నందివాడ భీమారావు


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

నందివాడ భీమారావుగారు సుప్రసిద్ధ కథకులు, నవలాకారులు. వాటిలో “నిద్ర పట్టనివ్వని అలారం”, “మధ్యాహ్నం మాణిక్యం” వంటివి చెప్పుకోదగ్గవి. ఆయన రాసిన కథలు ‘మంచి కథ’ సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ‘రంజని తెలుగు సాహితీ సమితి’ నిర్వహించే కథల పోటీలకు ఆయన పేరు మీద “రంజని – నందివాడ భీమారావు కథల పోటీలు” పేరిట ఎన్నో ఏళ్లుగా పోటీలు నిర్వహిస్తున్నారు


 

(ప్రఖ్యాత కథకులు నందివాడ భీమారావు గారు, వారి అర్థాంగి శ్రీమతి శ్యామల గారు కలిసి వారి జ్ఞాపకాల్నీ అనుభవాల్నీ కలబోసి రాసిన కథ యిది. […]