నిన్నటి నుంచి బువ్వ లేదు బువ్వేమిటి గంజినీళ్ళైనా లేవు అవ్వ నీరసంగా కుక్కిమంచం మీద ముడుచుకు పడుకుంది. ఈ పూటైనా కాసిని నూకలు ఎలాగో […]
కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి
జీవిత విశేషాలు
ప్రముఖ తెలుగు రచయిత, సాహిత్యవేత్త, సాంకేతికతపై పట్టున్న వ్యక్తి కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి (1930 – 2013). 80 ఏళ్ళ వయస్సులోనూ రచనలు కొనసాగిస్తూ, 30కి పైగా వ్యాసాలు, అనువాద నవలలు, 50కి పైగా నాటికలు రచించారు. అంతర్జాలంలో తెలుగు రచనలను ప్రచురించిన తొలితరం వారిలో ఈయన ఒకరు.