జానపద సాహిత్యంలో సంవాదాలు ఆలుమగల మధ్య కలహం ఎంతసేపు అంటే “అద్దం మీద పెసరగింజ వేసినంత సేపు” అని “ఆరిక కూడు ఉడికినంత సేపు” […]
పి. జ్యోతి
సొంత ఊరు:
వరంగల్
వరంగల్
ప్రస్తుత నివాసం:
వరంగల్
వరంగల్
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
విశ్వనాథ, శ్రీశ్రీ, దేవులపల్లి
విశ్వనాథ, శ్రీశ్రీ, దేవులపల్లి
హాబీలు:
Social service
Social service
జీవిత విశేషాలు
తెలుగు ప్రొఫెసర్ గా చాలా కాలంగా పని చేస్తున్న ఈ రచయిత ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు డిపార్ట్మెంట్ కు అధిపతిగా ఉన్నారు.
వీరి కొన్ని ప్రముఖ రచనలు:
- వందేమాతరం
- వ్యాసమందారం
- జానపద విజ్ఞాన వ్యాసమంజరి
- నాటక సాహిత్య విమర్శ – other literary criticism articles.
పి. జ్యోతి రచనలు
జానపద సాహిత్యంలో గేయాలు, కథాగేయాలు, కథలు, ఆయా కళారూపాలు విశాలమైన పరిధిని కలిగి ఉండి స్త్రీల మనోభావాలను వ్యక్తిత్వాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తాయి. అటువంటి భావ ప్రకటనలున్న పాటలను పరిశీలించమే ఈ వ్యాస ఉద్దేశ్యం.
ఈ ఉద్యమం సమాజంలోని అసమానతలను వ్యతిరేకించింది. అన్ని కులాలకు సమాన ప్రతిపత్తిని కల్పించింది. అయితే స్త్రీ విషయంలో పురుషునితో సమాన హోదాను కల్పించినా స్త్రీని భోగ్య వస్తువుగా భావించిన మత విధానాలు మనకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగిస్తాయి.