మధుమావతి యిల్లు సింహళద్వీపమున గాని సృష్టిలోన బద్మినీజాతి లేదను పలుకు కల్ల తెరవ మధుమావతీదేవి దేవకన్య పద్మినీజాతి దోర్గంటి పట్టణమున మలయజగంధియైన మధుమావతి యూర్పుల […]

శ్రీకాకుళపు తిర్నాళ్ళు దవనపున్నమ కాకుళాధ్యక్షుడైన తెలుగురాయడు దేవతాధీశ్వరుండు భువనహితముగ నుత్సవం బవధరింప నందు బోయితి మీ పోయినట్టి యేడు కారవేల్ల మతల్లికా కల్పవల్లి కడుపు […]

నగరావలోకనము అదె భైరవస్థాన మటమీద నల్లదె చమడేశ్వరీ మహాశక్తి నగరు వీరభద్రేశ్వరాగార మంటపమదె యదె బౌద్ధదేవు విహారభూమి అదె ముద్దరా ల్ముసానమ్మ నివాసంబు నల్లదె […]

కర్ణాటి కటిభారంబును చన్నుదోయి భరమున్‌ గల్పించె నా బ్రహ్మ పి న్నటి కౌదీగకు మున్న యిప్డు విమలార్ణఃపూర్ణమై యున్న యీ ఘటిభారం బొక డెక్కుడయ్యె […]

నేపథ్యమున గతిరసికుండ షట్చరణ గానకళాకమనీయ యో మరు వ్రత వికచారవింద వనవాటిక నేమిటికిం బరిత్యజిం చితి వటవీప్రదేశమున జెట్టులు సేమలు నేమి గల్గినన్‌ బతిచెడి […]

పూర్వ మేఘః(ప్రధమ సర్గః) 1 కశ్చి త్కాన్తా విరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః శాపే నాస్తంగమితమహిమా వర్షభోగ్యేణ భర్తుః యక్ష శ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధచ్ఛాయాతరుషు వసతిం […]

వినుకొండ వల్లభరాయడు 14వ శతాబ్దం చివర్లో, అంటే శ్రీనాథుడి కాలంలోనో కొన్నేళ్ళ తరవాతనో వున్నవాడు. అతని తండ్రి తిప్పయమంత్రి హరిహరరాయల కోశాగార సంరక్షకుడు. ఈ […]

నవయుగకవి చక్రవర్తి” శ్రీ గుఱ్ఱం జాషువా రచనల్లో అగ్రగణ్యం “గబ్బిలం”. ఆయన కవిత్వంలో కనిపించే ముఖ్యగుణాలు భావనాపటిమ, సామాజికస్పృహ, మానవతాదృక్పథం ఇందులో విస్తృతంగా దర్శనమిస్తాయి. తేలిక భాషలో లోతైన భావాల్ని చెప్పే ఈ కావ్యం అందరికీ అందుబాటులో ఉండటమే కాక అవశ్యపఠనీయం కూడ.

(తొలితెలుగు ప్రబంధం మనుచరిత్ర. నీతినీ ధర్మాన్నీ భక్తినీ బోధించటం అంతకుముందు వచ్చిన తెలుగు రచనల గమ్యం (శ్రీనాథుడి శృంగారనైషథం విషయంలో తప్ప) ఐతే పెద్దన […]

(క్రితం సంచికలో జరిగిన కథ – సుముఖాసత్తి సుగాత్రి అనీ మణిస్థంభుడే శాలీనుడనీ తేలిపోతుంది. అలఘువ్రతుడనే వాడు కళాపూర్ణుడి కథ తెలులుకోవాలనే కోరికతో భువనేశ్వరీదేవి […]

(క్రితం భాగం కథ మణికంధరుడు, కలభాషిణి ఒకరిపై ఒకరికి మొదటి నుంచీ ఉన్న మక్కువ గురించి చెప్పుకున్నారు. ఆ సందర్భంలో మణికంధరుడు అక్కడున్న సుముఖాసత్తి, […]

(జరిగిన కథ నారద శిష్యుడు మణికంథరుడు తీవ్రమైన తపస్సు చేస్తుంటే అతని తపస్సు చెడగొట్టటానికి రంభని పంపాడు ఇంద్రుడు. ఈలోగా రంభ ప్రియుడు నలకూబరుడి […]

(జరిగిన కథ ద్వారకలో కృష్ణుడి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు నారదుడు. అతని శిష్యుడు మణికంధరుడు, వాళ్ళకి ద్వారకలో పరిచయమైన కలభాషిణి కూడ సంగీతవిద్యలో ప్రవీణులయ్యారు. […]

(జరిగిన కథ ద్వారకలో కృష్ణుణ్ణి చూడటానికి, శిష్యుడు మణికంధరుడితో వెళ్తున్న నారదుడు రంభా నలకూబరుల్ని కలుస్తాడు. రంభకి గర్వభంగం చెయ్యాలనుకుంటాడు. కలభాషిణి రంభానలకూబరులు విమానంలో […]

(తొలితెలుగు ప్రబంధం మనుచరిత్ర. నీతినీ ధర్మాన్నీ భక్తినీ బోధించటం అంతకుముందు వచ్చిన తెలుగు రచనల గమ్యం (శ్రీనాథుడి శృంగారనైషథం విషయంలో తప్ప) ఐతే పెద్దన […]

(కేవలం ఒక్క శతకంతోనే కాళిదాసు, దండి, భవభూతి వంటి మహాకవుల సరసన చేరినవాడు మయూరుడు. భాషాపాటవం కదం తొక్కే ఈ సూర్యశతకం తేలిగ్గా కొరుకుడు […]