ఎస్. ఎల్. భైరప్ప


సొంత ఊరు:
సంతేశివర, కర్ణాటక
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కన్నడ రచయిత సంతేశివర లింగణ్ణయ్య భైరప్ప (1931- 2025) తత్వవేత్త, సినిమా రచయిత కూడా. వీరి రచనలు కర్ణాటక రాష్ట్రంలో ప్రాచుర్యం పొందాయి. ఆధునిక భారతదేశంలోని ప్రముఖ నవలా రచయితలలో ఒకరిగా పరిగణించబడిన భైరప్ప ఇతివృత్తం, నిర్మాణం, పాత్రల పరంగా ప్రత్యేకమైన రచనలు రచించారు.


 

పర్వ రాసిన అనుభవం నాలో ఒక కొత్తభావాన్ని కలిగించింది. నాకొక కొత్త జన్మనిచ్చింది. మన అనేక విశ్వాసాలకు మూలం రూఢే, పరంపరే, సంప్రదాయమే. వీటన్నిటిని వదిలి జీవితం చివరిలోని చావు దృష్టితో జీవితాన్ని చూస్తే కొత్త అవగాహన, జ్ఞానం పుట్టవచ్చు అనే భావం పెరిగింది.