుటి. Page 268.)
జాషువా ఫిరదౌసి రాసేనాటికి, ఆయనకు 37 ఏళ్లు. అప్పటికి ఆయన ఎంతో కవిత్వం చెప్పి ఉండలేదు. ఎన్నో పబ్లికేషన్స్ లేవు. విలువలో Homer- Ilead తో తూగుతుందని, భారత రామాయణాల వంటిదని, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన షానామా రచయితతో తనను పోల్చుకోడు. తన కెంత ఖ్యాతి రావాలో, అది వస్తుందో రాదో ఊహ చేసే సమయం కాదు.
పైగా ఖ్యాతి, డబ్బు సంగతి పీడా పోయింది, ఫిరదౌసి కథలో కొడుకు పోవటం అన్న దుర్ఘటన ఉన్నది. అప్పట్టున మీ ఉద్దేశం భార్యాబిడ్డలు గల జాషువాకి వర్తింప చేయటం అసాధ్యం.
2.”ఫిరదౌసికి బంగారు నాణేల బదులు వెండి నాణేలు దొరకటం జాషువాకి తన అర్హతకి తగిన గుర్తింపు, ఆదరణ దొరక్కపోవటానికి ప్రతీక.”
జాషువా తనే రాసుకున్న జీవిత చరిత్ర ( నా కథ ) చదివితే, ఫిరదౌసికి ప్రతి పద్యానికి బంగారపు దీనారు ఇవ్వవలసి ఉండటమేమో గాని, గమనించండీ – ఒకచోట తన ప్రతి పద్యం లోనూ జాషువా నూటపదహార్ల వర్షం కురిపించాడు. సన్మానాలే సన్మానాలు. ఊరికే శాలువాలు కప్పి తాంబూలాలిస్తే ఆయనకు కుదరదు. డబ్బు ఇవ్వకుండా తన కవిత్వం వినటం ఎంతమాత్రం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాడాయన. జాషువాకి ప్రతిష్ఠ పుష్కలంగా లభించింది. ఊరూరా సన్మానాలూ గండపెండేరాలు తొడిగించుకోటం, శాసనసభకు ఎన్నికవటం, పద్మభూషణ్ రావటం. – ఇవన్నీ అతని కవిత్వానికి గుర్తింపూ, వ్యక్తిత్వానికి గుర్తింపూ, జీవితంలో upward moves కదా.
3.”బంగారు నాణేలు వచ్చేసరికి ఫిరదౌసి పరలోకాలకి పోవటం తను బతికుండగా తనకూ తగ్గ గౌరవం దక్కదనే జాషువా భావనకి రూపం”
“ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేకదా!” అనుకున్న చేమకూరి కవి మాటలు తన పట్ల వర్తించవని జాషువానే చెప్పుకున్నాడు. “నేనే గతి రచియింతునో చెప్పంజాలను కాని సమకాలీనుల వాత్సల్యమునకు గురియైతినని చెప్పుకొను పుణ్యము నాకు గల్పించిన తెలుగువారికి నేను కృతజ్ఞుడను..” అని చెప్పుకున్నాడు.
జాషువాకి తన జీవితకాలం లోనే కవిగా, వ్యక్తిగా సమాజంలోనూ, స్వకుటుంబంలోనూ కూడా ఖ్యాతి, ప్రేమాభిమానాలు లభించాయనే నాకు అనిపిస్తున్నది.
4.” అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం.”
Not at all. For the reasons already given. Here is what I think is possible at that time.
When he is dwelling on the story, I would say Joshua has made a silent vow to himself, not to be a loser ‘financially’, like the man in his story. Joshua did not want to make the foolish mistake of waiting around 30 years to collect on his poetry revenue. The story taught him financial prudence. If you notice, Joshua showed quite a bit of financial wisdom eventually. He was making sure he is paid every time he wrote. He was lining up his writings, and matching them up with his publishers, donors. He was motivated. He was continuously moving upwards.
Also, knowingly or unknowingly; He sent a message to the public, thru the publication of Firdaus.
జాషువా ఫిరదౌసిమీదున్న కథని కావ్య వస్తువు గా ఎన్నుకుని, కవిని గౌరవించాలనీ, కవిత్వం చాలా గొప్పవస్తువనీ, బంగారు నాణేలు ఇవ్వవచ్చనీ, అతనికి ప్రామిస్ చేసిన డబ్బిస్తేనే, షావుకారు మర్యాద నిలుస్తుంది – అన్న నీతిని ప్రజకు అందించాడు కదా. కవికి డబ్బు ఇవ్వకుండా మహమ్మద్ చచ్చాక – అతని తలకాయ రాత్రులలో గజనీపట్టణ వీధులలో ఆర్తనాదాలు చేస్తూ తిరుగుతుందన్న పద్యంతో ముగించాడు ఫిరదౌసిని. With that, He put God’s fear into people’s hearts.
