దేవులపల్లి కృష్ణశాస్త్రి

రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి:

దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897 – 1980) తెలుగు భావ కవితా రంగంలో ఒక ముఖ్య అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించారు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు.

 ...