కె. ఆశాజ్యోతి


సొంత ఊరు:
అనంతపురం
ప్రస్తుత నివాసం:
బెంగుళూరు
వృత్తి:
(విశ్రాంత) సీనియర్ ప్రొఫెసర్
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

తెలుగుతోపాటు రష్యన్, ఆంగ్లం, సంస్కృతం, హిందీ, కన్నడభాషలమీద గట్టి పట్టున్న రచయిత్రి కె. ఆశాజ్యోతి. బెంగుళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖకు అధ్యక్షురాలిగా సేవలందించి విశ్రాంతులయారు. కన్నడంలో గీతా నాగభూషణ రచించిన ‘బదుకు’ నవల, డా. సమతా దేశమానె ఆత్మకథ ‘మాతంగి దివిటీగె’ తో సహా, అనేక నవలలను తెలుగులోకి అనువదించారు. వీరి రచనలకు అనేక అవార్డులు, సత్కారాలు అందుకున్నారు.


 

తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక, కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ. సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్ అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020), 2021 జనవరి 19, 20 & 21 తేదీలలో జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనేవారు ఈ క్రింది అంశాలలో మీకు నచ్చిన ఏ అంశాన్నైనా ఎన్నుకొని పరిశోధన పత్రాన్ని సమర్పించవచ్చు.