ఫిరదౌసి కావ్యం రాయటం, జాషువాకి పై విధాలుగా లాభించింది.
Expanding the discussion a bit for clearer understanding, a little more writing on Joshua, based on my reading Joshua’s poetry in ‘జాషువా రచనలు.’
ఫిరదౌసి కావ్యం రాసాక, ఆ కావ్యం రాసిన కవిగా, ఇతరులు అతన్ని గుర్తించారు కాబట్టి, తరవాత తరవాత జాషువా ఆలోచనను ‘అతని ఫిరదౌసి’ కొంత ఆక్రమించాడు. సందర్భాన్ని బట్టి ఆ ఫిరదౌసితో identification వస్తుంది.
జాషువా, సుమారు తన 60 ఏళ్ల వయసులో రాసిన ‘నిర్వేదము’ అని ఒక చిన్నకవితలో అది చూడవచ్చు. (జాషువా రచనలు నాల్గవ సంపుటి. పేజీ 214.) ఆయన మీద ఏవో అభియోగాలు మోపినట్టున్నారు. ఆయనతో కలసి 40 ఏళ్లు పైన కాపురం చేసిన భార్య గతించింది. డబ్బు పొడిదుడుకులు అలానే ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో నేను ఫిరదౌసి కవి లాగానే, డబ్బు ఇబ్బందులతోనే చస్తాను కవీశ్వరేశ్వరీ! నీతో పాటు మట్టిలో కలుస్తాను, జీవితేశ్వరీ! – అనుకుంటాడు. It is momentary. At that point, it is apt. That grief passes. ఆ తర్వాత ఆయన మళ్లీ పెళ్ళాడాడు. ఆ పైన ఇంకా చాలా జీవితం నడిచింది.
కవిత్వపు తొలిదినాల్లో జాషువా identification కర్ణుడితో ఉండింది.
తొలిరోజుల్లో, జాషువాని ఒకసారి కవిత్వ సభలో పోటీ చేద్దువు గాని అని స్నేహితుడు తీసుకువెడితే, అక్కడ అతడు పంచముడు అని కోపంతో కొంతమంది సభ లోంచి లేచి వెళ్లిపోతారు. అక్కడ కొందరి మాటలకు మనసు గాయపడి, ఇంటికి వెళ్లి ఏడుస్తాడు. అప్పుడు మనశ్శాంతి కోసం భారతం చదువుకుంటూ -నిద్రపడితే- కర్ణుడు ఎంతో ప్రకాశమైన రూపంతో కనిపించినట్టు తలుస్తాడు. కర్ణుడిని – నువ్వు సూతుడవు, నువ్వు రాజకుమారులతో విలువిద్యలో పోటీ చెయ్యటం వీలుకాదన్న ఆ సందర్భం తలుస్తాడు.
అక్కడ కర్ణుని గురించిన పద్యాలు చక్కగా ఉన్నవి.
Pretty easy to see similarity in situation, for any of us.
In his times Joshua is told many times by some people, he is not an equal. He cannot enter certain arenas. He cannot take up sports/studies or compete in certain things reserved only for others. But, truly, Joshua is also a son of India. He is an equal to others.
There is a great deal of truth, in Joshua’s identification with this powerful character from fiction. Karna who is kind and heroic in his spirit and in his suffering. Joshua became better than Karna, deciding in -not to hate others, more in the line of Gandhi, Christ. But, he does not become a sacrificial lamb either.
Thanks, Lyla
PS: నేను సాహిత్యం, సాహిత్య విమర్శ విషయాల ఆలోచనలోనే ఉన్నానని, ‘ఈ మాట’ దేవళంలో ఊరికే గబ్బిలం లా ఎగరటం లేదని పాఠకులు తప్పక గ్రహిస్తారు.
శాయి గారు కాని చదువుతుంటే, ‘భారతి’ పత్రికలో కర్ణుడి మీద జాషువా గారు రాసిన వ్యాసం దొరుకుతుందా? ఆ వ్యాసం నాకు చదవాలని ఉంది. Thanks.
రీప్లే గురించి Twilight అభిప్రాయం:
01/25/2018 4:40 am
కధ చాలా బాగుంది. ఒక విధంగా డాన్ బ్రొవ్న్ తెలుగులో రాస్తే ఇలానే ఉంటుందేమో అనిపించింది.
congrats 🙂
ఇది చాలు నాకు గురించి నగేష్ అభిప్రాయం:
01/25/2018 2:05 am
చక్కటి తెలుగు నేను నేర్చుకోవాలి. తప్పులు లేకుండా ఎలా రాయాలి
తెలుగు సాహిత్య విమర్శకు తూనికరాళ్ళు గురించి కోదాటి రమాకాంత రావు అభిప్రాయం:
01/23/2018 12:10 pm
ఈ వ్యాసంపై స్పందించడానికి ఎవరికీ కారణం దొరక్క కాదనుకుంటాను.
వీరు రససృష్టి, సాహిత్యదృక్పథం గురించి చాలానే వివరించారు. కానీ సామాజిక దృక్పథం, సాహిత్య దృక్పథం వేర్వేరుగా ఉంటాయని వీరి ద్వారానే తెలుసుకోవాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాను.
“Form is useless unless it is the form it’s content” (మార్క్స్) అన్న విషయాన్ని చెప్పడానికి వీరు చాలా తిప్పలు పడ్డారనిపిస్తోంది. కానీ “Content decides the form” అన్న విషయాన్ని వీరి రససృష్టిలో మిళితం చేశారు.
అట్లా వీరు ఏదో కొత్త ప్రతిపాదన చేసినట్లనిపించించేందుకు ప్రయత్నించారనిపిస్తోంది కానీ ఆధునిక విమర్శ చలం తూనిక రాళ్ళని దాటిపోయి చాలా కాలమైందన్న సంగతిని వీరు విస్మరించారనిపిస్తోంది.
–కోదాటి రమాకాంత రావు
సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి కోదాటి రమాకాంత రావు అభిప్రాయం:
01/23/2018 8:16 am
మానస చామర్తి గారి వ్యాసానికి డెట్రాయిట్ వారి ప్రధమ బహుమతి లభించినందుకు సంతోషం. అభినందనలు..
వీరు ఇచ్చిన కొత్త ఆలోనలు ప్రత్యేకించినవేమీ కావు.
౧ వీరు చెప్పిన రచనా లోకానికీ జీవన వాస్తవికతకీ తేడాని గమనించలేదు సరికదా భావుకత పేరుతో నిరాకరణని శాస్త్రీకరించారు. ఉదా: రేవతీదేవి “దిగులు”నీ, రాజేశ్వరీదేవి “మార్కెట్ సమాజాన్నీ” వీరు సరిగ్గా అంచనా వేయలేక పోయారని తెలుసుసుకోవడం కష్టమేమీకాదు. వాస్తవం వద్దు రంగుల కలే ముద్దు అనడంలోని (సత్యం వద్దు స్వప్నమే కావాలి) సామాజిక సత్యాన్ని గుర్తించలేకపోవడమే కారణం.
౨ నువ్వు ఏమైనా చెప్పు ముందు అది కవిత్వమై ఉండాలి అన్నది పైకి చాలా సమంజసంగానే కనిపిస్తుంది. కానీ పైకి కనిపించే సామాజిక వాస్తవాల ముసుగు తీయడానికి భావవాద/రూపవాద విమర్శకుల శక్తికి మించిన పని అని వేరే చెప్పనక్కరలేదు.
౩ “సహృదయ విమర్శ” గోడ మీద పిల్లి. సాహిత్యానికీ దాని భూమికైన సమాజానికీ ఈ “రకం” విమర్శ ఏమాత్రం మేలుచేయకపోగా చదువరుల్ని మభ్య పెట్టి మబ్బుల్లో తిప్పుతుంది. కాకపోతే సృజకుడిని (కవి, రచయిత) తృప్తిపరచి పైమెట్టెక్కిస్తుంది.
౪ కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు తెలుగులోసాహిత్య విమర్శ లేదనుకోవడానికి కూడా సవాలక్ష కారణాలు కనిపిస్తుండవచ్చు. విమర్శని కూడా ఒక సృజనగా భావించకపోవడం శోచనీయం.
౫ “గులక రాయి” దేనికి సంకేతమో తెలియక అస్పస్టత ఏర్పడిందని మానస గారు అనుకోవడంలో విఫలమైనారని అనుకోవాల్సివస్తోంది.
వీరి వ్యాసంలో కేవలం “వాచక” విమర్శకే పరిమితమైనారని సులభంగానే తెలుసుకోవచ్చు. అందుకే ఇది రూపవాద విమర్శకు సంబంధించిన ఆలోచనలుగానే మిగిలిపోయినాయి.
–కోదాటి రమాకాంత రావు